KTR | గత యాభై ఏండ్లలో తెలంగాణ ప్రజలను నిలువునా మోసం చేసిన కాంగ్రెస్ పార్టీ.. ఇప్పుడు కూడా మోసం చేసేందుకు యత్నిస్తోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. రేవంత్ రెడ్డి నిక�
KTR | రాబోయే ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్ డిపాజిట్ గల్లంతు ఖాయం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఇప్పటికే నిజామాబాద్ ప్రజలు డిసైడ్ అయ్యారు. నీవు ఎక్క�
KTR | భూమాత ఆకుపచ్చ చీర కట్టుకున్నట్టు.. ఆకుపచ్చ తెలంగాణ ఆవిష్కృతమవుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. నిజామాబాద్ జిల్లాలో ఐటీ టవర్, న్యాక్ భవనం ప్రారంభించిన అనం�
KTR | ఐటీ హబ్ అంటే కేవలం బిల్డింగ్ మాత్రమే కాదు.. స్థానిక యువత ఆశలకు, ఆకాంక్షాలకు ప్రతిబింబం అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. భవిష్యత్లో వారు హైదరాబాద్, అమెరికా వెళ్లాలం�
Minister KTR | నిజామాబాద్ ఐటీ టవర్ను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.దీనితో పాటు న్యాక్ కేంద్రాన్ని ప్రారంభించారు. అనంతరం ఐటీ హబ్ను పరిశీలించారు.
Minister KTR | శంషాబాద్ ఎయిర్పోర్టులో తెలంగాణ సెంటర్ ఫర్ ఎక్సలెన్స్ కూలింగ్ అండ్ కోల్డ్చైన్ సెంటర్ను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్సెక్రటరీ జయేశ్రంజన్, ఎమ్మెల్యే జీవన�
Mahesh Birthday | సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu) పుట్టినరోజు ( Birthday) నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో శుభాకాంక్షలు వెలువెత్తుతున్నాయి. తెలంగాణ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ట్విట్టర్ వేదికగా మహేష్ బాబుకి ప్ర�
Minister KTR | నిజామాబాద్ పర్యటనకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ బయల్దేరి వెళ్లారు. నిజామాబాద్లో రూ.50 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ను ఆయన ప్రారంభించనున్నారు.
Revanth Reddy | సిగ్గూఎగ్గు లేకుండా టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి శవ రాజకీయం చేస్తున్నారు. ప్రజాగాయకుడు గద్దర్ మరణాన్ని కూడా రాజకీయంగా వాడుకునే కుటిలయత్నం చేస్తున్నారు. అధికార లాంఛనాలతో గద్దర్ అంత్యక్రి
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ రాజన్న సిరిసిల్ల జిల్లాలో మంగళవారం విస్తృత పర్యటన చేశారు. ఉదయం 11 గంటలకు జిల్లాకు చేరుకున్న ఆయన సాయంత్రం 6:30 గంటల వరకు వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్ర
30 ఏండ్ల క్రితం జీవనోపాధి కోసం వేములవాడ మండలం రుద్రవరం గ్రామశివారుకు కోతులు ఆడించేవారు (సంచారజాతులు) వచ్చారు. మాజీ ఎమ్మెల్యే రేగులపాటి పాపారావు సహకారంతో 15 కుటుంబాలకు పట్టాలను అందించారు. అప్పటి నుంచి అక్క�
రాజన్న సిరిసిల్ల జిల్లా కలెక్టరేట్లో బీసీ వృత్తిదారులకు రూ.లక్ష సాయం సందర్భంగా కేటీఆర్ హాస్యచతురతో కూడిన ప్రసంగం లబ్ధిదారులను కట్టిపడేసింది. తనదైన శైలిలో అటు ప్రతిపక్షాలపై సైటర్లు వేస్తూ.. ప్రభుత్వ �
నిరుపేదలకు నీడ కల్పించేందుకు సీఎం కేసీఆర్ ప్రతిష్టాత్మకంగా శ్రీకారం చుట్టిన గృహలక్ష్మి పథకాన్ని పారదర్శకంగా అమలు చేస్తామని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీ రామారావు ప్రకటించారు. ని బంధనల మేరకు ల�