జవహర్లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ (జేఎన్ఏఎఫ్ఏ) యూనివర్సిటీలో స్కూల్ ఆఫ్ ప్లానింగ్ ఆర్కిటెక్చర్లో మాస్టర్ ఆఫ్ టెక్నాలజీ ఎనర్జీ అండ్ సైస్టెనబుల్ బిల్ట్ ఎన్విరాన్మెంట్
హైదరాబాద్ ట్యాంక్బండ్పై రూ.3 కోట్ల వ్యయంతో సర్దార్ సర్వాయి పాపన్నగౌడ్ భారీ విగ్రహాన్ని రాష్ట్ర ప్రభుత్వం నెలకొల్పనున్నది. ఈ మేరకు రాష్ట్ర బీసీ సంక్షేమశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ బుర్రా వెంకటేశం శుక
సీఎం కేసీఆరే తెలంగాణ రాష్ర్టానికి శ్రీరామరక్ష అని రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. శుక్రవారం హంటర్ రోడ్డులోని సీఎస్ఆర్ గార్డెన్స్లో వర్ధన్నపేట �
Minister KTR | సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఓ కులానికో, మతానికి సంబంధించిన వారు కాదని.. సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ ఆత్మ గౌరవ పోరాటమని ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. పాపన్న గౌడ్ జయంతి సందర్భం
Minister KTR | రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పర్యటించనున్నారు. సర్దార్ సర్వాయిపాపన్న 373వ జయంతి సందర్భంగా శాంతినగర్ బైపాస్రోడ్డులో ఏర్పాటు
Minister KTR | కాంగ్రెసోళ్లు మనకు కొత్తనా? వాళ్లు నిన్నగాక మొన్ననే ఆకాశం మీది నుంచి ఊడిపడ్డట్టు ఒక్క అవకాశం ఇవ్వండి అని అడుగుతుంటే నమ్మాలా? కాంగ్రెస్ పార్టీకి ప్రజలు 55 ఏండ్లపాటు పది పదకొండుసార్లు అవకాశాలు ఇచ్చ�
ప్రగతిలో పరుగులు తీస్తున్న రామగుండానికి నిధుల వరద పారింది. ఎమ్మెల్యే చందర్ కృషి ఫలించింది. గత మే నెల 8న నియోజకవర్గ పర్యటన సందర్భంగా మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీ మేరకు ప్రభుత్వం తాజాగా రూ.50కోట్లు మంజూరు చే�
సీఎం కేసీఆర్ నేతృత్వంలో బీఆర్ఎస్ ప్రభుత్వం విద్యతోపాటు వైద్యానికి ప్రాధాన్యత ఇస్తుండడంతో సర్కారు దవాఖానల్లో రోగులకు మెరుగైన వైద్య సేవలు అందుతున్నాయి. దీంతో ప్రజల నుంచి ఆదరణ పెరగడంతో పాటు నమ్మకం వస�
ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ రంగానికి తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది. ప్రభుత్వం కల్పించిన రాయితీలు, మెరుగు పరిచిన మౌలిక సదుపాయాల కారణంగా పెద్దఎత్తున ఐటీ కంపెనీలు హైదరాబాద్లో పెట్టుబడులు ప�
నివాస స్థలం ఉండి ఇల్లు లేని వారి కో సం రాష్ట్ర ప్రభుత్వం గృహలక్ష్మి పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకం ద్వారా ఇల్లు కట్టుకోవడానికి సర్కారు రూ. 3లక్షల సాయం అందించనుంది. ఈ పథకం అమలులో భాగంగా యాదాద్రి భువనగిరి జ�
మూసీ ఆక్రమణలను తొలగించి డబుల్ బెడ్ రూం ఇండ్లను నిర్మిస్తామని పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. మూసీ నదిలో నివాసముంటున్న పేద ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించి ఇండ్లు కేటాయిస్తామని చెప్పారు. ప్రమ�
సీనియర్ జర్నలిస్ట్ సీహెచ్వీఎం కృష్ణారావు (64) గురువారం తుదిశ్వాస విడిచారు. ఆయ న కొంతకాలంగా క్యాన్సర్తో బాధపడుతూ హైదరాబాద్లోని గోపన్పల్లిలో ఉన్న తన ఇంట్లో కన్నుమూశారు. ఆయనకు భార్య లక్ష్మి, ఇద్దరు పి�
Hyderabad | హైదరాబాద్ : జీహెచ్ఎంసీ పరిధిలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలతో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గురువారం సమావేశమయ్యారు. ఈ సందర్భంగా హైదరాబాద్ అభివృద్ధి అంశాలపై ఎమ్మెల్యేలతో కేటీఆర�
Tellam Venkata Rao | మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ముఖ్య అనుచరుడు అయిన తెల్లం వెంకట్రావ్ కాంగ్రెస్ పార్టీకి షాకిచ్చారు. నిన్న మొన్నటి వరకు పొంగులేటితో నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగి
వీకెండ్ వచ్చిందంటే చాలు ఔత్సాహికులు అక్కడ వాలిపోతున్నారు. ప్రకృతి ప్రేమికులు అక్కడి అందాలను ఆస్వాదిస్తూ తమ అనుభూతులను సోషల్ మీడియా ద్వారా పంచుకుంటున్నారు.