పుట్టినింటికి తిరిగొచ్చిన ఆనందాన్ని కేటీఆర్ వల్ల మా కుటుంబం మొత్తం పొందగలిగామని ఇటీవల పాలమూరులో ప్రముఖ పారిశ్రామికవేత్తల కుటుంబానికి చెందిన మాజీ మంత్రి గల్లా అరుణ, అమర రాజా కంపెనీ ప్రారంభ కార్యక్రమం�
తన 47వ పుట్టిన రోజు సందర్భంగా 94 మంది అనాథ పిల్లలకు సాయం చేయాలని మంత్రి కేటీఆర్ నిర్ణయించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో హైదరాబాద్ యూసుఫ్గూడ స్టేట్ హోంలో పిల్లలకు ల్యాప్టాప్లు అందించనున్నట్
భారత రాష్ట్ర సమితికి భావి ఆశాజ్యోతి. దాని వ్యవస్థాపకులు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆశయాలు, ఆదర్శాలకు ప్రతిరూపం. కేటీఆర్ రాజకీయవేత్తగా కేసీఆర్కు వారసుడే, ఆయనతో సమానంగా ప్రజాభిమానం పొందిన నాయకుడు.
తెలంగాణ యువ కిరణం కల్వకుంట్ల తారక రామారావు పుట్టిన రోజు సందర్భంగా తెలంగాణ పండుగ చేసుకుంటున్నది. తెలంగాణ ఉద్యమ సమయం నుంచి కేసీఆర్ వెంట నడిచి ఉద్యమంలో మమేకమైనవాడు కేటీఆర్.
దేశంలోనే యువ రాష్ట్రంగా ఉన్న తెలంగాణకు యువ నేత కల్వకుంట్ల తారక రామారావు లాంటి అత్యంత ఆధునిక ఆలోచనలతో కూడిన నాయకత్వం...బంగారు తెలంగాణ భవిష్యత్తుకు భరోసానిస్తున్నది.
రాజ్యసభ సభ్యుడు జోగినపల్లి సంతోష్కుమార్ గ్రీన్ ఇండియా ఛాలెంజ్లో భాగంగా మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామంలో రెండు వేల మొక్కలు న
KTR | బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రతి సందర్భంంలో వినూత్నంగా ఆలోచిస్తారు. సమాజానికి ఏదో ఒక మంచి పని చేయాలని పరితపిస్తారు. ఏ పని చేసినా పది మందికి ఉప
Huzuarabad | హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం హుజురాబాద్ మున్సిపాలిటీలో చేసిన అభివృద్ధి పనుల హైలైట్స్కు సంబంధించిన వీడియోను రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా విడుదల చేశార
NRI | మంత్రి కేటీఆర్ జన్మదిన వేడుకలను టీఆర్ఎస్ ఎన్నారై సౌత్ ఆఫ్రికా శాఖ అధ్యక్షుడు గుర్రాల నాగరాజు అధ్వర్యంలో సౌత్ ఆఫ్రికాలో ఘనంగా నిర్వహించారు. నాగరాజు కేక్ కట్ చేసి కేటీఆర్కు జన్మదిన శుభాకాంక్షలు
ముఖ్యమంత్రి కేసీఆర్, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ చొరవతో నగరాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేస్తున్నామని, ఇంకా వంద కోట్లతో నగరాభివృద్ధి చేయనున్నట్లు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్న�
నాయకులందరూ ప్రజల ఓట్లతోనే గెలుస్తారు. గెలిచిన వారందరూ కొద్దో గొప్పో ప్రజాసేవ చేస్తుంటారు. వారిలో కొందరే ప్రజల మనసులను గెలుస్తారు. ఆ కొందరిలో ఒక్కరో ఇద్దరో మాత్రమే బాధ్యతగా తమను గెలిపించిన ప్రజలను కూడా గ
మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పట్టినరోజును పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచలో 120 మంది సీనియర్ సిటిజన్లకు ట్రస్మా ఆధ్వర్యంలో జియో స్మా