Sukesh Chandrasekhar | ఉద్దేశపూర్వక, నిరాధార ఆరోపణలు చేసిన సుకేశ్ చంద్రశేఖర్ వెంటనే బేషరతుగా క్షమాపణ చెప్పాలని మంత్రి కేటీఆర్ డిమాండ్ చేశారు. లేకపోతే పరువునష్టం కేసు (సివిల్, క్రిమినల్) వేయటంతోపాటు జరిగిన పరువు
వార్డు కార్యాలయాల సేవలను మరింత విస్తృతం చేసేందుకు జీహెచ్ఎంసీ చర్యలు వేగిరం చేసింది. వార్డు కార్యాలయాలకు సంబంధించిన సమగ్ర సమాచారంతో మ్యాపులను గూగుల్లో అప్లోడ్ చేశారు.
ప్రపంచ పారిశ్రామిక రంగానికి తెలంగాణ కేంద్రంగా మారుతున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న మౌలిక వసతులు, ఏమాత్రం ఆలస్యం లేకుండా ఇస్తున్న అనుమత�
Minister KTR | సుకేశ్ చంద్రశేఖర్ అనే ఒక రోగ్ చేసిన అడ్డమైన మాటలపై న్యాయపరంగా కఠిన చర్యలు తీసుకుంటానని రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖల మంత్రి కే తారకరామారావు ప్రకటించారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ మనుమడు, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ కుమారుడు హిమాన్షుకు భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి అభినందనలు తెలిపారు. శభాష్.. హిమాన్షు అంటూ కితాబునిచ్చారు.
ఉదయం 11 గంటలకు మంత్రి కేటీఆర్ చందనవెల్లికి చేరుకున్నారు. అక్కడి నుంచి భూమి పూజ నిర్వహించాల్సిన కంపెనీ ప్రాంతానికి వెళ్లారు. రూ. 126 కోట్ల పెట్టుబడులతో 10 ఎకరాల్లో ఏర్పాటు కానున్న నికోమాక్ తైకిష క్లీన్ రూమ�
నూతనంగా ఏర్పడిన శంకర్పల్లి మున్సిపాలిటీ అభివృద్ధికి ప్రభుత్వం రూ.25 కోట్లు మంజూ రు చేయడం అభినందనీయమని చేవెళ్ల ఎమ్మెల్యే కాలె యాదయ్య అన్నారు. శుక్రవారం ప్రగతిభవన్లో ఐటీశాఖ మంత్రి కేటీఆర్.. మంత్రి సబిత�
KTR | హైదరాబాద్ : ఢిల్లీ మద్యం కేసు నిందితుడు సుఖేష్ చంద్రశేఖర్కు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ లీగల్ నోటీసులు పంపించారు. తనపై తప్పుడు విషయాలతో కేంద్రానికి, సీబీ�
తయారీ రంగంలో ప్రపంచానికి జపాన్ (Japan) ఆదర్శమని మంత్రి కేటీఆర్ (Ministe KTR) అన్నారు. ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని చెప్పారు.
రాష్ట్రంలో మరో రెండు అంతర్జాతీయ దిగ్గజ కంపెనీలు కొలువుదీరనున్నాయి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం చందన్వెల్లి ఇండస్ట్రియల్ పార్క్లో శుక్రవారం జపాన్కు చెందిన నికోమాక్ తైకిషా క్లీన్ రూమ్స్, డై�
తెలంగాణపై కేంద్ర ప్రభు త్వం అంతులేని వివక్ష ప్రదర్శిస్తున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామారావు మండిపడ్డారు. తొమ్మిదేండ్లుగా రాష్ట్ర ప్రగతికి అడుగడు�
Minister KTR | బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వానికి ఐటీ పరిశ్రమల మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారకరామారావు బహిరంగ లేఖ రాశారు. రెండోదశ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావర�