రాష్ట్రంలో బీజేపీకి చెందిన కొందరు దివాళాకోరు మేధావులు, జోకర్లు తెలంగాణలో రాజకీయ పబ్బం గడుపుకోవడానికి, ప్రచారం కోసం మత హింసను ప్రేరేపించడానికి ప్రయత్నిస్తున్నారని మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు.
బీఆర్ఎస్ కార్యకర్తల బీమా కోసం ఇన్సూరెన్స్ సంస్థకు పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు రూ.25 కోట్ల చెక్కు అందించారు.
ఈనెల 25వ తేదీన నిర్మల్ జిల్లాలో ఐటీ, మున్సిపల్ శాఖ మాత్యులు కేటీఆర్ పర్యటించనున్నారు. ఈ క్రమంలో మంగళవారం సోన్ మండలంలోని పాక్పట్ల గ్రామ శివారులో నిర్మించే ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ నిర్మించే స్థలాన్ని �
Koneru Chinni | బీజేపీ భద్రాద్రి జిల్లా అధ్యక్ష పదవికి గుడ్బై చెప్పిన కోనేరు చిన్ని (మాజీ మంత్రి కోనేరు నాగేశ్వరరావు కుమారుడు).. మంగళవారం బీఆర్ఎస్లో చేరారు.
Minister KTR | అధికారం కోసం కాంగ్రెస్ నేతలు నోటికొచ్చిన హామీలు ఇస్తున్నారని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మండిపడ్డారు. వాళ్లకు అధికారం కావాలనే లక్ష్యం తప్ప మరేమి కనిపించడం లేదని విమర్శిం�
Minister KTR | హైదరాబాద్ : దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణలో అద్భుత పాలన సాగుతుంటే.. బీజేపీ మాత్రం కులం, మతం పేరుతో ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని ప్రయత్నిస్తోందని మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్�
Minister KTR : తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు(Telangana State Formation) గురించి పార్లమెంట్లో ప్రధాని నరేంద్ర మోడీ (Narendra Modi) వ్యాఖ్యలు తనను ఎంతో దిగ్భ్రాంతికి గురి చేశాయని మంత్రి కేటీఆర్(Minister KTR) అన్నారు. మోడీ మాటలు అజ్ఞానం, అహంకారపూరితంగా ఉ
Minister KTR | తెలంగాణలో ఎన్నికలు రానున్న నేపథ్యంలో బీజేపీ కొత్త కొత్త ఎత్తుగడలను వేస్తోంది. పశ్చిమ బెంగాల్ ఎన్నికల సమయంలో కశ్మీర్ ఫైల్స్ (Kashmir Files) సినిమాను తీసుకు వచ్చిన బీజేపీ ప్రభుత్వం. కర్నాటక ఎన్నికల్లో కే�
కాంగ్రెస్ పార్టీ అర్ధ శతాబ్దపు పాలనంతా మోసం, వంచన, ద్రోహం, దోఖాలమయమని మంత్రి కేటీఆర్ (Minister KTR) విమర్శించారు. హస్తం పార్టీ కపట కథలు, కంత్రీ గోత్రాలు బాగా తెలిసిన తెలివైన తెలంగాణ గడ్డ ఇదని, ఇక్కడ కల్లబొల్లి గ్�
అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తాత జోగినపల్లి కేశవరావు, ఆయన లాంటి లక్షల మంది స్వాతంత్య్ర సమరయోధులు పోరాడినందుకు గర్వపడుతున్నానని మంత్రి కే తారకరామారావు పేర్కొన్నారు.
ఔటర్ రింగ్ రోడ్డు వెంబడి సోలార్ రూఫ్ టాప్ సైకిల్ ట్రాక్ను నిర్మించి అద్భుతంగా తీర్చిదిద్దుతున్నారని గ్రీన్ బెల్ట్, రోడ్ ఇన్స్టిట్యూట్ అధ్యక్షుడు, ప్రముఖ పర్యావరణ వేత్త ఎరిక్ సొల్హీమ్ ట్�
Minister KTR | అణచివేత పాలనకు వ్యతిరేకంగా తన తాత జోగినపల్లి కేశవరావు, ఆయన లాంటి లక్షలాది మంది స్వాతంత్య్ర సమరయోధులు చేసిన పోరాటాన్ని తలచుకుని గర్వపడుతున్నానని మంత్రి కేటీఆర్ అన్నారు. తెలంగాణలో ఈ రోజు మనం అనుభవ�
‘దశాబ్దానికిపైగా చేసిన ఉద్యమాల తర్వాతే రాష్ర్టాన్ని సాధించుకు న్నాం, అలాంటి రాష్ట్రం పదేండ్లలోనే అన్ని విభాగాల్లో మెరుగైన అభివృద్ధిని సాధించింది’ అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు �