Minister KTR | డీలిమిటేషన్పై దక్షిణాది రాష్ట్రాల ఆందోళనలను కేంద్రం వినాలని తెలంగాణ ఐటీ, పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు డిమాండ్ చేశారు. దక్షిణాదిలో లోక్సభ సీట్లు తగ్గినే బలమైన ప్రజాఉద్యమం వస్తుందని
KTR | మూసీ, ఈసీపై రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిలు నిర్మిస్తున్నామని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. ఫతుల్లగూడా - పీర్జాదీగూడ బ్రిడ్జికి రాష్ట్ర మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చే�
ఒకప్పుడు దుర్వాసనకు మారుపేరైన మూసీ.. నేడు అందాలకు నిండైన కేంద్రంగా మారుతున్నది. ఇప్పటికే నది సుందరీకరణ ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టిన ప్రభుత్వం.. పరివాహక ప్రాంతాన్ని రమణీయంగా తీర్చిదిద్దింది. ఇప్పుడు అద�
ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక సమావేశానికి ఆహ్వానం అందింది. వ్యవసాయరంగంలో ప్రపంచ ప్రగతి చర్చకు వేదికగా పరిగణించే ‘బోర్లాగ్ ఇంటర్నేషనల్ డైలాగ్' సదస్సులో పాల్గొని తెలంగ
రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాల్లోని ఐదు ప్రాంతాల్లో ముస్లింల కోసం మోడ్రన్ గ్రేవ్యార్డ్లు నిర్మించేందుకు ప్రభుత్వం 125 ఎకరాల స్థలాన్ని కేటాయించింది. ఆయా ఉత్తర్వుల ప్రతులను మున్సిపల్శాఖ మం
వచ్చే నెల 2న నల్లగొండ జిల్లా కేంద్రానికి ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ రానున్నారని, సుమారు 750 కోట్ల రూపాయలతో పలు అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేయనున్నారని స్థానిక ఎమ్మెల్యే కంచర్ల
తెలంగాణలో ఒక వైపు అభివృద్ధి, మరో వైపు అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే ధ్యేయం గా సీఎం కేసీఆర్ నేతృత్వంలో పని చేస్తూ ముందుకు వెళుతున్నామని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టిన రోజును పురస్కరించుకొని ఆదివారం హైదరాబాద్ ప్రగతి భవన్ రాష్ట్ర ఐటీ మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ కలిసి ఆశ్వీరాదం తీసుకున్నారు.
Minister Talasani | పేదల ఆర్థిక ఇబ్బందులను తొలగించాలానే లక్ష్యంతో ప్రభుత్వం మల్టీ పర్ఫస్ ఫంక్షన్ హాల్స్ను నిర్మించి అతి తక్కువ అద్దెకు అందుబాటులోకి తీసుకొస్తుందని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ వెల్లడించారు. ఆద�
రాష్ట్రంలో రూ.350 కోట్ల పెట్టుబడి పెట్టేందుకు మరో పెద్ద కంపెనీ ముందుకొచ్చింది. వాటర్ ట్యాంకులు, ప్లాస్టిక్ పైపులు, ఆటోకాంపోనెంట్స్లో అగ్రగామిగా ఉన్న సింటెక్స్ సంస్థ తెలంగాణలో పెట్టుబడులు పెట్టి, తమ స�
రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్ తన పుట్టి రోజు సందర్భంగా ఓ నిరుపేద కుటుంబానికి అరుదైన కానుక ఇచ్చారు. మంత్రి కేటీఆర్ జన్మదినం గిఫ్ట్ ఏ స్మైల్లో భాగంగా ఇంటిని నిర్మించి ఇచ్చారు. శనివారం వారితో గృహప్
బీఆర్ఎస్ మాజీ పొలిట్బ్యూరో సభ్యుడు, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్రెడ్డి హఠాన్మరణంతో ఉమ్మడి జిల్లా ప్రజానీకం దిగ్భ్రాంతికి గురైంది.