Minister KTR | పాలమూరు గడ్డపై పదేండ్ల కిందట ఎన్నికల ఆర్బాటంగా మోదీ ఇచ్చిన హామీలను ఇప్పటికీ నెరవేర్చకపోవడంపై మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా నిలదీశారు. 2014లో ఏర్పాటు చేసిన సభలో పాలమూరు ఇరిగేషన్ ప్రాజెక్టుపై అ
Minister KTR | దేశంలోనే మొట్ట మొదటి సారిగా ప్రపంచ స్థాయి ప్రమాణాలతో పర్యావరణ హితంగా సోలార్ రూప్ టాప్ సైకిల్ ట్రాక్ హైదరాబాద్లో నిర్మితమైంది. గ్రేటర్ చుట్టూ 158 కి.మీ మేర నిర్మించిన ఔటర్ రింగు రోడ్డు లోపలి వ
మున్సిపల్, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) నేడు మంచిర్యాల (Mancherial) జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని మందమర్రి (Mandamarri Municipality), క్యాతనపల్లి మున్సిపాలిటీల్లో (Kyathanpally Municipality) రూ.312.96 కోట్ల అభివృద్ధి పనులకు ప్రారంభో
కర్ణాటకలో అలవిగాని హామీలిచ్చిన కాంగ్రెస్.. అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయలేక చతికిలపడుతున్నది. వెనుకటికి ఔరంగజేబు జుట్టుమీద పన్ను వేసినట్టు కొత్త కొత్త పన్నులువేసి ప్రజలనడ్డిని విరుస్తున్నది.
Minister KTR | కాంగ్రెస్ పార్టీ ఆరిపోయే దీపం.. శవం లాంటిదని అని మున్సిపల్, ఐటీశాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. ఆ పార్టీ ప్రకటించిన ఆరు గ్యారంటీలు దింపుడు కల్లం ఆశలు మాత్రమేనని ఎద్దేవా చేశారు.
యంగ్ అండ్ డైనమిక్ లీడర్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ పర్యటన శనివారం ఖమ్మం జిల్లాలో ఉత్సాహంగా సాగింది. తొలుత హెలికాఫ్టర్లో కొణిజర్ల మండలం అంజనాపురం చేరుకున్నారు.
ఎస్సీ నియోజకవర్గమైన సత్తుపల్లిలో దళితులందరికీ తక్షణం దళితబంధు అమలు చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ తెలిపారు. అలాగే మధిర నియోజకవర్గంలోని బోనకల్లు మండలంలో ప�
యువసారథి, మంత్రి కేటీఆర్కు పెద్దపల్లి జిల్లా ప్రజలు నీరాజనం పలికారు. ఆదివారం ఆయన గోదావరిఖని, పెద్దపల్లిలో పర్యటించి, 360 కోట్లతో అభివృద్ధి పనులకు అంకురార్పణ చేయగా, ఆయాచోట్ల బ్రహ్మరథం పట్టారు.
నాడు సీఎం కేసీఆర్ దళితులకు ఇచ్చిన మాటను ముఖ్యమంత్రి తనయుడు, రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ నేడు నెరవేర్చారు. బోనకల్లు మండలం మొత్తానికి దళితబంధు పథకాన్ని ప్రకటిస్తామని సత్తుపల్లిలో శనివారం జరిగిన సభల�
తెలంగాణ రాష్ట్రంలో ప్రతి ఎకరాకు సాగునీరు అందించడమే లక్ష్యంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని రైతుబంధు సమితి రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్రెడ్డి అన్నారు.
సమైక్య పాలనలో గోసపడ్డ పెద్దపల్లి నియోకవర్గంలో ఈ తొమ్మిదిన్నరేండ్లలో చారిత్రాత్మక అభివృద్ధి జరిగింది. ఊరూరా బీటీ, సీసీ రోడ్లు, మిషన్ కాకతీయ, మిషన్ భగరథ, మన ఊరు-మన బడి, తదితర ప్రభుత్వ సంక్షేమ పథకాల అమలులో �
అభివృద్ధి చేస్తున్న బీఆర్ఎస్ ప్రభుత్వానికి పట్టం కట్టాలని రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖల మంత్రి కేటీఆర్ పిలుపునిచ్చారు. అదే క్రమంలో ప్రభుత్వంపై ప్రతిపక్షాలు చేస్తున్న కుట్రలను తిప్పికొట్టాలని, వాటి�
రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ ఆదివారం పెద్దపల్లి జిల్లాలో పర్యటించనున్నారు. ఉదయం హైదరాబాద్ నుంచి నేరుగా మంచిర్యాల జిల్లా చెన్నూర్కు వచ్చి, మధ్యాహ్నం వరకు అక్కడే పర్యటిస్తారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్భాస్కర్ అన్నారు.