నిరుద్యోగుల కోసం రాష్ట్ర ప్రభుత్వం నిజామాబాద్లో నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ సెంటర్(న్యాక్)ను ఏర్పాటు చేసింది. రూ.6.15 కోట్లతో నిర్మించిన న్యాక్ భవనాన్ని బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్
చేనేతపై జీఎస్టీ ఎత్తివేసి, నేత కార్మికులకు నేషనల్ హ్యాండ్లూమ్ పాలసీ ప్రకటించాలని బీఆర్ఎస్ లోక్సభాపక్ష నాయకుడు నామా నాగేశ్వరరావు కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
రాబోయే ఎన్నికల్లో గులాబీ జెండా ఎగరాలని, ప్రతిపక్షాల డిపాజిట్లు గల్లంతు చేయాలని కరీంనగర్ ఉమ్మడి జిల్లా నుంచే జైత్రయాత్ర మొదలు కావాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఉద్బోధి�
ప్రగతి రథ చక్రాలు ఇక ఎప్పటికీ ఆగబోవని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ స్పష్టం చేశారు. రాష్ట్రంలో పేదల రవాణా సౌకర్యాన్ని మరింత పటిష్టం చేసేందుకు సీఎం కేసీఆర్ సంకల్పించారని, అందుకే టీఎస్ఆ�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు చొరవతోనే మారుమూల ప్రాంతాలకు ఐటీ సేవలు విస్తరించాయని, వందలాది కంపెనీలు రాష్ర్టానికి వచ్చాయని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్�
చుట్టూ పచ్చదనం.. అక్కడక్కడ చెట్లతో ఇప్పుడిప్పుడే రూపుదిద్దుకుంటున్న పార్కులా ఉంది కదూ.. మీ ఊహ అదే అయితే తప్పులో కాలేసినట్టే. ఇది జామాబాద్లోని వైకుంఠధామం.
ఉప్పల్ భగాయత్లో ప్రభుత్వ డిగ్రీ కళాశాల కోసం రెండు ఎకరాల స్థలం, వంద పడకల ఆసుపత్రి నిర్మాణం, మల్టీపర్పస్ ఫంక్షన్హాల్ కోసం రెండు ఎకరాల స్థలం కేటాయించాలని కోరుతూ మంత్రి కేటీఆర్కు సోమవారం ఉప్పల్ ఎమ్మ�
KTR | సియాసత్ ఉర్దూ దినపత్రిక మేనేజింగ్ ఎడిటర్ జహీరుద్దీన్ అలీఖాన్ మృతి పట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు. జహీరుద్దీన్ అలీఖాన్ ఉర్దూ పత్రిక రంగానికి ఎనలేని సేవలు
KTR | రాబోయే మూడేండ్లలో హైదరాబాద్ రూపురేఖలు మరింత మారిపోనున్నాయని రాష్ట్ర ఐటీ, మున్సిపాలిటీ శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ను సీఎం కేసీఆర్ అభివృద్ధి చేసే యోచనలో ఉన్నా�
KTR | కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే వస్తది.. ఆ సంకీర్ణ ప్రభుత్వంలో మన పాత్ర తప్పకుండా ఉంటది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మన్నెగూడలో నిర్వహించిన జా
KTR | హైదరాబాద్ : రాష్ట్రంలోని నేతన్నల కోసం చేనేత మిత్ర అనే పథకాన్ని ఈ నెల నుంచే అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. చేనేతమిత్ర పథకం కింద ప్రతి మగ్గాన�
జాతీయ చేనేత దినోత్సం సందర్భంగా ఉప్పల్ శిల్పారామంలో చేనేత భవన్ నిర్మాణానికి మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాన చేశారు. మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్సీ ఎల్.రమణతో కలిసి చేనేత భవన్ నిర్మాణ పనులకు భూమి�