లక్ష మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు.
రెండో విడత ఇండ్ల పంపిణీకి అధికారులు ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. 13,300 మంది లబ్ధిదారుల ఎంపిక మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ అధ్యక్షతన శుక్రవారం ఉదయం 11 గంటలకు జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జరగనున్�
పర్యావరణ హితమే లక్ష్యంగా ఆరు సంవత్సరాలుగా హెచ్ఎండీఏ తన వంతు బాధ్యతగా గణేశ్ మట్టి ప్రతిమలను ప్రజలకు ఉచితంగా అందజేస్తున్నది. ప్రతి యేటా మాదిరిగానే ఈ సారి లక్ష మట్టి విగ్రహాల పంపిణీకి శ్రీకారం చుట్టింద�
Minister KTR | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. తాజాగా జనగామ జిల్లా పాలకుర్తి నియోజకవర్గం తొర్రూరుకు చెందిన యాదవ సంఘం నాయకుడు బొమ్మనబోయిన రాజేందర్ హైదరాబాద్లోని ప్రగతి భవన్లో మంత్రులు క
KTR | ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో 5 లక్షల ఎకో ఫ్రెండ్లీ మట్టి గణపతి విగ్రహాల ఉచిత పంపిణీ చే
Minister KTR | ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ను ఆరోగ్యశ్రీ ట్రస్ట్ చైర్మన్గా ఇటీవల నియమితులైన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎన్.సుధాకర్ రావు మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో పాటు గురువారం ప్రగతి భవన్ లో కలిశారు. ఈ స�
Hyderabad | హైదరాబాద్ జీనోమ్ వ్యాలీలో సింజీన్ సైంటిఫిక్ సొల్యూషన్స్ న్యూ క్యాంపస్కు రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. బెంగళూరుతో పోల్చితే హైదరాబాద్ నగరం శరవేగంగా అభివృద్ధి �
Minister KTR | కర్నూల్ జిల్లా ఆదోనికి చెందిన కందుల జాహ్నవి అమెరికాలోని సియోటెల్లో జరిగిన రోడ్డుప్రమాదంలో చనిపోయిన సంగతి తెలిసిందే. అయితే జాహ్నవి ప్రాణాలకు విలువ లేదంటూ పోలీసు అధికారి చేసిన వ్యాఖ్యల�
ప్రపంచవ్యాప్తంగా మల్టీ బ్రాండ్ రెస్టారెంట్స్తో సేవలందిస్తున్న ఇన్స్పైర్ బ్రాండ్స్ సంస్థ.. హైదరాబాద్ నగరంలో కొత్త ఇన్నోవేషన్ సెంటర్ను ఏర్పాటు చేసింది. గచ్చిబౌలి ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్లో �
రాష్ర్టానికి భారీగా పరిశ్రమలు తరలి వస్తున్నాయని, పరిశ్రమల ఏర్పాటుకు స్థానిక నాయకులతో పాటు ప్రజలు సహకరించాలని పరిశ్రమలు, ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ కోరారు. సంగారెడ్డి జిల్లా కొండాపూర్ మండలం గుంత�
Minister KTR | రాజకీయాలు ఎప్పుడూ ఉంటాయని.. వాటిని ఎన్నికలప్పుడు చేసుకోవచ్చని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు అన్నారు. సంగారెడ్డి జిల్లాలో మోనిన్ పరిశ్రమకు కేటీఆర్ భూమిపూజ చేశారు.
తెలంగాణకు మోదీ ఒక్క పైసా ఇవ్వకున్నా అటు కాంగ్రెస్ అడగదు బీజేపీ అడగదు. ఆ పార్టీలు ఢిల్లీ బానిసలు. రేవంత్రెడ్డి, కిషన్రెడ్డి ఇద్దరూ ఢిల్లీ దూతలు ఆడిస్తున్న తోలుబొమ్మలు మాత్రమే. పైకి కనబడేది కిషన్రెడ్డ
తంగళ్లపల్లి మండ లం మండెపల్లిలోని ఐడీటీఆర్ (ఇన్సిట్యూట్ ఆఫ్ డ్రై వింగ్, ట్రైనింగ్ రీసెర్చ్)లో నిరుద్యోగ యువతను చే ర్పించి,డ్రైవింగ్లో శిక్షణ అందించేందుకు కార్యాచరణ సిద్ధం చేయాలని కలెక్టర్ అనురా
ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందాలంటే ఆస్తులు అమ్ముకోవాల్సిందే. అందులో అడుగుపెట్టింది మొదలు.. తిరిగి బయటకు వచ్చేవరకు జేబులకు చిల్లులు పడుతూనే ఉంటాయి. పైసా తక్కువ ఉన్నా.. బయటకు గెంటేస్తారు. ఇది మన అందరికీ