ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ మండలం ముక్రా(కే) గ్రామానికి చెందిన వంద మంది పింఛన్దారులు ముఖ్యమంత్రి కేసీఆర్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఎన్నికల నామినేషన్ల కోసం రూ.లక్ష విరాళం ఇచ్చారు.
KTR | ఈ నెల 26వ తేదీన చేవేళ్ల వేదికగా కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అది డిక్లరేషన్ స
దేశంలో హింస, ద్వేషపూరిత రాజకీయాలను ప్రోత్సహిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. కొందరి రాజకీయ స్వార్థ ప్రయోజనాల కోసం యువతను తప్పుదోవ పట్టి�
మినీ ఇండియాను తలపించే కూకట్పల్లి నియోజకవర్గంలో తొమ్మిదేండ్లలో చేసిన అభివృద్ధి, పేదల సంక్షేమం.. సీఎం కేసీఆర్ దీవెనలు.. ప్రజల ఆశీస్సులతో మూడోసారి భారీ మెజార్టీతో విజయం సాధిస్తానని కూకట్పల్లి ఎమ్మెల్య�
ఎల్బీనగర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ జెండాను ఎగురవేసి టికెట్ ఇచ్చిన సీఎం కేసీఆర్ నమ్మకాన్ని నిలబెడతామని, అభివృద్ధిలో ముందుకు వెళ్తున్న ఎల్బీనగర్ను మరింత పరుగులు పెట్టిస్తామని నియోజకవర్గ ఎమ్మెల్య�
తెలంగాణలో ఫుడ్ ప్రాసెసింగ్ రంగానికి విస్తృత అవకాశాలు ఉన్నాయని, ఈ రంగంలో పురోగతి రైతుల ఆర్థిక ప్రగతికి కూడా బాటలు వేస్తుందని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ ర
తెలంగాణ ఉద్యమంలో కేటీఆర్ ఎన్నో పోరాటాలు, నిరసనల్లో ప్రత్యక్షంగా పాల్గొని యువతలో ధైర్యాన్ని నింపారు. ప్రత్యేక రాష్ట్ర సాధన కోసం నిరంతరం పోరాడారు. తెలంగాణ రాష్ట్రం అవతరించాక రాష్ట్ర మంత్రిగా రాష్ట్ర సమ�
రాష్ట్రంలోని ద్వితీయ శ్రేణి నగరాల్లో పెట్టుబడులు పెట్టాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ చేసిన విజ్ఞప్తికి అమెరికన్ కంపెనీలు సానుకూలంగా స్పందిస్తున్నాయి. తాజాగా నిజామాబాద్ ఐటీ హబ్లో తమ యూనిట్�
Minister KTR | వరంగల్కు చెందిన తోట మహేశ్ అనే ఓ నెటిజన్.. తమ దగ్గర కూడా అలాంటి పురాతనమైన మెట్ల బావి ఇటీవల బయటపడిందని.. కాకతీయుల కాలం నాటి ఆ మెట్ల బావికి పునరుజ్జీవం కల్పించాలని కోరారు. ఈ మేరకు ట్విట్టర్ ( ఎక్స్ ) వ�
Nizamabad | ఖలీల్వాడీ : నిజామాబాద్ ఐటీ హబ్లో తమ బ్రాంచి ఏర్పాటు చేసేందుకు ప్రముఖ అమెరికన్ కంపెనీ క్రిటికల్ రివర్ ముందుకొచ్చింది. ఈ మేరకు అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ మంత్రి కేటీఆర్తో కంపెనీ ప్రతినిధులు సమా�
ప్రపంచ దిగ్గజ శీతల పానియాల తయా రీ సంస్థ కోకాకోలా తెలంగాణలో భారీ ఎత్తున పెట్టుబడులు పెట్టేందుకు సిద్ధమైంది. ప్రస్తుతం రూ.1,000 కోట్లతో సిద్దిపేటలో నిర్మిస్తున్న బాటిలింగ్ యూనిట్లో మరో రూ.647 కోట్ల పెట్టుబడ�
హైదరాబాద్ నగరాన్ని హెల్త్టెక్ హబ్గా తీర్చుదిద్దుతున్నామని, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు రావాలని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావు అమెరికాలోని పారిశ్రామికవేత్తలను కోరారు. హైదరాబా
Minister KTR | కోకా కోలా సంస్థ రాష్ట్రంలో పెట్టుబడులను రెట్టింపు చేసింది. సిద్దిపేటలోని ప్లాంట్ను మరింత విస్తరించాలని కోకా కోలా సంస్థ నిర్ణయం తీసుకుంది. రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్తో అమెరికాలోన�