KTR | మహిళా రిజర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని, మహిళల కోటాలో తన సీటు వదులుకోవడానికి కూడా సిద్ధమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
గ్రేటర్ పరిధిలో రెండవ విడత డబుల్బెడ్ రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమం గురువారం జరగనుంది. గండిమైసమ్మ-దుండిగల్ మండలంలోని దుండిగల్లో నిర్మించిన డబుల్ ఇండ్ల పంపిణీని రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి, బీఆర్�
మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా శామీర్పేట మండలంలోని తుర్కపల్లి జీనోమ్ వ్యాలీలో పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నట్లు యూరోఫిన్స్ సంస్థ ప్రతినిధులు బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.
Minister KTR | ఎంటర్టైన్మెంట్ రంగంలో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీకి చెందిన హైదరాబాద్ క్యాపబులిటీ సెంటర్ను ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు బుధవారం ప్రారంభించారు.
Minister KTR | మహిళా రిజర్వేషన్ బిల్లును తాను పూర్తిగా స్వాగతిస్తున్నానని మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళలు రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. మహిళా కోటాలో తన సీటు వదులుకోవడానికి క�
Minister KTR | పెట్టుబడులకు హైదరాబాద్ అనువైన ప్రాంతమని మంత్రి రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్లోని మాదాపూర్లో అంతర్జాతీయ టెక్పార్క్ను బుధవారం మంత్రి కేటీఆర్ ప్రారంభించారు.
Congress | మంథనిలో కాంగ్రెస్కు వరుస షాక్లు తగులుతున్నాయి. పెద్దసంఖ్యలో ముఖ్యనేతలు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. తాజాగా కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుడి భుజం సెగ్గెం రాజేశ్�
సమాజాన్ని కుల, మతాలవారీగా చీల్చి ప్రజల మధ్య ఉద్రిక్తలు, వైషమ్యాలు రెచ్చగొట్టే దౌర్భాగ్యపు రాజకీయాలకు కేంద్రంలోని మోదీ ప్రభుత్వం పాల్పడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, పరిశ్రమల శాఖ మంత్రి �
మంథనిలో కాంగ్రెస్ పార్టీకి వరుస షాక్లు తగులుతున్నాయి. పెద్దసంఖ్యలో ముఖ్యనేతలు ఆ పార్టీని వీడి గులాబీ గూటికి చేరుతున్నారు. ఇదే కోవలో కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్యే శ్రీధర్బాబు కుడి భుజం సెగ్గెం ర�
పార్లమెంట్లో మహిళా రిజర్వేషన్ బిల్లు ప్రవేశపెట్టడం బీఆర్ఎస్ పార్టీకి గర్వకారణమని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్రపురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షణే ధ్యేయంగా జిల్లా పోలీస్ శాఖ వినూత్న కార్యక్రమాలకు శ్రీకారం చుడుతున్నది. సాంకేతికతను వినియోగిస్తూ నేరాలకు అడ్డుకట్ట వేస్తున్నది. ప్రజా సమస్యలు వీలైనంత �
మండలంలోని పొన్కల్ గ్రామాన్ని నూతన మండలంగా ఏర్పాటు చేయాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిండెంట్, ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావును ఆ మండల నాయకులు కోరారు.