చేనేత, మరమగ్గాల కార్మికుల జీవన ప్రమాణాలు పెంచేలా తెలంగాణ ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నది. రూ.వేల కోట్లతో బతుకమ్మ చీరలు, క్రిస్మస్, రంజాన్, విద్యార్థుల యూనిఫాం వస్ర్తాల తయారీతో చేతి నిండా
టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై కర్షకలోకం కన్నెర్ర జేసింది. ‘వ్యవసాయానికి 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదు. మూడు గంటల కరెంటు ఇస్తే చాలు” అంటూ విషం గక్కడంపై భగ్గుమంటున్నది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రె�
Himanshu | సీఎం కేసీఆర్ నాయకత్వంలో తెలంగాణలో పాఠశాలల రూపురేఖలు మార్చుతున్నామని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. 22,000 స్కూళ్లలో 22 లక్షల మంది విద్యార్థులకు ఉదయం బ్రేక్ఫాస్ట్లో వారానికి మూడు రోజు
పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం బుధవారం సచివాలయంలో వీఆర్ఏ జేఏసీ నేతలతో చర్చలు జరిపింది. వీఆర్ఏల సర్దుబాటు ప్రక్రియను వారం రోజుల్లోగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ సీఎం కేసీఆర్�
బోడుప్పల్ నగరపాలక సంస్థ అభివృద్ధికి రూ. 100కోట్ల నిధులు మంజూరు చేయాలని బోడుప్పల్ పాలకవర్గం రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ను కోరింది.ఎమ్మెల్యే, మంత్రి చామకూర మల్లారెడ్డి, పార్టీ అధ్యక్షుడు మంద �
Minister KTR | రైతులకు మూడు గంటల కరెంట్ ఇస్తే సరిపోతుంది.. 24 గంటల ఉచిత విద్యుత్ అవసరం లేదని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ మండిపడ్డారు. కాంగ్రె�
Telangana Tree cover: తెలంగాణలో పచ్చదనం 8 శాతం పెరిగినట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు. గ్రీన్ బెల్ట్ ప్రెసిడెండ్ ఎరిక్ చేసిన పోస్టుకు రిప్లైగా మంత్రి ఓ ట్వీట్ చేశారు. దేశంలో ఏ రాష్ట్రం కూడా గ్రీనరీని ఇంతగా పెంచుకో�
Minister KTR | కాంగ్రెస్ పార్టీ రైతులను చంపితినే రాబందు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖమంత్రి కే తారకరామారావు విమర్శించారు. వ్యవసాయానికి ఉచిత విద్యుత్తు అవసరం లేదని పీసీసీ అధ్య�
జాతీయ చేనేత దినోత్సవాన్ని ఆగస్టు 7న ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు అధికారులను ఆదేశించారు. నేతన్నలు అధికంగా ఉండే ప్రాంతాల్లో చేనేత వారోత్సవాలు నిర్వహించాలని సూచించారు.
మంత్రి కేటీఆర్ సహకారంతోనే గంభీరావుపేట సమగ్రంగా అభివృద్ధి చెందుతున్నదని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు తోట ఆగయ్య స్పష్టం చేశారు. గంభీరావుపేట రోడ్డు విస్తరణకు 30 కోట్లు, హైలెవల్ వంతెనకు 13 కోట్ల 50 లక్షలు మం�
వ్యవసాయానికి 24 గంటల ఉచిత కరెంట్ సరఫరాపై టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth reddy) చేసిన అనుచిత వ్యాఖ్యలను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) తీవ్రంగా ఖండించారు. తెలంగాణ రైతుల ఆర్థిక పురోభివృద్ధి నచ్చని
MInister KTR: కుల్లు, మనాలీలో చిక్కున్న తెలుగు విద్యార్థుల పేరెంట్స్ ఆందోళనలో ఉన్నారు. అయితే వారికి మంత్రి కేటీఆర్ భరోసా ఇచ్చారు. ఢిల్లీలో ఉన్న రెసిడెంట్ కమీషనర్ను అలర్ట్ చేసినట్లు మంత్రి వెల్లడించ�
Minister KTR | కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే 8 గంటలు మాత్రమే కరెంట్ ఇస్తామని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ వ్�
దేశాభివృద్ధిని విస్మరించి, ప్రజల మధ్య చిచ్చుపెడుతున్న కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెస్తున్న ఉమ్మడి పౌరస్మృతి (యూనిఫాం సివిల్ కోడ్(యూసీసీ)) బి ను నిర్ద్వంద్వంగా వ్యతిరేకిస్తున్నామని బీఆర్ఎస్ అధిన�