సికింద్రాబాద్ ప్రాంతంలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్న కృషి ఫలించింది. తొమ్మిదేండ్లుగా కేంద్రంతో చేస్తున్న పోరాటం ఎట్టకేలకు విజయవంతమైంది. పట్టువదలని విక్రమార్కుడిలా సీఎ�
హైదరాబాద్ విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీశాఖల మంత్రి కే తారకరామారావు చెప్పారు. హైదరాబాద్లో మెట్రో విస్తరణపై గురువారం మెట్రో రైల్ భవనంలో మంత్రి కేటీఆర్ ఉన్నతస్
వైశ్యుల కోసం ఆర్య వైశ్య కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు బచ్చు శ్రీనివాస్గుప్తా ప్రభుత్వాన్ని కోరారు. ఈ మేరకు ఆయన బుధవారం నిజామాబాద్కు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్కు వినతిప
KTR | హైదరాబాద్ నగరం విశ్వనగరంగా మారాలంటే ప్రజా రవాణా వ్యవస్ధ బలోపేతం కావాలని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. పాతబస్తీ మెట్రో కారిడార్కి అవసరమైన భూసేకరణ ప్రక్రియను చేపట్టామని, త్వరలోనే క�
KTR | హైదరాబాద్ భవిష్యత్ కోసం భారీగా మెట్రో విస్తరణ చేపట్టాల్సి అవసరం ఉంందని రాష్ట్ర ఐటీ, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. మెట్రో రైల్ మాస్టర్ ప్లాన్పై కేటీఆర్ సమీక్ష నిర్వ
హైదరాబాద్ చుట్టూ, నగరంలోని వివిధ ప్రాంతాల్లో మెట్రో రైలు విస్తరణ ప్లాన్పై మంత్రి కేటీఆర్ (Minister KTR) అధికారులతో సమీక్ష నిర్వహించారు. బేగంపేటలోని హైదరబాద్ రైల్ భవన్లో జరిగిన ఈ సమావేశానికి ప్రభుత్వ ప్రధ�
కొండ నాలుకకు మందేస్తే ఉన్న నాలుక ఊడినట్టు అయింది కర్ణాటక రాష్ట్ర ప్రజల పరిస్థితి. 40 శాతం కమీషన్ సర్కారుగా పేరొందిన బీజేపీ ప్రభుత్వాన్ని గద్దెదింపి, కాంగ్రెస్కు అధికారం కట్టబెడితే.. మూడునెలలు కాకుండాన�
రాష్ట్ర ఐటీ, పురపాలక, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు నిజామాబాద్ నగరంలో బుధవారం విస్తృతంగా పర్యటించారు. అభివృద్ధి పనులను ప్రారంభించేందుకు హెలికాప్టర్లో ఉదయం 11.45గంటలకు నూతన కలెక్టరేట్కు �
నిజామాబాద్ ఐటీ హబ్లో బాసర ట్రిపుల్ఐటీ ఇన్నోవేషన్ సెంటర్ను బుధవారం రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. నిజామాబాద్లోని బైపాస్ రోడ్డులో ఉన్న ఐటీ టవర్లో ప్రత్యేకంగా బాసర ట్రిపుల్ఐటీక�
ముఖ్యమంత్రి కేసీఆర్, రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో వరంగల్ తూర్పు నియోజకవర్గంలో కోట్లాది రూపాయల అభివృద్ధి జరుగుతున్నాయని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
అంతర్జాతీయ ఎగుమతులకు శీతల గిడ్డంగులు బూస్టప్నిస్తాయని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ప్రపంచ దేశాలకు వ్యాక్సిన్ అందించిన ఘనత హైదరాబాద్ నగరానికే దక్కుతుందన్న ఆయన... ఏటా ఇక్క�
ఉమ్మడి జిల్లాలోని జలవనరులన్నీ కళకళలాడుతున్నాయి.. కాళేశ్వర జలాలకు తోడు భారీ వర్షాలతో చెరువులు, కుంటలన్నీ నిండుకుండల్లా మారాయి.. మెజార్టీ చోట్ల మత్తళ్లు దుంకుతూ జల సవ్వళ్లు చేస్తున్నాయి.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం జిల్లా కేంద్రంలో పర్యటన సందర్భంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. ఇన్చార్జి సీపీ ప్రవీణ్ కుమార్ పర్యవేక్షణలో బలగాలు బందోబస్తులో నిమగ్నమయ్యాయి.
‘కాంగ్రెస్ పార్టీ కుంభకోణాల కుంభమేళా’ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. 50 ఏండ్లు అధికారంలో ఉన్నప్పుడు గుడ్డి గుర్రాల పండ్లు తో�
KTR | రాష్ట్రంలో అధికారపక్షంలో అనవసర ఆరోపణలు చేస్తున్న ప్రతిపక్షాలపై రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. బీఆర్ఎస్ పార్టీకి తెలంగాణ గల్లీలో బాసులు ఉంటే