పదవుల కోసం కొట్లాడుకునేవాళ్లు కాకుండా ప్రజల బాగోగులను పట్టించుకునేవాళ్లే రాష్ట్ర ప్రజలకు కావాలని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నలుగురు లీడర్లు ఉంటే ఐదుగురు ముఖ్యమంత్రులు ఉండే పార్టీలు కాదు రాష్ర్ట�
తెలంగాణ ఉద్యమానికి మార్గదర్శనం చేసిన ప్రొఫెసర్ జయశంకర్సార్ బతికి ఉండి ఉంటే బాగుండేదని, పదేండ్లలో తెలంగాణ సాధించిన ప్రగతిని చూసి సంతోషించేవారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖల
హరితహారం కార్యక్రమంతో రాష్ట్రమంతా పచ్చదనం పరుచుకున్నదని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. తొమ్మిదేండ్లలో 7.07 శాతం గ్రీన్ కవర్ పెంచినట్టు తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో సీఎం మాట్లాడు తూ.. ‘మాట్లాడితే ఇంగీత �
వందేళ్లకు పైగా చరిత్ర ఉన్న ఆస్పత్రి. గత పాలకుల నిర్లక్ష్యంతో శిథిలావస్థకు చేరింది. వైద్యులు, సిబ్బంది లేక.. సకాలంలో రోగులకు సేవలు అందక నానా అవస్థలు పడ్డారు. ఎవరికి చెప్పుకోవాలో అర్థంకాక అప్పుచేసి ప్రైవేట�
ప్రకృతికి అనుకూలంగా, తక్కువ పెట్టుబడితో, విద్యుత్తు లేకుండా కాటన్, పట్టు దారాలతో బట్టలు తయారు చేసే చేనేతరంగం ఎందరికో జీవనోపాధి కల్పిస్తున్నది. దేశంలోని మొత్తం వస్త్ర పరిశ్రమలో మిల్లులు, మరమగ్గాలు 90 శాత�
చేనేతకు మరింత ప్రాచుర్యం కల్పించడంలో భాగంగా ప్రభుత్వం ప్రత్యేక సంబురాల నిర్వహణకు నిర్ణయించింది. జాతీయ చేనేత దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ నెల 7వ తేదీ నుంచి 14 వరకు ప్రభుత్వం వారోత్సవాలను నిర్వహిస్తున�
ధరణితో భూమికి ఇవాళ యజమాని రైతే అయ్యిండని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. ఉన్న ఐదు.. పది.. మూడు.. నాలుగు ఎకరాలకు ఆయనే యజమాని అని అన్నారు. ఆ భూమి హక్కును ఉంచుకోవాలన్నా, మార్చుకోవాలన్నా, గిఫ్ట్ ఇవ్వాలన్నా, అమ్ము
విప్లవాత్మకమైన కార్యక్రమాలతో దేశంలోనే తెలంగాణ చేనేత రంగం ఆదర్శంగా నిలుస్తున్నది. చేనేత పరిశ్రమ గత పాలకుల నిర్లక్ష్యానికి గురికాగా బీఆర్ఎస్ ప్రభుత్వం చేనేతల జీవితాల్లో వెలుగులు నింపింది. సీఎం కేసీఆ�
బాన్సువాడ మినీ ట్యాంక్బండ్ సమీపంలో నిర్మాణం దైనందిన జీవితంలో బాన్సువాడ పట్టణవాసులు ఎదుర్కొంటున్న ఒత్తిడి నుంచి ఉపశమనం పొందడానికి పచ్చదనం.. ఆహ్లాదం పంచేలా రాష్ట్ర ప్రభుత్వం మల్టీజనరేషన్ పార్కును న�
ధాన్యం దిగుబడిని నాలుగు కోట్ల టన్నులకు పెంచబోతున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. ఆదివారం అసెంబ్లీలో ఆయన మాట్లాడుతూ.. ‘ఈ మధ్యనే రాష్ట్ర మంత్రి జపాన్ రైస్మిల్లర్స్ను పిలిచి మాట్లాడిన్రు. రాష్ట్ర
Minister KTR | ప్రజా ఉద్యమాలను తీర్చిదిద్దిన మహాకళాకారుడు గద్దర్ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు కొనియాడారు. ప్రముఖ గాయకుడు గద్దర్ ఆదివారం ఆరోగ్య కారణాలతో ఆసుపత్రిలో చికిత్స పొందుతూ �
తెలంగాణ సిద్ధాంతకర్త ప్రొఫెసర్ జయశంకర్ సార్ (Professor Jayashankar) జయంతి వేడుకలను తెలంగాణ భవన్లో (Telangana bhavan) ఘనంగా నిర్వహించారు. జయశంకర్ సార్ విగ్రహానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) పూలమాల వేసి నివాళులర్పించారు.
Minister KTR | ప్రజలకు కావాల్సింది డబుల్ ఇంజిన్ సర్కారు కాదని, గ్రోత్ ఇంజిన్ సర్కార్ అని పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. తొమ్మిదేండ్లలో తెలంగాణ రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో నంబర్ వన్గా త�
ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంలో తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత విస్తరిస్తున్నదని, తెలంగాణ అభివృద్ధికి 9 ఏండ్లుగా నిర్మాణాత్మకంగా పని చేస్తున్నామని మంత్రి కేటీఆర్ ఉద్ఘాటించారు.