రానున్న రోజుల్లో నియోజకవర్గంలో గృహలక్ష్మి పథకం కింద పేదలందరికీ ఇండ్లు నిర్మిస్తామని, సీఎం కేసీఆర్ పాలనలో సాగు, తాగు నీటికి ఢోకా లేదని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. బుధవారం మండలంలోని పలు గ్రామాల్లో డబు�
ప్రకృతి పచ్చగా ఉంటే మానవజాతి చల్లగా ఉంటుంది. ఈ సందేశం ప్రముఖుల ద్వారావెళితేనే చాలామందికి చేరుతుంది. అందుకు చిత్రలేఖనాన్ని సాధనంగా చేసుకున్నారు కొడవలూరు ప్రసన్న.‘సేవ్ ట్రీస్' పేరుతో ఆమె నిర్వహిస్తున్
Minister KTR | వారంటి లేని పార్టీ గ్యారెంటీ ఇస్తుందా..? కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏడాదికో ముఖ్యమంత్రి.. మొండి చేయికి ఓటేస్తే ఐదేళ్లు గోసపడుతామని మంత్రి కేటీఆర్ అన్నారు. ఛత్తీస్గఢ్, కర్నాటక రాష్ట్రాల నుంచి దూ�
రాష్ట్రవ్యాప్తంగా వివిధ శాఖల్లో పనిచేస్తున్న దివ్యాంగ ఉద్యోగులకు సంబంధించిన పెండింగ్ సమస్యలను పరిష్కరించాలని దివ్యాంగుల కార్పొరేషన్ చైర్మన్ వాసుదేవరెడ్డి విజ్ఞప్తి చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెం.1 నాగార్జున సర్కిల్లో ఫీనిక్స్ ఫౌండేషన్ సహకారంతో నిర్మించిన బంజారాహిల్స్ వైకుంఠ మహాప్రస్థానాన్ని మంగళవారం పురపాలక, ఐటీ పరిశ్రమల శాఖా మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. మంత్రి త
ప్రధాని మోదీ పాపపరిహారం చేసుకొని పాలమూరు-రంగారెడ్డి ప్రాజెక్టుకు జాతీయ హోదా కల్పించాలని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కే తారకరామారావు సూచించారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుపై మొదటి నుం
హైదరాబాద్లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీకి చెందిన లులు గ్రూపు తాజాగా నగరంలో 5 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేసిన ఈ మాల్ను బుధవారం రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే త
టీడీపీ అధినేత చంద్రబాబుకు కోర్టులోనే న్యాయం దొరుకుతుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ అన్నారు. చంద్రబాబు అరెస్టు వ్యవహారం పూర్తిగా ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధించిన అంశమని, ద�
సూర్యాపేటలో మంగళవారం నిర్వహించిన ఐటీ జాబ్మేళా గ్రాండ్ సక్సెస్ అయ్యింది. తల్లిదండ్రులతో కలిసి అభ్యర్థులు వేలాదిగా తరలి రావడంతో జాబ్మేళా ప్రాంగణమంతా కిటకిటలాడింది. పట్టణంలోని మన్నెం సదాశివరెడ్డి ఫ
తెలంగాణ పట్టణ పేదరిక నిర్ములన సంస్థలోని రిసోర్స్ పర్సన్ (ఆర్పీ)ల వేతనాలు పెంపు ఉత్తర్వులను మంగళవారం విడుదల చేయడం పట్ల రాష్ట్ర మెప్మా ఆర్పీల సంఘం గౌరవాధ్యక్షుడు ఎల్ రూప్సింగ్ హర్షం వ్యక్తం చేశారు.
డబుల్ బెడ్రూం ఇండ్ల గృహ ప్రవేశాలకు వేళయింది. సకల సౌకర్యాలు, సువిశాలమైన గదులు, సీసీ రోడ్లతో గేటెడ్ కమ్యూనిటీకి ఏమాత్రం తీసిపోని విధంగా గంభీరావుపేట మండల కేంద్రంతోపాటు మరో మూడు గ్రామా ల్లో నిర్మించిన 369 ఇ�
తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యురాలిగా కుస్రం నీలాదేవి నియమితులయ్యారు. ఈ సందర్భంగా మంగళవారం హైదరాబాద్ సెక్రటేరియట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ను ఆమె మర్యాద పూర్వకంగా కలి�
ఎమ్మెల్యే కోరుకంటి చందర్ కృషి ఫలించింది. రామగుండం కార్పొరేషన్కు నిధుల వరదపారింది. నగర ప్రజలకు చందర్, ఇచ్చిన మాట మేరకు అలుపెరుగని పోరాటం చేసి మరీ రూ.100 కోట్ల నిధులు సాధించారు.
CM KCR | తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు స్వల్ప అస్వస్థతకు గురయ్యారు. గత వారం రోజులుగా వైరల్ ఫీవర్, దగ్గుతో బాధపడుతున్నారని రాష్ట్ర ఐటీ పరిశ్రమల మంత్రి కల్వకుంట్ల తారకరామారావు మంగళవారం సోషల�