రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 9న నగరానికి వస్తున్నారని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ తెలిపారు. బుధవారం కుడా కార్యాలయంలో పురపాలక శాఖ ప్రత్యేక ముఖ్య కార్యదర్శి అరవింద్కుమార్
దుబాయ్లోని అవీర్ జైల్లో శిక్ష అనుభవిస్తున్న రాజన్న సిరిసిల్లవాసుల విడుదల కోసం రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు.
‘రాష్ట్రంలో కాంగ్రెస్కు అభ్యర్థులు లేరు. కమలానికి క్యాడర్ లేదు. వాళ్లదంతా మేకపోతు గాంభీర్యమే. వారు చెప్పేది నమ్మితే మోసపోవడం ఖాయం. ఆ రెండు పార్టీలకు అధికార యావ తప్ప మరొక్కటి లేదు.
నిజానికి ఏ పార్టీ అధినేత సాహసం చేయని రీతిలో ముఖ్యమంత్రి కేసీఆర్.. ఒకేసారి ఉమ్మడి జిల్లాలోని పదమూడు అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ అభ్యర్థులను ఆగస్టు 21న ప్రకటించారు.
తెలంగాణకు మరో భారీ పెట్టుబడి తరలివస్తున్నది. ప్రపంచ ప్రఖ్యాత శీతలీకరణ కార్యకలాపాల సంస్థ తబ్రీద్ రాష్ట్రంలో రూ.1,600 కోట్ల పెట్టుబడి పెట్టనున్నది. దుబాయ్ పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామ�
గోదావరి జలాలను ఉమ్మడి ఖమ్మం జిల్లాకు తీసుకురావాలనే సంకల్పం ముఖ్యమంత్రి కేసీఆర్దేనని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. అందుకని ఆయనే ఓ ఇంజినీర్లా మారి సీతారామ ప్రాజెక్టుకు డిజైన్ రూపక�
రాష్ట్రంలోకి పెట్టుబడులను ఆకర్షించాలనే ఉద్దేశంతో దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర పరిశ్రమల, ఐటీ శాఖ మంత్రి కే తారక రామారావు.. యూఏఈ-ఇండియా బిజినెస్ కౌన్సిల్(యూఐబీసీ) ప్రతినిధుల బృందంతో సమావేశమయ్యారు. ఈ సమ�
మొన్నటివరకూ అమెరికాలో పర్యటించి.. తెలంగాణకు పెట్టుబడుల వరద పారించిన మంత్రి కేటీఆర్.. తాజాగా దుబాయ్లోనూ తొలిరోజే బోణీ కొట్టారు. గల్ఫ్ దేశంలో ఆయన పర్యటన మంగళవారం విజయవంతంగా ప్రారంభమైంది. పర్యటనలో భాగంగ
ఈనెల 9న రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ హనుమకొండ నగరానికి వస్తున్నారని, పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేస్తారని చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్ తెలిపారు. మంగళవారం వరంగల్ పశ్చిమ నియోజకవర్గ పరిధ
ఇవాళ తెలంగాణ పారిశ్రామిక, ఐటీ విధానాలు దేశానికే ఆదర్శంగా నిలవడానికి కారణం రాష్ట్ర పారిశ్రామిక రథసారథి, ఐటీ ఐకాన్ కేటీఆర్ విజనే. తెలంగాణ తక్కువ సమయంలోనే ఐటీ రంగంలో దూసుకుపోవడానికి కారణం కేటీఆర్ సృజనా�
Telangana | తెలంగాణకు పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. దుబాయ్ పర్యటనలో ఉన్న రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్.. ప్రపంచ స్థాయి కంపెనీలతో సమావేశమవుతూ బీజిగా ఉన్నారు. తాజాగా ప్రపంచ స్థ�
Telangana | దుబాయిలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటన విజయవంతంగా ప్రారంభమైంది. తన పర్యటనలో భాగంగా పలు కంపెనీల ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు కేటీఆర్. ఇందులో భాగంగా తెలంగాణ రాష్ట్�
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ అభివృద్ధే ధ్యేయంగా పని చేశానని, ప్రజలకు తానిచ్చిన హామీలను నిలబెట్టుకున్నందుకు చాలా సంతోషంగా ఉందని ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ అన్నారు. సోమవారం జీడిమెట్ల డివిజన్, కొంపల్లి మ�
పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టు పూర్తవుతున్న నేపథ్యంలో తెలంగాణ జలవిజయ పతాకం ఎగురుతున్నదని మంత్రి కే తారకరామారావు వ్యాఖ్యానించారు. ‘ఆవిష్కృతం అవుతున్న పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకం! సగర్వంగా ఎగురుత