ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ మరోసారి రానున్నారు. కేవలం వారం రోజుల వ్యవధిలోనే కామారెడ్డి జిల్లా పర్యటనకు వస్తున్నారు. ఈ నెల 9న ఇందూరు పర్యటనతో గుల
‘పోచంపల్లి హ్యాండ్లూమ్ పార్కును రాష్ట్ర ప్రభుత్వం ఆషామాషీగా తీసుకోలేదు. ప్రధాని మోదీ ప్రభుత్వ ఆస్తులను అమ్ముతుంటే.. సీఎం కేసీఆర్ దివాలా తీసిన సంస్థలను కొనుగోలు చేస్తున్నరు. పన్నెండున్నర కోట్ల రూపాయల
మాది కోతల ప్రభుత్వం కాదు.. చేతల ప్రభుత్వం. చేనేతల ప్రభుత్వం. రైతు రు ణమాఫీ అయితదా అని భ్రమపడ్డరు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఇచ్చిన మాట ప్రకారం రెండోసారి కూడా చేసి చూపించారు.
తెలంగాణలో పరిశ్రమ ఏర్పాటు చేస్తున్న దిగ్గజ ఎలక్ట్రానిక్ ఉత్పత్తుల సంస్థ ఫాక్స్కాన్ (ఫాక్స్కాన్ ఇంటర్కనెక్ట్ టెక్నాలజీ, ఎఫ్ఐటీ) దూకుడు పెంచింది.
కాంగ్రెస్, బీజేపీ తోడు దొంగలని ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ విమర్శించారు. 75 ఏండ్ల స్వతంత్ర భారత చరిత్రలో ఆ రెండు పార్టీలు దేశాన్ని సర్వం దోచుకొన్నాయని ధ్వజమెత్తారు.
Minister KTR | ఏఐసీసీ అంటేనే అఖిల భారత కరప్షన్ కమిటీ అని, బీజేపీ అంటేనే భ్రష్టాచార్ జనతా పార్టీ అని భారత రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ-పురపాలకశాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు విమర్శించారు. 75 సంవత్�
KTR | కేంద్రంలో తప్పకుండా సంకీర్ణ ప్రభుత్వమే ఏర్పడతది.. మన బలం లేకుండా ఎవరూ ప్రధానమంత్రి అయ్యే పరిస్థితి అక్కడ ఉండదు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. రాష్ట్రం�
Minister Jagadish Reddy | చేనేత కార్మికుల కుటుంబాల్లో వెలుగులు నింపిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. నేతన్న ఇంట్లో విద్యాబుద్ధులు నేర్చుకున్న కేసీఆర్కు మరమగ్గాల చప్పుడే.. కాదు నేతన్నల గు
యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లిలో (Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారిపై ఏర్పాటు చేసిన నేతన్న విగ్రహాన్ని ఆవిష్కరించారు. కాలాపునర్వి హ్యాండ్లూమ్ యూనిట్న
నిజాం కాలేజీలో చదువుకున్నందుకు గర్వంగా ఉందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. 1993 నుంచి 96 వరకు ఈ కాలేజీలో చదువుకున్నానని, ఇక్కడికి వచ్చిన ప్రతిసారీ విద్యార్థి జీవిత జ్ఞాపకాలు గుర్తుకొస్తాయని చెప్పారు.
నిజాం కాలేజీ (Nizam College) బాయ్స్ హాస్టల్, న్యూ కాలేజీ బ్లాక్కు మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, తలసాని శ్రీనివాస్ యాదవ్, మహమూద్ అలీతో కలిసి మంత్రి కేటీఆర్ (Minister KTR) శంకుస్థాపన చేశారు.
చీరలకు ప్రసిద్ధిగాంచిన భూదాన్ పోచంపల్లిలో (Bhoodan Pochampally) మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు పర్యటించనున్నారు. ఉదయం 11 గంటలకు పట్టణానికి చేరుకుంటారు