KTR | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల.. ప్రజలు పడిన కష్టాలను తీర్చే గొప్ప ప్రాజెక్టు ఇది అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఒకనాడు వలసలతో పడావుపడ్డ పాలమూరు జిల్లాను పాలమూరు - ర�
Minister KTR | పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకంతో ఉమ్మడి పాలమూరు జిల్లా సస్యశ్యామలం కాబోతున్నది. ఈ ప్రాజెక్టును ఈ నెల 16వ తేదీన ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రారంభించనున్నారు. ప్రాజెక్టులో భాగమైన నార్లాప�
హైదరాబాద్లో (Hyderabad) పెరుగుతున్న భూముల ధరలు, జరుగుతున్న అభివృద్ధి కేవలం ట్రైలర్ మాత్రమేనని, అసలు సినిమా ముందుందని ఐటీ మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. ఏ నగరమైనా, రాష్ట్రమైనా అభివృద్ధి చెందాలంటే మౌలిక వసతుల మీద
సిద్దాపూర్కు చెందిన జట్టి ఎల్లయ్య పెద్ద కూతురు శ్రీలత దివ్యాంగురాలు. స్వయం ఉపాధి కోసం స్థానికంగా బట్టల షాపు నిర్వహిస్తోంది. ఆమెకు కుడి చేయి, ఎడమ కాలు లేవు. ఇంటి నుంచి షాపునకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతుండ�
రాష్ట్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన 9 మెడికల్ కాలేజీల్లో తరగతులను ఈ నెల 15న ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఏకకాలంలో ప్రారంభిస్తారని, ఈ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రులు కేటీఆర్, హరీశ్రావు పిలు
కడప జిల్లా ప్రొద్దుటూరు నుంచి తన మిత్రబృందంతో సైకిల్యాత్రగా ఏడురోజుల క్రితం బయల్దేరిన సీఎం కేసీఆర్ వీరాభిమాని, దివ్యాంగుడైన చిత్రకారుడు తుపాకుల రామాంజనేయరెడ్డి శుక్రవారం ప్రగతిభవన్ చేరుకొన్నారు.
బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, పురపాలక, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావును శుక్రవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో రాష్ట్ర వ్యవసాయరంగ వ్యవహారాల ప్రధాన సలహాదారు, శాసనసభ
KTR | రాష్ట్రంలో ప్రతి జిల్లాకో మెడికల్ కాలేజీ ఉండాలన్న లక్ష్యంతో సీఎం కేసీఆర్ నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఆయా జిల్లాల్లో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రారంభం కాగా, తాజాగా మరో 9 జిల్లాల్లో 9 �
Minister KTR | ఈ నెల 21న హైదరాబాద్లో రెండో విడుత డబుల్ బెడ్రూం ఇండ్లను పంపిణీ చేయనున్నట్లు రాష్ట్ర మున్సిపల్, ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు ప్రకటించారు. హైదరాబాద్ నగరంలో డబుల్ బెడ్రూం ఇండ్ల పంప
‘రాజకీయ అరంగేట్రం చేసిన తొలిరోజు నుంచే గుండెల్లో పెట్టుకొని ఆశీర్వదిస్తున్న ఖమ్మం నియోజకవర్గ ప్రజలే నా అండాదండా.. ఖమ్మం ప్రాంత అభివృద్ధే నా ఎజెండా.. అజయ్కు ఆడంబరాలు ఇష్టముండవు.. కష్టం ఎవరికి కలిగితే వార�
విదేశీ పర్యటన ముగించుకొని వచ్చిన మంత్రి కేటీఆర్ను గురువారం హైదరాబాద్లోని ఆయన నివాసంలో సమాచార శాఖ మంత్రి పట్నం మహేందర్రెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.