Suryapet | ద్వితీయ శ్రేణి నగరాల్లోనూ ఐటీ సేవలను విస్తరించాలనే లక్ష్యంగా ముందుకెళ్తున్న తెలంగాణ ప్రభుత్వం సూర్యాపేటలో ఐటీ హబ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. పాత కలెక్టరేట్లో 8 కంపెనీలతో ఐటీ టవర్ ఏర్పాటు చే�
Minister KTR | బీఆర్ఎస్లోకి వలసల పర్వం కొనసాగుతూనే ఉంది. రాష్ట్రంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ పథకాకు ఆకర్షితులై పలు పార్టీల నాయకులు బీఆర్ఎస్ పార్టీలో పెద్ద ఎత్తున చేరుతున్నారు. రోజురోజుకు ఈ చేరికలు ప్రభంజ
హైదరాబాద్ అనతికాలంలోనే బయో హబ్గా ఎదిగిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఫార్మా, కెమికల్స్ ఉత్పత్తుల్లో తెలంగాణ లీడర్గా అవతరించిందని చెప్పారు.
పేదలు, రైతుల కోసం బ్రహ్మాండమైన ప్యాకేజీ ఉండబోతున్నదని, త్వరలోనే సీఎం కేసీఆర్ ఆ విషయాలను ప్రకటిస్తారని పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ వెల్లడించారు. ఎన్నికలవేళ రాష్ర్టానికి విపక్ష నాయకులు క్యూ కడుతున్�
మహానగరంలో సొంతింటి కలను సాకారం చేసి పేదల గుండెల్లో సర్కారు గూడు కట్టుకున్నది. ఎన్నో ఏండ్లుగా సంపాదనలో సగం ఇంటి కిరాయికే చెల్లించి.. బతుకు బండిని భారంగా కొనసాగిస్తున్న పేదల కుటుంబాల్లో ప్రభుత్వం పండుగ తీ
గ్రేటర్ హైదరాబాద్లో గురువారం డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కన్నుల పండువగా జరిగింది. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో మంత్రి కేటీఆర్, పటాన్చెరు నియోజకవర్గంలోని కొల్లూరు-2లో మంత్రి హరీశ్�
బీఆర్ఎస్సే ప్రజల గ్యారెంటీ కార్డని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పేర్కొన్నారు. ఎవరెవరో వచ్చి గ్యారెంటీ కార్డులు ఇస్తామంటే నమ్మే పరిస్థితి లేదని అన్నారు. ఒకవేళ పొరపాటున నమ్మితే మళ్లీ ప�
దుబాయ్లో ఓ హత్య కేసులో 17 ఏండ్లుగా జైల్లో మగ్గుతున్న యువకుడికి మంత్రి కేటీఆర్ కృషితో ఎట్టేకేలకు విముక్తి లభించింది. రాజన్న సిరిసిల్లా జిల్లా కోనరావుపేటకు చెందిన దండుగుల నర్సయ్య, లస్మవ్వ దంపతులు సంచారజ
స్వరాష్ట్ర పాలనలో అన్ని రంగాల అభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం ముందుకు సాగుతుందని, తెలంగాణలో ప్రతి గడపకూ సంక్షేమం అందడంతోపాటు ప్రతి గ్రామంలో అభివృద్ధి జరుగుతుందని వ్యవసాయశాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్
Minister KTR | ఢిల్లీ, బెంగళూరు నంచి వచ్చి వచ్చే హామీలను నమ్మి మోసపోవద్దని ప్రజలకు మంత్రి కేటీఆర్ సూచించారు. దుండిగల్లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ కాంగ్రెస్
Minister KTR | డబుల్ బెడ్రూం ఇండ్ల పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతుందని.. ఏ ఒక్కరికీ ఒక్క పైసా ఇవ్వద్దని మంత్రి కేటీఆర్ తెలిపారు. కుత్బుల్లాపూర్ నియోజకవర్గంలోని దుండిగల్లో రెండో విడత డబుల్ బెడ్రూం ఇండ్ల ప�
Minister KTR | దేశంలోనే అత్యంత మానవ వనరులు కలిగిన రాష్ట్రం తెలంగాణ అని మంత్రి కేటీఆర్ అన్నారు. హైదరాబాద్ శివారులోని జీనోమ్ వ్యాలీలో బీఎస్వీ కంపెనీ కొత్త యూనిట్కు మంత్రి కేటీఆర్ భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా �
Hyderabad | మీడియా, ఎంటర్టైన్మెంట్ రంగాల్లో ప్రపంచ దిగ్గజ సంస్థ వార్నర్ బ్రదర్స్ డిస్కవరీ.. హైదరాబాద్లో తమ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్ సెంటర్ (ఐడీసీ లేదా క్యాపబులిటీ సెంటర్)ను ఏర్పాటు చేసింది.