LuLu Mall | యూఏఈకి చెందిన రిటెయిలర్ సంస్థ లులు గ్రూప్ తెలంగాణ రాష్ట్రంలో సరికొత్త ట్రెండ్ సెట్ చేయబోతుంది. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి లులు మాల్ హైదరాబాద్ నగరంలో ప్రారంభానికి సిద్ధమైంది. బుధవారం రాష్ట్ర ఐట
KTR | ఆంధ్రప్రదేశ్లో రెండు పార్టీల మధ్య యుద్ధం జరుగుతోంది.. ఆ రాష్ట్ర పంచాయతీలకు తెలంగాణను వేదిక కానివ్వం అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. తెలంగాణ భవన్లో కేటీఆ
KTR | గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ వైఖరిపై బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆమె కూడా రాజకీయ నాయకురాలు. తమిళనాడు బీజేపీ ప్రెసిడెంట్గా పని చే�
KTR | కృష్ణా జలాల్లో తెలంగాణకు న్యాయంగా 575 టీఎంసీలు దక్కాల్సిందేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. కృష్ణా జలాల్లో వాటా తేల్చని మోదీకి మహబూబ్నగర్ జిల్లాలో కాలు పెట్టే నైత�
KTR | భారతీయ జనతా పార్టీ జాతీయ పార్టీని కానే కాదు.. తెలంగాణ జాతిని దగా చేసిన పార్టీ, ద్రోహం చేసిన దగ్బులాజీ పార్టీ అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. రాబోయే శాసనసభ, లో
మీడియాలో ప్రచారమవుతున్నట్టుగా లోక్సభ నియోజకవర్గాల పునర్విభజన తరువాత దక్షిణ భారతదేశంలో ఎంపీ సీట్లు గణనీయంగా తగ్గితే.. దక్షిణాన బలమైన ప్రజా ఉద్యమం మొదలవుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ ప�
స్వచ్ఛతపై రాజన్న సిరిసిల్ల అధికార యంత్రాంగం ప్రత్యేక దృష్టి పెట్టింది. స్వచ్ఛతాహీసేవలో భాగంగా పారిశుధ్య కార్యక్రమాలను విస్తృతంగా నిర్వహిస్తున్నది. రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర�
కొండపోచమ్మ సాగర్ నుంచి గండిపేటకు గోదావరి జలాలను తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. చారిత్రక మూసీ, ఈసీ నదిపై ప్యారిస్ తరహాలో రూ. 545 కోట్లతో 14 బ్రిడ్జిల నిర్మాణాలకు గానూ ఏడు చోట్ల బ్రిడ్జి పనులకు
మూసీ నదిని అద్భుతంగా సుందరీకరించాలన్న సీఎం కేసీఆర్ కలను నెరవేరుస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. వచ్చే నెలాఖరుకల్లా 31 ఎస్టీపీలను అందుబాటులోకి తెచ్చి..రోజుకు 200 కోట్ల లీటర్ల మురుగునీటిని శుద్ధి చేసి.. స్వ�
పేరుకే సప్త సముద్రాలు.. చుక్కా నీరు లేక కరువు కాటకాలతో అల్లాడుతున్న వనపర్తి ప్రాంతానికి సాగునీరు అందించాలన్న ధ్యాస నాటి పాలకులు చేయలేదు. చెంతనే కృష్ణమ్మ పరవళ్లు తొక్కుతున్నా బీడు భూముల్లో పారించాలన్న త�
దవాఖాన ప్రారంభానికి సిద్ధమైంది. రెండు ఎకరాల స్థలంలో విశాలమైన భవన నిర్మాణం పూర్తి చేసుకున్నది. సకల సౌకర్యాలు.. ఆధునిక హంగులతో నిర్మించారు. ఆరు వెయిటింగ్ హాళ్లు.. ఆపరేషన్ థియేటర్లు.. అత్యవసర చికిత్సలు, పిల�
తెలంగాణ ఏర్పాటు తర్వాత సీఎం కేసీఆర్ చేనేత రంగానికి పునర్జీవం పోశారని మక్తల్ ఎమ్మెల్యే చిట్టెం రామ్మోహన్రెడ్డి అన్నారు. చేనేతను ఆదుకునేందుకు చేనేత మిత్ర పథకంతో వారికి ముడిసరుకులు 50శాతం సబ్సిడీతో అం�