KTR | మాది బరాబర్ కుటుంబ పాలనే.. పక్కా రాజకీయ వారసత్వమే అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తెల్చిచెప్పారు. ఇందులో ఎవరికి అనుమానం అక్కర్లేదని మంత్రి స్పష్టం చేశారు. సూర్యా�
KTR | సూర్యాపేట : రాష్ట్ర ప్రభుత్వంపై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. ఓటుకు నోటు కేసులో దొరికిపోయిన దొంగకు ఓటు వేద్దా�
అబద్ధాలు మాట్లాడటంలో ప్రధాని మోదీని (PM Modi) మించినోడు లేరని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish reddy) అన్నారు. రైతు రుణమాఫీ గురించి ప్రధాని మాట్లాడుతుంటే నవ్వొస్తుందని ఎద్దేవా చేశారు.
Minister KTR | సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన ఐటీ హబ్ను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డితో కలిసి రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఐటీ కంపెనీల ప్రతి�
బీఆర్ఎస్ స్టీరింగ్ కేసీఆర్ చేతిలో ఉంది.. ఎంఐఎం స్టీరింగ్ అసదుద్దీన్ చేతిలో ఉంది. కానీ బీజేపీ స్టీరింగ్ మాత్రం అదానీ చేతిలో ఉందని మంత్రి కేటీఆర్(Minister KTR) విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ నేతృత్వంల
ప్రతి దళిత కుటుంబానికి లాభం చేకూర్చే విధంగా దళితబంధు (Dalith Bandhu) అందజేస్తామని మంత్రి కేటీఆర్ (Minister KTR) అన్నారు. దళితుల ఉద్ధరణ కోసమే ప్రభుత్వం ఈ పథకాన్ని ప్రవేశపెట్టిందని చెప్పారు.
మున్సిపల్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లాలో పర్యటించనున్నారు. సూర్యాపేట (Suryapet), నల్లగొండ జిల్లా కేంద్రాల్లో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుడతారు.
భారత రాష్ట్ర సమితి (బీఆర్ఎస్) బరాబర్ కుటుంబ పార్టీయేనని, నాలుగు కోట్ల తెలంగాణ ప్రజలంతా తమ కుటుంబ సభ్యులేనని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 6న నగర పర్యటనకు వస్తున్న నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్రావు అధికారులను ఆదేశించారు.
హైదరాబాద్లో అంతర్జాతీయ సైక్లింగ్ పోటీలు నిర్వహించే ఆలోచన ఉందని, దానికి అనుగుణంగా నగరంలో మరిన్ని ప్రాంతాల్లో అంతర్జాతీయ ప్రమాణాలతో సైకిల్ ట్రాక్లను నిర్మిస్తామని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శా�
దళితుల సాధికారతలో జలమండలి తనదైన పాత్ర పోషిస్తున్నది. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన దళితబంధు పథకంలో భాగంగా జలమండలి లబ్ధిదారులకు 162 మురుగు వ్యర్థాల రవాణా వాహనాలను అందిస్తున్నది. మురు�
ప్రపంచ వ్యాప్తంగా ఎన్నో సైకిల్ ట్రాక్లు ఉన్నా, హైదరాబాద్లో నిర్మించిన సైకిల్ ట్రాక్ రూపకల్పన ఎంతో ప్రత్యేకమైందని, దేశంలోనే మొదటిది కాగా.. ప్రపంచంలో రెండోదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖల మంత�
కేసీఆర్ అంటే నమ్మకం.. మోదీ అంటే అమ్మకం’ అని మునిసిపల్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. అదానీ అనే దోస్తు కోసం సింగరేణిని తీసుకుపోయి తాకట్టుపెట్టాలని చూస్తున్నాడని, బొగ్గు గనుల్ని వారికి రాసిచ్�