Ponguleti Srinivasa Reddy | మాజీ ఎంపీ, కాంగ్రెస్ నేత పొంగులేటి శ్రీనివాసరెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడు తెల్లం వెంకట్రావ్ షాకిచ్చారు. నిన్నమొన్నటి వరకు పొంగులేటితో కలిసి నడుస్తూ కాంగ్రెస్ పార్టీలో కొనసాగిన తెల్లం వెంకట
నేతన్నల నైపుణ్యం దశదిశలా వ్యాప్తి చెంది సిరిసిల్ల వస్త్ర పరిశ్రమ ఒక బ్రాండ్ ఇమేజ్ కావాలని రాష్ట్ర హైండ్లూం టెక్స్టైల్స్ డైరెక్టర్ అలుగు వర్షిణి ఆకాంక్షించారు. ప్రభు త్వ ఆర్డర్లు లేకున్నా పరిశ్రమ
బీఆర్ఎస్కు దూరంగా ఉంటూ జూలైలో తన ప్రధాన అనుచరులతో కలిసి మాజీ ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నేత, టీపీసీసీ ప్రచార విభాగ కో-కన్వీనర్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి విదితమే.
వస్త్ర నగరి, సేద్య ఖిల్లాగా పేరుగాంచిన రాజన్న సిరిసిల్ల సిగలోకి ఇప్పుడు మెగా ఫుడ్ప్రాసెసింగ్ పార్క్ చేరబోతున్నది. ఇప్పటికే టెక్స్టైల్స్, అప్పారెల్ పరిశ్రమలు ప్రారంభం కాగా.. కొత్తగా రైతులు, నిరుద్�
డబుల్ ఇండ్ల పంపిణీకి కౌంట్డౌన్ ప్రారంభమైంది. మరో వారం రోజుల్లో ఇండ్లను లబ్ధిదారులకు అందజేయనున్నారు. ఇప్పటికే అధికారులు అర్హులను గుర్తించే పనిలో ఉన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ స్వాతంత్య్ర దినోత్సవ ప�
పాలిచ్చే తల్లి కంటే.. పాలించే తండ్రి (పాలకుడు) బాధ్యతే ఎక్కువని అంటాడు చాణక్యుడు. కాబట్టే, కేటీఆర్ ఓ అన్నలా రుద్ర రచనకు అండగా నిలిచారు. ఆత్మవిశ్వాసం నింపారు. ఆ మనోబలంతోనే తను మంచి మార్కులతో ఇంజినీరింగ్ పా
మళ్లీ కేసీఆర్ ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రంలోని బీద, బిక్కి మం చిగుంటరని, తెలంగాణను మరొకరి చేతిలో పెట్టి తెర్లు జెయ్యద్దని ప్రజలకు ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు విజ్ఞప్తి చేశారు.
భవిష్యత్తులో నగరానికి 24 గంటలూ తాగునీరు అందించేందుకు తెలంగాణ ప్రభుత్వం ప్రణాళికలు రచిస్తున్నది. మెరుగైన సరఫరా కోసం సిటీకి అదనంగా 10 టీఎంసీల నీటిని సరఫరా చేసేందుకు ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది.
అబద్ధాల పునాదుల మీద రాజకీయం చేస్తున్న బీజేపీ అసలు రూపాన్ని ‘బీజేపీ 100 అబద్ధాలు’ పేరుతో ముద్రించిన పుస్తకంలో బట్టబయలు చేశామని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు
హైదరాబాద్లో బిల్డర్లు కేవలం ఫ్లాట్లు, విల్లాల అమ్మకాలకే పరిమితమవకుం డా సమాజ సేవలోనూ ముందుంటామని నిరూపిస్తున్నారు. కొవిడ్ సంక్షోభ సమయం లో అటు కార్మికులకు, ఇటు ప్రభుత్వానికి తమ వంతు సాయం అందించిన బిల్డ�
హైదరాబాద్ నగర విస్తీర్ణం అంచలంచెలుగా పెరుగుతున్నది. మౌలిక సదుపాయాల కల్పనలో ప్రభుత్వం విశేషంగా కృషి చేస్తున్నది. వందేండ్ల డిమాండ్కు ఇప్పటి నుంచే పునాదులు పడ్డాయి. గడిచిన తొమ్మిదిన్నరేళ్లలో దాదాపు రూ.
కామారెడ్డి జిల్లా పర్యటనకు వచ్చిన ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిధుల వరద పారించారు. కామారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గాల అభివృద్ధికి రూ.90 కోట్లు ప్రకటించారు. సోమవారం జిల్లాలో విస్తృతంగా పర్యటించిన రామన్న.. రూ
రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీకి అవకాశం కల్పిస్తే దళారీ రాజ్యం వస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నా రు. యాభై ఏండ్లపాటు పదిసార్లు ఆ పార్టీకి ఓటేసి అవకాశం కల్పిస్తే చేసిందేమీ