జాతీయ, అంతర్జాతీయ పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయమైన ప్రాంతంగా ఔటర్ రింగు రోడ్డు మారింది.భారీ ప్రాజెక్టులు, కొత్తగా రియల్ ఎస్టేట్ వెంచర్లు ఔటర్ రింగు రోడ్డు చుట్టూనే ఎక్కువగా వెలుస్తున్నాయి.
ఓ అనాథ ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సాయంతో ఉన్నత విద్యను అభ్యసించింది. ఐటీ కంపెనీలో ఉద్యోగం సంపాదించింది. తనలా మరొకరు బాధపడకూడదని భావించిన ఆమె వారికి సాయపడాలన్న ఆలోచనతో ఇటీవల తన జీతం నుంచి సీఎంఆర్ఎఫ్కు రూ.ల�
కామారెడ్డి నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం రూ.45 కోట్లను మంజూరు చేస్తున్నట్లు రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు వెల్లడించారు. సోమవారం ఆయన కామారెడ్డి పట్టణంలో సుమారు రూ.28
రాష్ట్ర పురపాలక, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కల్వకుంట్ల తారక రామారావు కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో సోమవారం పర్యటించారు.
KTR | రైతుబంధు ఇవ్వాలన్న ఆలోచన కాంగ్రెస్ రాబందులకు ఎప్పుడైనా వచ్చిందా..? అని రాష్ట్ర మంత్రి కేటీఆర్ నిప్పులు చెరిగారు. పది సార్లు ఓట్లేస్తే.. 50 ఏండ్లు కాంగ్రెస్ ఏలింది. కరెంట్ ఎప్పుడన్న సక్కగ ఇచ్చి�
KTR | ఎల్లారెడ్డి ఎమ్మెల్యే సురేందర్ కమిట్మెంట్ ఉన్న నాయకుడు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రశంసలు కురిపించారు. పైసల కోసమో, పదవుల కోసమో సురేందర్ ప్రజా జీవితంలోకి రాలేదు. తెల�
Minister KTR | కామారెడ్డి నియోజకవర్గ అభివృద్ధి కోసం రూ.45 కోట్లు మంజూరు చేస్తున్నట్లు మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రకటించారు. సోమవారం అయన రోడ్లు, భవనాల శాఖా మంత్రి వేముల వేముల ప్రశాంత్ రెడ్డితో కలిసి కామా
కామారెడ్డి (Kamareddy) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. బైపాస్ రోడ్డులో నూతనంగా నిర్మించిన జిల్లా స్వాగత తోరణాన్ని మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డితో (Minister Prashanth Reddy) కలిసి మంత్రి కేటీఆర్ ప్రారంభించ�
బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు నేడు కామారెడ్డి జిల్లాలో విస్తృతంగా
పర్యటించనున్నారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల్లో రూ.53 కోట్లతో చేపట్టిన అ
వరద ముంపు బాధితులకు ప్రజలంతా అండగా నిలువాలని ప్రభుత్వ చీఫ్విప్ దాస్యం వినయ్భాస్కర్ పిలుపునిచ్చారు. ఆదివారం గ్రేటర్ వరంగల్ 9వ డివిజన్లోని కాకతీయ కాలనీలో భారీ వర్షాలతో నష్టపోయిన వారికి నిత్యావసర
రాష్ట్రంలో అపార్ట్మెంట్, హైరైజ్ కల్చర్ పెరుగుతున్నది. సొంత ఇంటి కల కంటే పిల్లల స్కూలుకు, పనిచేస్తున్న సంస్థ కార్యాలయానికి దగ్గరగా ఉండాలన్న ఆలోచన జనం మదిలో మొలకెత్తుతున్నది.
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కే తారక రామారావు రాజకీయంగా భారత్ మొత్తానికి రోల్ మాడల్ అని అమెరికాకు చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త కన్వల్ రేఖి ప్రశంసించారు. మంత్రి కేటీఆర్ ధ్యాస మొత్తం అభివృద్ధి, పెట్టుబ
రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వచ్చారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డిలో పర్యటన ముగించుకుని హైదరాబాద్కు వెళ్తున్న మంత్రి మెదక్�