చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లి మరో కొత్త ఒరవడికి శ్రీకారం చుట్టింది. పట్టు నూలు తీయడం మొదలుకొని పట్టు చీర తయారీ దాకా అంతా ఒకేచోట జరగనున్నది. చీరల అమ్మకాలు సైతం ఇక్కడే జరగనున్నాయి.
భవన నిర్మాణ వ్యర్థాల నిర్వహణను మరింత పకడ్బందీగా నిర్వహించాలని జీహెచ్ఎంసీ నిర్ణయించింది. ఎక్కడపడితే అక్కడే నిర్మాణ, కూల్చివేతల వ్యర్థాలను వేసి హైదరాబాద్ నగర విశిష్టతకు భంగం కల్గిస్తున్న వారిపై కఠిన�
రాష్ట్ర పురపాలక, చేనేత జౌళి శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు శనివారం భూదాన్ పోచంపల్లికి రానున్నారు. ఉదయం 11 గంటలకు చేరుకొని పట్టణంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
నగరంలో ఇటీవల కురిసిన భారీ వర్షాలతో జరిగిన వరద నష్టంపై సమగ్ర ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేయాలని సీడీఎంఏ పమేలా సత్పతి అధికారులను ఆదేశించారు. శుక్రవారం నగరంలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో ఆమె కమిషనర్ షేక్ �
లాటిన్ అమెరికన్ దేశాల నుంచి లిథియం, ఇతరత్రా ఖనిజాలను జాయింట్ వెంచర్ భాగస్వాముల ద్వారా నేరుగా దిగుమతి చేసుకొనేందుకు తెలంగాణ రాష్ట్ర ఖనిజాభివృద్ధి సంస్థ (టీఎస్ఎండీసీ)ను రాష్ట్ర ప్రభుత్వం ఎంపిక చేసి
ఎలక్ట్రానిక్ వేస్ట్ నిర్వహణ, రీసైక్లింగ్లో దేశంలో తొలిసారిగా మిషన్ ఈవేస్ట్ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది మల్టీ బ్రాండ్ మొబైల్స్ రిటైల్ సంస్థ సెలెక్ట్ మొబైల్స్. రాష్ట్ర ఐ�
అనేక ప్రజాస్వామ్య పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా ఏర్పడ్డ తెలంగాణ తొమ్మిదేండ్లలోనే వందేండ్ల అభివృద్ధి సాధించిందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అన్నారు. తలసరి ఆదాయం, జీఎస్డీపీలో దేశంలోనే అగ్రస్�
ఎల్లారెడ్డి పట్టణంలో పలు అభివృద్ధి పనుల ప్రారం భోత్సవానికి ఈ నెల 14న ఐటీశాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, ఈ సందర్భంగా నిర్వహించనున్న బహిరంగ సభను విజయవంతం చేయాలని ఎమ్మె ల్యే జాజాల సురేందర్.. బీఆర్ఎస్ శ్ర
KTR | రాజకీయాలను వృత్తిగా ఎంచుకునే అంశం ఎంతో సవాళ్లతో కూడుకుంది అని కేటీఆర్ స్పష్టం చేశారు. ప్రజాక్షేత్రంలో ఎన్నికల్లో గెలవడం యూపీఎస్సీ పరీక్ష రాసిన దానికన్నా కఠినమైనది అని కేటీఆర్ పేర్కొన్న
వ్యవసాయరంగంలో దేశంలోనే తెలంగాణ (Telangana) అగ్రగామిగా ఉన్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దేశానికే అన్నం పెట్టేంతగా ధాన్యం పండిస్తున్నామని చెప్పారు. రైతులకు బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రం తమదన్నారు.
రాష్ట్రంలో పరిశ్రమల కోసం అద్భుతమైన ఎకో సిస్టమ్ ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. మొబిలిటీ రంగంలోనూ తెలంగాణ (Telangana) అగ్రగామిగా నిలుస్తున్నదని చెప్పారు. ఎలక్ట్రికల్ రంగంలో దేశంలోనే రాష్ట్రం మొదటి స్థా�
హైదరాబాద్లోని జీఎంఆర్ (GMR) ఏరోసిటీలో అమరరాజా ఈ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్కు (E-positive Energy labs) మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు.
Minister KTR | తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను (CM KCR) ఉద్దేశించి పార్లమెంట్లో బీజేపీ ఎంపీ బండి సంజయ్ (BJP MP Bandi Sanjay) చేసిన వ్యాఖ్యలపై మంత్రి కేటీఆర్ (Minister KTR) తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంపై మంత్రి కేటీఆర్ (Minister KTR) స్పందించారు. ఉమ్మడి మహబూబ్నగర్, రంగారెడ్డి జిల్లాల రైతులకు అభినందనలు తెలిపారు.
అనాథ పిల్లల (సామాజిక భద్రత కల్పించడం) బిల్లు, 2016 ప్రకారం తల్లిదండ్రులు లేదా సంరక్షకులు విడిచిపెట్టిన లేదా కోల్పోయిన పిల్లలు అనాథ పిల్లలుగా వర్గీకరించబడతారు. నేడు 1.35 బిలియన్ల జనాభాతో కూడిన భారతదేశం ప్రపంచ�