ఆధునిక హంగులు.. అత్యాధునిక సౌకర్యాలతో జగిత్యాల జిల్లా కేంద్రంలో నయా పోలీస్ సౌధం సిద్ధమైంది. సమీకృత కలెక్టరేట్ సమీపంలోని ధరూర్ కాలనీలో 20 ఎకరాల స్థలంలో జీ+3 పద్ధతిలో భవనం రూపుదిద్దుకున్నది.
క్యాతన్పల్లిలో 250 ఎకరాల్లో కళ్లు చెదిరే వసతులతో కేసీఆర్ అర్బన్ ఎకో పార్క్ను అభివృద్ధి చేయనున్నారు. అక్టోబర్ 1న రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ శంకుస్థాపన చేయనున్నారు.
అక్టోబర్ 1న పెద్దపల్లి జిల్లాలో రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనను జయప్రదం చేయాలని ఎమ్మెల్యే దాసరి మనోహర్రెడ్డి ప్రజలకు పిలుపునిచ్చారు. శుక్రవారం ఆయన తన క్యాంపు ఆఫీసులో విలేకరులతో �
అర్హులైన ప్రతి ఒక్కరికీ డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయిస్తామని.. ప్రభుత్వం పేదలకు ఉచితంగా ఇచ్చే ఇళ్ల విషయంలో దళారుల మాటలు నమ్మి మోసపోవద్దని బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, ఎ మ్మెల్యే మాగంటి గోపీనాథ్ అన్నార�
భద్రాద్రి-కొత్తగూడెం జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. పెద్ద ఎత్తున ఆ పార్టీ నేతలు శుక్రవారం బీఆర్ఎస్ పార్టీలో చేరారు. క్షేత్రస్థాయిలో ప్రజాబలమున్న నేతలంతా గులాబీ పార్టీలో చేర�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ అక్టోబర్ 4న నిర్మల్ నియోజకవర్గంలో పర్యటించనున్నారని నిర్మల్ కలెక్టర్ వరుణ్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మండలంలోని గుండంపల్లి సమీపంలో శ్రీరాంసాగర్ �
మంత్రి కేటీఆర్ చొరవతో పారిశ్రామిక ప్రాంతంగా, ఎడ్యుకేషన్ హ బ్గా అభివృద్ధి చెందుతున్న సిరిసిల్లలో టూరిజం శాఖ ఆధ్వర్యంలో హరిత బడ్టెట్ హోటల్ రూపుదిద్దుకుంటున్నది. ఫిబ్రవరిలో ప్రారంభమైన నిర్మాణ పనుల�
మంత్రి కేటీఆర్ ఖమ్మం పర్యటనలో బీఆర్ఎస్ కార్యకర్తలు అధికసంఖ్యలో పాల్గొనాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ పిలుపునిచ్చారు. శుక్రవారం నగరంలోని వీడీఓస్ కాలనీలో గల క్యాంప్ కార్యాలయంల
భద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యపై ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అసమ్మతి గళం వినిపించారు.
సత్తుపల్లి ప్రాంత క్రీడాకారుల కల నేటితో నెరవేరనున్నదని సత్తుపల్లి ఎమ్మెల్యే సండ్ర వెంకటవీరయ్య అన్నారు. శుక్రవారం స్థానిక క్యాంపు కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
KTR | కాంగ్రెస్ అంటే కన్నీళ్లు.. బీఆర్ఎస్ అంటే సాగునీళ్లు అని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. కాంగ్రెస్ పార్టీవి వారంటీ లేని గ్యారంటీలు అని, ఆ పార్టీ ఐసీయూలో ఉన్నదని విమర్శిం
Minister KTR | ద్రాచలం నియోజకవర్గంలో కాంగ్రెస్ కోటకు బీటలు పడ్డాయి. సిట్టింగ్ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ భద్రాద్రి జిల్లా అధ్యక్షుడు పొదెం వీరయ్యపై ఆ పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు అసమ్మతి గళం వినిపించారు. �
Minister KTR | అక్టోబర్ 6వ తేదీన ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కల్వకుంట్ల తారకరామారావు వరంగల్ తూర్పు నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవం చేయనున్నారు. అనంతరం నిర్వహించనున్న బహిరంగ సభ ఏర్పాట్�
ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) హయాంలో రైతులకు మంచి రోజులు వచ్చాయని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతులకు పెట్టుబడి ఇచ్చే ఏకైక నాయకుడు సీఎం కేసీఆర్ అని చెప్పారు. రైతుబీమా, రైతుబంధుతో వ్యవసాయదారులకు భరోసా కల్�