ఇటీవల కురిసిన భారీ వర్షాలతో వరద ముంపునకు గురైన వరంగల్ నగరానికి తక్షణ సాయంగా రూ. 250 కోట్లు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ కృతజ్ఞతలు తె�
Minister KTR | రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్కు మరో అంతర్జాతీయ ఆహ్వానం అందింది. అక్టోబర్ 24న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక టోనీ బ్లెయిర్ ఇనిస్టిట్యూట్ టెక్ యాక్సిలరేటర్ 2023 ఫో�
యో ఏషియా 21వ సదస్సు వచ్చే ఏడాది ఫిబ్రవరి 26 నుంచి 28 వరకు హైదరాబాద్లో జరగనున్నది. ఈవై భాగస్వామ్యంతో నిర్వహించనున్న ఈ సదస్సు షెడ్యూల్ను మంత్రి కేటీఆర్ శనివారం ప్రగతిభవన్లో విడుదల చేశారు.
తెలంగాణకు మరిన్ని పెట్టుబడులను ఆకర్షించడం కోసం రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారకరామారావు అమెరికాలో పర్యటించనున్నారు. వారం రోజుల పర్యటన కోసం ఆయన శనివారం రాత్రి బయలుదేరి వెళ్లారు. తన పర్యటనలో న్యూయార్�
హైదరాబాద్ అంటే ట్రాఫిక్ పద్మవ్యూహం.ఇది ఒకప్పటి మాట. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్ఆర్డీపీ పథకంతో ఈ ట్రాఫిక్ సుడిగుండాలను ఒక్కొక్కటిగా ఫ్లై ఓవర్ల రూపంలో ఛేదిస్తున్నది.
సీఎం కేసీఆర్ దార్శనికతతో అన్నిరంగాల్లో హైదరాబాద్ అంతర్జాతీయ ఖ్యాతి గడించిందని మండలి చీఫ్విప్, ఎమ్మెల్సీ భానుప్రసాదరావు అన్నారు. హైదరాబాద్లో టీ న్యూస్ ఏర్పాటుచేసిన ప్రాపర్టీ ఎక్స్పోను శనివారం
Bio Asia 2024 | వచ్చే ఏడాది హైదరాబాద్లో నిర్వహించనున్న బయో ఏషియా సదస్సు జరుగనున్నది. సదస్సు జరిగే తేదీలను రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. 2024 ఫిబ్రవరి 26, 27, 28 తేదీల్లో బయో ఏషియా సదస్�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నాయకత్వంలో హైదరాబాద్ (Hyderabad) వేగంగా అభివృద్ధి చెందుతున్నదని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. సమైక్య పాలనలో నగరంలో ఏడాదికి వారం పది రోజులు కర్ఫ్యూలు ఉండేవన్నారు. అయితే స్వరాష్ట్రంల
హైదరాబాద్ ప్రజలకు మరో బ్రిడ్జి అందుబాటులోకి వచ్చింది. నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించడంలో భాగంగా ఇందిరాపార్కు (Indira Park) నుంచి వీఎస్టీ (VST) వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మంత్రి కేటీఆ
వాహనదారులకు అలర్ట్ (Traffic alert). హైదరాబాద్లోని (Hyderabad) పలు ప్రాంతాల్లో నేడు ట్రాఫిక్ ఆంక్షలు అమలులో (Traffic restrictions) ఉండనున్నాయి. నగరంలోని ఇందిరాపార్క్ (Indira Park) నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జిని (Steel Bridge) మం
నగరంలో ట్రాఫిక్ కష్టాలను తొలగించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఫ్లై ఓవర్లను నిర్మిస్తున్నదని మంత్రి తలసాని శ్రీనివాస్యాదవ్ అన్నారు. ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు రూ.450 కోట్లతో నిర్మించిన స్టీల్ బ్రి�
చెట్ల పన్ను మాఫీ, ఎక్స్గ్రేషియా వంటి గీత కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం ఎప్పటికప్పుడు పరిష్కరిస్తున్నదని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కే తారకరామారావు తెలిపారు.
సీఎం కేసీఆర్ పాలనలో కుల వృత్తులన్నీ బాగుపడ్డాయి. స్వరాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని కులాలను గౌరవించింది. గీత కార్మికుల కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టింది. త్వరలోనే సిరిసిల్లలో నీరా కేంద్రాన్ని
కరీంనగర్ జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీజేపీకి భారీ షాక్ తగిలింది. ఆ నియోజకవర్గానికి చెందిన బీజేపీ సీనియర్ నేత కౌశిక్ హరి త్వరలోనే బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు.