మహానగరంలో ప్రజలకు పాలన చేరువ చేసేందుకు ఏర్పాటు చేసిన వార్డు కార్యాలయాలు 150 డివిజన్లలో ప్రారంభమయ్యాయి. మంత్రి కేటీఆర్ ఆలోచన మేరకు గతంలోనే 137 వార్డు కార్యాలయాల్లో సేవలు మొదలవగా, మిగిలిన 13 డివిజన్లలో వార్డ�
ప్రతిష్ఠాత్మక టోర్నీల్లో పతకాలు కొల్లగొడుతూ దేశ ఖ్యాతిని దశదిశలా విస్తరిస్తున్న యువ ప్లేయర్లు నీరజ్చోప్రా, ప్రజ్ఞానందపై ప్రశంసల వర్షం కురుస్తూనే ఉన్నది.
రాఖీ పర్వదినం వేళ ఆడపడుచులకు రాష్ట్ర ప్రభుత్వం కానుక ప్రకటించింది. సెప్టెంబర్ 2న డబుల్ బెడ్రూం ఇండ్ల పట్టాలను పంపిణీ చేయాలని నిర్ణయించి హైదరాబాద్ నగరంలో నిరుపేదల సొంతింటి కలను నిజం చేయనున్నది.
భారతరాష్ట్రసమితి తెలంగాణ ప్రభుత్వ నాయకత్వ శిఖరాలకు భౌగోళికంగానూ సరిహద్దుల్లో ఉన్న కామారెడ్డి-సిరిసిల్ల మధ్య భావోద్వేగ పేగు బంధమిది. బీబీపేట (కామారెడ్డి) - గంభీరావుపేట (సిరిసిల్ల) మధ్యలో 1945-51 మధ్యకాలంలో వ�
ఒక ఐడియా జీవితాన్ని మార్చేసింది. మడతపెట్టే వ్రతపీఠాన్ని తయారుచేసిన మహబూబాబాద్ జిల్లా గంగారం మండలం కాటినగరానికి చెందిన కృష్ణమాచారిని ఆవిష్కరణలకు కేంద్రమైన టీవర్క్స్కు రప్పించింది.
పినపాక నియోజకవర్గం అభివృద్ధికి ఐకాన్గా నిలుస్తున్నదని ప్రభుత్వవిప్, ఎమ్మెల్యే రేగా కాంతారావు అన్నారు. బుధవారం ఆయన పగిడేరు గ్రామంలో పర్యటించి రూ.6.67 కోట్ల నిధులతో చేపడుతున్న శాంతినగర్-కొడిశలకుంట బీటీ
వ్యర్థాల నుంచి వెలుగులు ప్రసరింపజేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన వేస్ట్ టు ఎనర్జీ ప్లాంట్లలో మరొకటి త్వరలో అందుబాటులోకి రానున్నది. ఇప్పటికే జవహర్నగర్ డంపింగ్ యార్డులో 20 మెగా�
ఉమ్మడి పాలనలో సంక్షోభంలో చిక్కుకున్న చేనేత రంగానికి తెలంగాణ సర్కారు పూర్వ వైభవం తెచ్చింది. మంత్రి కేటీఆర్ చొరవతో ఆరు దశాబ్దాల కాలంలో జరగని అభివృద్ధిని కేవలం తొమ్మిదేండ్లలోనే చేసి చూపించింది.
వరంగల్ సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయం (ఐడీవోసీ) పనులు వడివడిగా సాగుతున్నాయి. కొత్త కలెక్టరేట్కు రాష్ట్ర ప్రభుత్వం రూ.80కోట్లు మంజూరు చేసి, వరంగల్ నర్సంపేట రోడ్డులోని ఆజంజాహి మిల్స్ గ్రౌండ్లో ఇటీవ�
కాంగ్రెస్ నిర్వహించిన ఎస్సీ, ఎస్టీ డిక్లరేషన్ సభ.. సభ కాదని, అధికారం రానేరాదనే ఫ్రస్ట్రేషన్ సభ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఎద్దేవా చేశారు.
అనతి కాలంలోనే ఐటీ రంగంలో అద్భుత ప్రగతి సాధించిన రాష్ట్ర ప్రభుత్వం నేడు జిల్లాల్లోనూ సాఫ్ట్వేర్ కొలువుల కల్పనకు కృషి చేస్తున్నది. ఐటీ జాబ్ అంటే బెంగళూర్కో, హైదరాబాద్ వరకో వెళ్లే పని లేకుండా స్థానిక�
ప్రతిష్ఠాత్మక చెస్ ప్రపంచకప్లో రన్నరప్గా నిలిచిన భారత యువ గ్రాండ్మాస్టర్ ఆర్ ప్రజ్ఞానందను రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ప్రత్యేకంగా అభినందించారు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత మెగా�