కాంగ్రెస్ పార్టీ అంటే గ్యారంటీ కాదని, అది 420 పార్టీ అని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. రైతును రాజుగా మార్చిన ముఖ్యమంత్రి కేసీఆర్ను (CM KCR) కాపాడుకుందామని పిలుపునిచ్చారు.
కర్ణాటకలో (Karnataka) కొత్తగా ఎన్నికైన కాంగ్రెస్ (Congress) ప్రభుత్వం అప్పుడే అవినీతికి తెరలేపిందని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. తెలంగాణలో జరిగే ఎన్నికల్లో నిధుల సమీకరణ కోసం బెంగళూరు బిల్డర్లపై కాంగ్రెస్ ప్రభు�
ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. జిల్లాలోని కొణిజర్ల మండలం అంజనాపురం వద్ద ఆయిపామ్ ఫ్యాక్టరీకి మంత్రులు వేముల ప్రశాంత్ రెడ్డి, పువ్వాడ అజయ్తో కలిసి శంకుస్థాపన చేశారు.
ఉమ్మడి ఖమ్మం (Khammam) జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటించనున్నారు. ఖమ్మం, వైరా, భద్రాచలం, సత్తుపల్లి నియోజకవర్గాల్లో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
‘పదేండ్లసంది పగబట్టినట్టు వ్యవహరిస్తున్న ప్రధాని మోదీ పాలమూరుకు మళ్లొస్తుండు. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు పైసా సాయం చేయని ప్రధాని, కరువు జిల్లాకు ఏకాణా ఇవ్వని మోదీ.
వరంగల్ తూర్పు నియోజకవర్గంలో వచ్చే నెల 6వ తేదీన రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పర్యటించనున్నారు. వరంగల్లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేయనున్నారు.
పేరుకు చరిత్ర గల పార్టీలు.. కానీ తెలంగాణ ప్రజలకు ఒరగబెట్టిందేమి లేదు. అనేక పోరాటాల ఫలితంగా సాధించుకున్న ప్రత్యేక తెలంగాణ రాష్ట్రాన్ని తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అంచెలంచెలుగా స్వరాష్ట్ర స్వతహాగా ఎదిగి
కోట్లాది రూపాయాలతో శంషాబాద్ మున్సిపాలిటీ అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్ తెలిపారు. శుక్రవారం రూ. 5.70 కోట్లతో శంషాబాద్ మున్సిపాలిటీ నూతన కార్యాలయ భవన నిర్మాణానికి మున్సిపల్ చై
ప్రపంచంలోనే అత్యధికంగా యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్స్ అడ్మినిస్ట్రేషన్ (యూఎస్ ఎఫ్డీఏ) అనుమతులను తెలంగాణ రాష్ట్రం కలిగి ఉన్నదని, ఇది మనకు గర్వకారణమని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలశాఖల మంత్రి కే తారక రామారావు చెప
టికెట్ వచ్చేదెవరికో.. రానిదెవరికో తెలియని పరిస్థితి కాంగ్రెస్ది.. బరిలో నిలిపేందుకు అభ్యర్థులే లేని దైన్య స్థితి బీజేపీది.. ఈ తరుణంలో ఆ పార్టీల నేతలు అయోమయానికి గురవుతున్నారు.
మందమర్రి, క్యాతన్పల్లి మున్సిపాలిటీల్లో ‘ప్రగతి’ పండుగకు సమయం వచ్చింది. అక్టోబర్ 1న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ రెండు మున్సిపాలిటీల్లో �
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం (అక్టోబర్ ఒకటిన) పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఈ మేరకు వివరాలను బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, రామగుండం ఎమ్మెల్యే కోరుకంటి చందర్, ప�
మాట ఇస్తే మడమ తిప్పని తెలంగాణ ప్రభుత్వం.. జిల్లా ప్రజలకు ఇచ్చిన మరో హామీని నెరవేర్చింది. ముఖ్యంగా మారుమూల మండలంగా పేరున్న మామడ మండలంలోని పొన్కల్ గ్రామాన్ని కొత్త మండలంగా ఏర్పాటు చేయాలని కోరుతూ దాదాపు 10 �
వచ్చే నెల 2న నల్లగొండలో నిర్వహించే రాష్ట్ర మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నిర్వహించే బహిరంగ సభకు బీఆర్ఎస్ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి విజయవంతం చేయాలని నల్లగొండ ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డ�