పేదల జీవితాల్లో వెలుగులు నింపడమే సీఎం కేసీఆర్ లక్ష్యమని, ఆయన పాలనలో స్వరాష్ట్రంలో స్వర్ణయుగం నడుస్తున్నదని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు పేర్కొన్నారు. మంగళవారం సిరిసిల్ల, వే�
చేనేత కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త చెప్పింది. నేతన్నల సంక్షేమం కోసం మరో అడుగు ముందుకేసింది. ఇప్పటికే చేనేత కార్మికుల కోసం అనేకం కార్యక్రమాలు తీసుకొచ్చిన రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని పథకాలను అమల
Telangana | జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణంలోని 9వ వార్డు బీఆర్ఎస్ కౌన్సిలర్ పోగుల ఉమారాణి భర్త లక్ష్మీరాజం దారుణ హత్యకు గురయ్యారు. మంగళవారం ఉదయం ఓ హోటల్లో టీ తాగేందుకు వచ్చిన ఆయనను దుండగులు కత్తులతో పొడిచి
NRI | సీఎం కేసీఆర్ ఆధ్వర్యంలో అన్ని రంగాల్లో తెలంగాణ ఎంతో ముందుకు దూసుకెళ్తుంది. కేసీఆర్ నాయకత్వంలో దేశంలోనే అత్యంత విజయవంతమైన స్టార్టప్గా తెలంగాణ నిలిచిందని మహేష్ బిగాల(బీఆర్ఎస్ ఎన్నారై సెల్ కోఆర్�
KTR | ఎల్లారెడ్డిపేట మండలానికి ప్రభుత్వ డిగ్రీ కళాశాల(జనరల్) మంజూరు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు సిరిసిల్ల డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్ వడ్లూరి శ్రీనివాస్ మంజూరు పత్
KTR | రాజన్న సిరిసిల్ల : ఓట్ల కోసం నా జీవితంలో మందు పోయలేదు.. పైసలు పంచలేదు. వచ్చే ఎన్నికల్లోనూ మందు పోయించను.. పైసలు పంచను. మీ దయ ఉంటే మళ్లీ గెలుస్తా.. లేకపోతే ఇంట్లో కూర్చుంటాను అని బీఆర్ఎస్ వర్క�
KTR | జిల్లా పర్యటనలో భాగంగా మంత్రి కేటీఆర్ వివిధ అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. వేములవాడ ఏరియా దవాఖాన సమీపంలో గోశాల ఆవరణలో రూ.31 లక్షలతో ఏర్పాటు చేసిన బయోగ్యాస్ ప�
మంత్రి కేటీఆర్ (Minister KTR) వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో పర్యటిస్తున్నారు. ప్రభుత్వం చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభిస్తున్నారు. ఇందులో భాగంగా వేములవాడ పట్టణంలోని నంది కమాన్ జంక్షన్ను మంత్రి
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాలు, పట్టణాలకు ఐటీ పరిశ్రమను విస్తరించడమే లక్ష్యంగా ప్రభుత్వం మరో ముందడుగు వేస్తున్నది. ఇప్పటికే కరీంనగర్, మహబూబ్నగర్, సిద్దిపేటలో ఐటీ హబ్లను అందుబాటులోకి తీసుకొచ్చ�
Minister KTR | మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు సిరిసిల్ల జిల్లా వేములవాడ (Vemulawada) నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఎమ్మెల్యే రమేశ్ బాబుతో కలిసి పలు అభివృద్ధి కార్యక్రమాలకు శం�
గ్రేటర్ వరంగల్లో ముంపు సమస్యను శాశ్వతంగా పరిష్కరించేందుకు సీఎం కేసీఆర్ సర్కారు చర్యలు తీసుకుంటున్నది. ఇందులో భాగంగా రెండు రోజుల క్రితం నగర ప్రజాప్రతినిధులతో హైదరాబాద్లో ప్రత్యేక సమావేశం నిర్వహిం
అభివృద్ధి బాటలో పయనిస్తున్న వేములవాడ పట్టణాన్ని రాష్ట్ర ప్రభుత్వం మరింత సుందరంగా తీర్చిదిద్దుతున్నది. అందులో భాగంగా 107.45 కోట్లు కేటాయించి వివిధ పనులకు శ్రీకారం చుట్టింది. ఇప్పటికే కొన్ని పూర్తి కాగా, మర�