Minister KTR | సంపద సృష్టే అసలైన రాజకీయం (గుడ్ ఎకనామిక్స్ ఈజ్ గుడ్ పాలిటిక్స్) అని ముఖ్యమంత్రి కేసీఆర్ బలంగా నమ్ముతారని, ఇప్పుడు తెలంగాణ అగ్రగామిగా ఎదగటానికి అదే కారణమని ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారకరామా�
Minister KTR | హైదరాబాద్ : నీళ్లు, నిధులు, నియామకాలు లక్ష్యంగా సాధించుకున్న తెలంగాణ రాష్ట్రం.. సమగ్ర, సమీకృత, సమతుల్య అభివృద్ధిని సాధించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
Minister KTR | భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ప్రజలు, రైతులకు అండగా నిలవాలని ప్రజాప్రతినిధులు, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలను పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ కోరారు. అటు.. కాంగ్రెస్ మూడు గంట
చాలారోజులుగా చినుకు రాక కోసం ఎదురుచూసిన రాష్ట్రం.. ఇప్పుడు వానజల్లులో తడిసి ముద్దవుతున్నది. ఓ వైపు నైరుతి రుతుపవనాలు, మరోవైపు అల్పపీడన ప్రభావంతో రాష్ట్రమంతా ముసురు కమ్మేసింది. 72 గంటలుగా ఎడతెరిపి లేకుండా
భాగ్యనగర్ టీఎన్జీవో గచ్చిబౌలి హౌసింగ్ సొసైటీ ఇండ్ల స్థలాల సమస్యను పరిష్కరించాలని కోరుతూ ఎక్సైజ్ మంత్రి శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలో టీఎన్జీవో నేతలు ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావును కోరారు. గురువార�
BRS Party | హైదరాబాద్ : రాష్ట్రంలో కురుస్తున్న భారీ వర్షాల నేపథ్యంలో బీఆర్ఎస్ రైతు నిరసనలు వారం పాటు వాయిదా వేస్తున్నట్లు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రకటించారు.
Minister KTR | హింస, అల్లర్లతో అట్టుడుకుతున్న ఈశాన్య రాష్ట్రం మణిపూర్ (Manipur) లో ఇటీవలే చోటు చేసుకున్న ఓ దారుణ ఘటనకు సంబంధించిన వీడియో ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటనపై తెలంగాణ ఐటీ శాఖ మంత్రి �
Manipur Violence | కాసేపట్లో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో మణిపూర్ అల్లర్లపై లోక్సభలో బీఆర్ఎస్ వాయిదా తీర్మానం చేసింది. హింసాకాండపై ప్రధాని మోదీ ప్రకటన చేయాలని బీఆర్ఎస్ ఎంప�
Hyderabad | రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ నగర పరిధిలో నిర్మించిన డబుల్ బెడ్రూం ఇండ్లను అర్హులైన లబ్ధిదారులకు త్వరలోనే అందజేస్తామని పురపాలక శాఖ మంత్రి కే తారకరామారావు తెలిపారు. వచ్చే నెల మొదటి వారంలో డబుల్ బ
స్టార్టప్ రంగంలో అనేక అవకాశాలు ఉన్నాయని, రాష్ట్రంలో యువతను ప్రోత్సహించడానికి ప్రభుత్వం అత్యంత అనుకూలమైన వాతావరణం కల్పించిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీ రామారావు అన్నారు. బుధవారం హైదరాబాద్
సకల హంగులతో అత్యద్భుతంగా ముస్తాబైంది రంగారెడ్డి జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయం. శంషాబాద్ హుడాకాలనీలో విశాలమైన స్థలంలో కార్యాలయ భవనాన్ని నిర్మించారు.
తెరిపివ్వని వానతో నగరం తడిసి ముద్దయింది. మూడు రోజులుగా ఒక్కటే ముసురు.. అయితే మరో మూడు రోజులు మోస్తరు నుంచి భారీ వర్షాలు ఉండే అవకాశాలు ఉన్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ఈ నేపథ్యంలో నగర పరిస్థితులపై �
నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ఐటీ టవర్ నిర్మాణం పూర్తయ్యింది. అత్యాధునిక టెక్నాలజీ, కార్పొరేట్ హం గులు, విశాలమైన గదులతో నిర్మించిన ఈ టవర్.. ఇందూరు ప్రాంతానికి సరిక�
Yellareddypet | రాజన్న సిరిసిల్ల జిల్లా ఎల్లారెడ్డిపేట సర్పంచ్ నేవూరి వెంకట్రెడ్డికి అరుదైన గౌరవం దక్కింది. 18 ఏండ్లుగా ఆయన చేస్తున్న సామాజిక సేవలకు జాతీయ ఖ్యాతి లభించింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఇంటర్నేషన�