వర్షాలు కురిస్తే చాలు పల్లపు ప్రాంతాల ప్రజల్లో భయాందోళనలు నెలకొంటాయి. అసాధారణ వర్షం పడిందంటే చాలు ఇళ్లలోకి నీరు చేరి జనజీవనం చిన్నాభిన్నం కావడం ఖాయం. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని పల్లపు ప్రాంతాలు, చెరువ�
అభివృద్ధి, సంక్షేమంలో దేశంలో మనమే ఆదర్శంగా ఉన్నామని బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. దేశంలో బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో ఇక్కడి పథకం ఒక్కటైనా ఉన్నదా? అన్ని ప్రశ్నించారు. రాష్ట్రం�
దేశంలో 1.30 లక్షల ప్రభుత్వ ఉద్యోగాలు భర్తీ చేసిన ఘనత కేసీఆర్ సర్కార్దేనని రోడ్లు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్రెడ్డి అన్నారు. ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ కృషితో తెలంగాణలో కొత్తగా తొమ్మిది లక్షల �
రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 25న నిర్మల్ నియోజక వర్గంలో పర్యటించనున్నారని, పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేస్తారని రాష్ట్ర దేవాదాయ, న్యాయ, అటవీ శాఖ మంత్రి అల్లోల ఇంద�
అస్తవ్యస్తంగా నిర్మాణాలు.. ఆపై నిధుల విడుదలపై నిర్లక్ష్యం వెరసి క్రీడలకు ఆటంకాలు.. పైగా ఎప్పుడు కూలిపోతుందో అనే భయం.. ఇదీ గత ప్రభుత్వంలోని ఆసంపూర్తిగా నిర్మించి వదిలేసిన ఇండోర్ స్టేడియం. కానీ నేడు బ్యాడ్
KTR | తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీకి మరింత సానుకూల వాతావరణ ఉందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కల్వకుంట్ల తారకరామారావు స్పష్టం చేశారు. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో 90 స్థానాకులపైగా గెలుస్తామని, మ�
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత ఏర్పాటైన మెడికల్ కాలేజీల్లో ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ప్రవేశాల్లో ఎలాంటి రిజర్వేషన్లు వర్తించవని రాష్ట్ర హైకోర్టు స్పష్టంచేసింది.
రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కేటీఆర్కు జగిత్యాల జిల్లా కథలాపూర్ మండలం తాండ్య్రాల గ్రామానికి చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగిని రుద్ర రచన సోమవారం రాఖీ కట్టి, శుభాకాంక్షలు తెలిపింది.
తెలంగాణ సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్తోనే సంక్షేమం తో పాటు అభివృద్ధి సాధ్యమని వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్ అన్నారు. ఫోర్టు రోడ్డులోని క్యాంపు కార్యాలయంలో 41వ డివిజన్ నుంచి కార్పొరేటర్
Minister KTR | తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఐటీ ఉద్యోగిని రుద్ర రచన రాఖీ కట్టారు. మంత్రి కేటీఆర్ విదేశీ పర్యటన నుంచి తిరిగి రావడంతో రుద్ర రచన సోమవారం ఉదయం హైదరాబాద్లోని ఆయన నివాసానికి వెళ్లారు. ఈ సంద
17న రాష్ట్రవ్యాప్తంగా జాతీయ సమైక్యతా దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలి. పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొనాలి. సెప్టెంబర్ 17 సువిశాల భారత్లో తెలంగాణ అంతర్భాగంగా మారిన రోజు..రాచరిక పాలన నుంచి ప�
కేసీఆర్, కేటీఆర్ కోసం కోనాపూర్ గ్రామం ఎదురు చూస్తున్నది. గతేడాది కామారెడ్డి పర్యటనకు వచ్చిన సందర్భంగా మంత్రి తన నానమ్మ ఊరిని ఆదర్శంగా తీర్చిదిద్దుతానని ప్రకటించారు. ఇచ్చిన మాట ప్రకారం అభివృద్ధి పను�
పేదల గూడుకు సర్కారు సొబగులు అద్దనున్నది. నగర ఎమ్మెల్యేల విజ్ఞప్తి మేరకు మంత్రి కేటీఆర్ పెద్ద మనస్సు చాటుకున్నారు. గత ప్రభుత్వాలు నిర్మించిన జేఎన్ఎన్యూఆర్ఎం, వాంబే ఇండ్ల మరమ్మతులకు రూ. 100 కోట్లు మంజూర
అభివృద్ధిలో తెలంగాణ నంబర్ వన్ స్థానంలో ఉన్నదని మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ కృషితో హైదరాబాద్కు పెద్ద ఎత్తున ఐటీ పరిశ్రమలు వస్తున్నాయన్నారు.