రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని ఈ నెల 20న మంత్రి కేటీఆర్ ప్రారంభిస్తారని పార్టీ జిల్లా అధ్యక్షుడు, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్రెడ్డి తెలిపారు. శంషాబాద్ పట్టణంలోని ఔటర్
మూడు గంటల కరెంటుతో ఏ పంట పండించలేం.. ఎవుసాన్ని బంద్ చేయాల్సిందే. రేవంత్రెడ్డి వ్యాఖ్యలు అనుచితం.. కాంగ్రెస్ పార్టీ తప్పుడు విధానాలు కర్షకుల మనుగడకు వ్యతిరేకంగా ఉన్నాయి..’ అంటూ రైతులోకం ధ్వజమెత్తింది. స
వ్యవసాయానికి ఉచితంగా ఇస్తున్న 24 గంటల విద్యుత్తు విధానంపై కాంగ్రెస్ చేస్తున్న కుట్రలకు వ్యతిరేకంగా సోమవారం నుంచి రైతులు ఉద్యమించనున్నారు. సాగుకు మూడు గంటల కరెంటు చాలన్న కాంగ్రెస్ విధానాలను గ్రామాల్ల
దేశంలోని, రాష్ట్రంలోని వ్యవసాయధారులైన రైతు కుటుంబాలన్నింటినీ రాచి రంపాన పెట్టిన కాంగ్రెస్ పార్టీ తిరిగి, బాహాటం, నిస్సింగుగా, నిర్లజ్జగా రైతుల వద్దకు వస్తోందని, రైతన్నలు గతంలో పడ్డ కష్టాలను ఒకసారి ఆలో�
కంటోన్మెంట్ నియోజకవర్గ అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ చైర్మన్ మన్నె క్రిశాంక్ అన్నారు. ఈ మేరకు కంటోన్మెంట్ రెండో వార్డులోని రసూల్పురా శ్రీలంక బస్తీలో శనివారం రాత్�
ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్.. అన్నదాతల జీవితాలతో చెలగాటమాడుతున్నది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి రైతన్నలు మళ్లీ గోస పడేలా మూడు గంటల కరెంట్ సరఫరా చాలంటూ తన కపట బుద్ధిని చూపించాడు.
Minister KTR | జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డ క్షతగాత్రులను ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ తన వాహనంలో ఆసుపత్రికి తరలించి మానవత్వం చాటుకున్నారు.
Minister KTR | టీపీసీసీ చీఫ్ రేవంత్రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ధ్వజమెత్తారు. ఎమ్మెల్సీ రమణ తండ్రి సంస్మరణ సభకు కేటీఆర్ హాజరయ్యారు. అనంతరం
KTR | హైదరాబాద్, జూలై 15 (నమస్తే తెలంగాణ): రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సదస్సుకు ఆహ్వానం అందింది. అధునాతన సాంకేతిక రంగాలకు సంబంధించి స్వదేశీ, విదేశీ పెట్టుబడుల సాధనలో త
KTR | రైతులకు ఉచిత విద్యుత్తు విషయంలో కాంగ్రెస్ పార్టీ తన నిజ స్వరూపాన్ని బయటపెట్టుకొన్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీశాఖ మంత్రి కే తారకరామారావు విమర్శించారు. రాష్ట్రంలోని 95 శాతం మంద
ప్రజలకు మెరుగైన సేవలను అందించడమే లక్ష్యంగా ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాల వ్యవస్థ సికింద్రాబాద్ జోన్ పరిధిలో మంచి సత్ఫలితాలనిస్తుంది. హైదరాబాద్ నగరంలోని కాలనీల్లో, బస్తీల్లో ప్రజలు ఎదుర్కొంటున్న
వ్యర్థాల నుంచి వెలుగులు ప్రసరింపజేసేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘వేస్ట్ టు ఎనర్జీ’ ప్లాంట్లలో మరొకటి త్వరలో అందుబాటులోకి రానుంది.
ట్విట్టర్ వేదికగా నియోజకవర్గ కేంద్రమైన మంథనిలో జరిగిన అభివృద్ధిపై రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి ప్రశంసలు కురిపించారు. మంథనిలో జరిగిన అభివృద్ధిని వీడియో రూపంలో అధికారిక ట్విట్టర్ ఖాతాలో శనివారం
KTR | హైదరాబాద్ : బీఆర్ఎస్ పార్టీ శ్రేణులతో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రతీ రైతు వేదిక వద్ద రైతు సమావేశాలు నిర్వహించాలని కేటీఆర్ పిలుపునిచ్చార�