సీఎం కేసీఆర్ నే తృత్వంలో సర్కారు బడులకు మహర్దశ చేకూరిందని ప్రభుత్వ విప్ గువ్వల బాలరాజు పేర్కొన్నారు. మండలంలోని చౌదర్పల్లి గ్రామంలో రూ.12లక్షలతో చేపట్టి న పాఠశాల అదనపు గదుల నిర్మాణానికి బుధవారం భూమిపూ
KTR | హైదరాబాద్ : స్టార్టప్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత అనుకూలమైన వాతావరణ కల్పించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు.
Minister KTR | భారీ వర్షాలు కురిసినా పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని రాష్ట్ర ఐటీ పరిశ్రమలు, మున్సిపల్శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో నానక్రామ్గూడలోన�
ఉచిత విద్యుత్ విషయంలో కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు రేవంత్రెడ్డి అనుసరిస్తున్న వ్యవహార శైలిపై కర్షకలోకం భగ్గుమంటున్నది. ఆయన మాట్లాడిన మాటలపై తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తుతున్నది.
ఉచిత విద్యుత్పై కాంగ్రెస్ కుటిల పన్నాగాలు పన్నుతున్నది. సీఎం కేసీఆర్, బీఆర్ఎస్ ప్రభుత్వం ఇస్తున్న 24 గంటల ఉచిత విద్యుత్ను జీర్ణించుకోలేకపోతున్నది. రేవంత్రెడ్డి వ్యవసాయానికి మూడు గంటల విద్యుత్ �
ఒక సంస్థ ఆమె జీవితాన్ని మార్చేసింది. ఎనిమిది గంటల పనిదినాన్ని, స్థిరమైన ఆదాయాన్ని సమకూర్చింది. ఆమె ఆ సంస్థ ఉత్పత్తులకు నాణ్యతను జోడించింది. అంతర్జాతీయస్థాయికి తీసుకెళ్లింది. మహిళా సిబ్బందే మానవ వనరులుగ�
వ్యవసాయానికి 3 గంటల కరెంట్ చాలు అంటున్న టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతులు తీవ్రంగా మండిపడుతున్నారు. మూడు గంటల కరెంట్తో అసలు ఎవుసం సాగుతదా, రేవంత్కు ఎవుసం గురించి ఏమైన�
ఉమ్మడి జిల్లా అభివృద్ధి ప్రదాత, రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి జన్మదిన వేడుకలు మంగళవారం ఘనంగా జరిగాయి. పార్టీ ప్రజాప్రతినిధులు, నేతలు, కార్యకర్తలు, అభిమానులు, వివిధ రంగాల ప్రముఖులు
దళితుడిని గౌరవించింది సీఎం కేసీఆరేనని ఉన్నత విద్యామండలి చైర్మన్ ప్రొఫెసర్ లింబాద్రి అన్నారు. తనను ఉన్నత విద్యామండలి చైర్మన్గా చేసిన ఘనత సీఎం కేసీఆర్కే దక్కుతుందని, ఆయనకు ఎల్లప్పుడూ రుణపడి ఉంటానని
కర్షక లోకం కది లింది.. సోమ వారం ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ‘మూడు పంటలు బీఆర్ఎస్ నినాదం’.. ‘మూడు గంటల విద్యుత్ కాంగ్రెస్ విధానం’పై విస్తృతంగా చర్చ జరిగింది. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీ�
Telangana | ప్రజల సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ అమలు చేస్తున్న పథకాలు, సంక్షేమ కార్యక్రమాలు అద్భుత ఫలితాలను అందిస్తున్నాయి. దీంతో రాష్ట్రంలో పేదరికం గణనీయంగా తగ్గినట్టు తాజాగా విడుదల చేసిన మల్టీ డైమెన్షన్ పావర
సమైక్యపాలన నాటి కష్టాల నుంచి గట్టెక్కి స్వరాష్ట్రంలో సంతోషంగా వ్యవసాయం చేసుకుంటున్న వేళ మూడు గంటలు చాలంటూ ‘కరెంటు కుట్రలు’ సృష్టించిన టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డిపై రైతులు కదంతొక్కారు.
తెలంగాణలో వ్యవసాయం దండగా అనే క్రమం నుంచి పండుగ అనే స్థాయికి తీసుకొచ్చిన రైతు బాంధవుడు, రైతు రక్షకుడు సీఎం కేసీఆర్ అని నర్సంపేట ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్రెడ్డి అన్నారు. ఉచిత కరెంటుపై కాంగ్రెస్ పార్టీ