ఇంట్లో ఎవరైనా చనిపోతే ఆ కుటుంబం పడే బాధ చెప్పలేనిది. అప్పటివరకూ కష్టసుఖాల్లో కలిసి ఉన్న మనిషిని కోల్పోయిన దుఃఖం గుండె లోతుల్లో నుంచి తన్నుకొస్తుంది. కడచూపు కోసం వచ్చిపోయే వాళ్లు, అంతిమ సంస్కారాల ఏర్పాట్
భారత పరిశ్రమల సమాఖ్య(సీఐఐ) తెలంగాణ.. ఈ నెల 7న హైదరాబాద్లో ఐటీ కన్క్లేవ్ 2023ను నిర్వహించబోతున్నది. ఈ సదస్సుకు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ముఖ్య అతిథిగా హాజరుకానున్నారు.
Dharmapuri | జగిత్యాల జిల్లాలోని ధర్మపురి మున్సిపాలిటీలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి పనుల హైలైట్స్కు సంబంధించిన ఓ వీడియోను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేద�
ఇటీవల మాలోత్ అంబవ్వ అనే మహిళా రైతు తన ఇద్దరు కుమారులు రవి, నబ్యా పండించిన పంట నేల రాలడంతో బోరున విలపించింది. రాలిన పంట భూమికి పట్టా లేకపోవడంతో పరిహారం అందదని వెకివెక్కి విలపించింది. సోమవారం అంబవ్వ పోడు ప�
రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రుల ప్రాణాలు కాపాడాలన్న ఉద్దేశంతో రాజన్న సిరిసిల్ల జిల్లా పోలీస్శాఖ ఆధ్వర్యంలో వినూత్న కార్యక్రమం చేపట్టారు. మంత్రి కేటీఆర్ ప్రాతినిధ్యం వహిస్తున్న ఈ జిల్లాలో రాష్ట్రంల�
దేశంలోని ఇతర రాష్ట్రాలతో పోటీపడటంకాదని.. అమెరికా, చైనా వంటి అభివృద్ధి చెందిన దేశాలతో మన పరిశ్రమలు పోటీపడేలా తయారు కావాలని రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు ఆకాంక్షించారు. దిగుమతులు తగ్గినప్పు
ఐటీ రంగం అభివృద్ధిపై ఇంతటిస్థాయిలో దృష్టి సారించిన మంత్రి కేటీఆర్, ప్రిన్సిపల్ సెక్రటరీ జయేశ్రంజన్ లాంటి వారిని దేశంలో మరోచోట చూడలేదు. మౌలిక వసతుల కల్పన, గ్లోబల్ కంపెనీలు, రాష్ట్ర ప్రభుత్వ చొరవ.. ఇవ�
రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ త్వరలోనే జిల్లాకు రానున్నారు. పలు అభివృద్ధి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. నిజామాబాద్లో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ఐటీ హబ్ను జూలై
Minister KTR | టెక్నాలజీ రంగంలో తెలంగాణ అద్భుత ప్రగతి సాధిస్తున్నదని, గత రెండేండ్లలో దేశంలో వచ్చిన టెక్ ఉద్యోగాల్లో 44 శాతం హైదరాబాద్ నుంచే వచ్చాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావును బీఆర్ఎస్ పార్టీ వరింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ సన్మానించి జన్మ
దశాబ్దాలుగా మెట్ట ప్రాంత ప్రజలు కంటున్న కల ఎట్టకేలకు నెరవేరింది. గోదావరి నీళ్లు వస్తాయి మా నెర్రెలువారిన భూముల గొంతులు తడుపుతాయి అని ఎదురుచూసిన రైతుల నిరీక్షణ ఫలించింది. దాదాపు ఐదు దశాబ్దాలుగా వరదకాలు�
రాష్ట్ర ప్రభుత్వం చెరువుల సుందరీకరణకు చర్యలు చేపట్టడంతో పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలోని గూడెం చెరువు (పెద్ద చెరువు) మినీ ట్యాంక్ బండ్లా రూపుదిద్దుకున్నది. సుమారు 28 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఈ చెరువ�
ప్రస్తుతం ట్రిపుల్ ఇంజిన్ కాలం నడుస్తున్నదని, డబుల్ ఇంజిన్ అవుట్ డేటెడ్గా మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. మ హారాష్ట్రలో జరుగుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో సోమవా
Minister KTR | కాంగ్రెస్ పార్టీ ఖమ్మంలో ఆదివారం నిర్వహించిన బహిరంగ సభలో ఆ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) ప్రసంగంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) తాజాగా స్పందించారు. ఈ మేరకు ట్విట్టర్ లో సుదీర్ఘ పోస్ట్ పెట్టారు.
Minister KTR : మైక్రోచిప్ టెక్నాలజీ డిజైన్ అండ్ డెవలప్మెంట్ సెంటర్ను ఇవాళ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నాస్కామ్ ప్రకారం గత రెండేళ్లలో టెక్నాలజీ రంగంలో మూడో వంతు ఉద్యోగాలు హైదరాబాద్లోనే సృష్టించి�