బీఆర్ఎస్ కార్యకర్తలకు జన్మతాః రుణపడి ఉంటానని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. వారి కృషి, కష్టం, నిజాయితీ వల్లనే తాను ఈ రోజు ఈ స్థాయికి ఎదిగానని గుర్తుచేసుకున్నారు.
‘నాకు మరోమారు తూర్పు నియోజకవర్గం తరుఫున ఎమ్మెల్యేగా పోటీ చేయడానికి అవకాశం కల్పించిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు కృతజ్ఞతలు’ అని ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు.
రాబోయే ఎన్నికలకు గులాబీ సేన రెడీ అయింది. బీఆర్ఎస్ అసెంబ్లీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. సోమవారం అధినేత కేసీఆర్ రాష్ట్రంలో 119 సీట్లకు కేవలం నాలుగు మినహా.. 115 సీట్లను ప్రకటించారు.
ఉమ్మడి మెదక్ జిల్లా అభివృద్ధి కోసం నిరంతరం శ్రమిస్తున్న ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్రావుపై మల్కాజిగిరి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు చేసిన అభ్యంతరకర వ్యాఖ్యలపై బీఆర్ఎస్ శ్రేణుల�
సాధారణంగా రాజకీయాల్లో టికెట్ల కేటాయింపు ప్రక్రియ అంటే మూడు నాలుగు సార్లు జాబితాలు ఇస్తారు. కానీ, అధినేత కేసీఆర్ మాత్రం అందుకు భిన్నంగా సరికొత్త అర్థం చెబుతూ వస్తున్నారు. 2018లో మాదిరిగానే ఈ సారి సైతం అభ్య�
సీఎం కేసీఆరే తన దైవమని, కార్యకర్తలే తన బలం, బలగమని ఎమ్మెల్యే సుంకె రవిశంకర్ పేర్కొన్నారు. చొప్పదండి ఎమ్మెల్యే అభ్యర్థిగా రెండోసారి పేరు ఖరారు కావడంపై బూరుగుపల్లిలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు.
Krishank | కేటీఆర్ అన్న.. ఎప్పటికీ నేను మీతోనే ఉంటానని బీఆర్ఎస్ నాయకుడు క్రిశాంక్ ట్వీట్ చేశారు. బీఆర్ఎస్ పార్టీ కుటుంబానికి నన్ను పరిచయం చేసింది మీరే అన్న అని క్రిశాంక్ తన ట్వీట్లో పేర్కొన్నారు.
KTR | బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులందరికీ ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. తనను మళ్లీ సిరిసిల్ల నియోజకవర్గం నుంచి అసెంబ్లీ ఎన్నికలకు నామినేట్ చేసినందుక�
KTR | రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావుపై మైనంపల్లి హనుమంతరావు వ్యాఖ్యలను బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఖండించారు. ఈ మేరకు కేటీఆర్ ట్వీట్ చేశారు.
దక్షిణపథానికి చెందిన ఒక వర్తకుడు తన 50వ ఏట వ్యాపారాన్ని కొడుకులకు అప్పగించి, తాను తీర్థయాత్రలకు బయలుదేరుతాడు. ఆ రోజుల్లో యాత్రలన్నీ కాలినడకనే సాగేవి. అందువల్ల యాత్రలన్నీ తిరిగిరావడానికి ఏండ్లు పట్టేది. �
యాదాద్రి లక్ష్మీ నరసింహాస్వామి దివ్య క్షేత్రం సందర్శనకు వస్తున్న భక్తుల సంఖ్య నానాటికీ పెరుగుతున్న నేపథ్యంలో ఆ మార్గంలో ఉన్న బీబీనగర్, భువనగిరి (పెద్ద చెరువు) చెరువులను పర్యాటక కేంద్రాలుగా తీర్చిదిద్
భారీ వర్షాలతో నిండా మునిగిన వరంగల్ నగరానికి రాష్ట్ర సర్కారు అండగా నిలిచిందని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు. వరద ముంపు ప్రాంతాల్లో ఆస్తులు ధ్వంసం కాగా, తక్షణ సాయంగా రూ. 250 కోట్లు మంజూ�
రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావుకు మరో అంతర్జాతీయ కార్యక్రమానికి ఆహ్వానం అందించింది. ఈ ఏడాది అక్టోబర్ 24న బెల్జియం రాజధాని బ్రస్సెల్స్లో జరగనున్న ప్రతిష్ఠాత్మక ‘టోనీ బ్లెయిర్ ఇన్స్టిట్�
మాదాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం ఉదయం 9:38 గంటలకు చోరీ అయిన కారును రాత్రికల్లా బాధితుడికి పోలీసులు అప్పగించారు. కారు చోరీకి గురైన వెంటనే బాధితుడు పోలీసులను ఆశ్రయించడంతో తక్షణమే దర్యాప్తు ప్రార�