ప్రగతి ప్రదాత, యువసారథి రాష్ట్ర ఐటీ, మున్సిపల్, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ మంగళవారం జగిత్యాల, సిరిసిల్ల జిల్లాలో పర్యటించనున్నారు. మొదట జగిత్యాలలో 325 కోట్ల పనులకు, ధర్మపురిలో 248 కోట్లతో పూర్తి చేసిన పను
నల్లగొండలో గులాబీ జెండా ఎగురేస్తే పట్టణాన్ని పూర్తిగా పునర్నిస్తామని చెప్పిన సీఎం కేసీఆర్ హామీకి అనుగుణంగా నల్లగొండను రూ.1350 కోట్లతో అభివృద్ధ్ది చేయించినందుకు ఆయనకు కృతజ్ఞతను తెలుపడంతోపాటు పలు అభివృ�
రాష్ట్ర ప్రభుత్వం నల్లగొండలో రూ.90 కోట్లతో నిర్మించిన ఐటీ టవర్ ప్రారంభోత్సవ వేడుక సోమవారం అట్టహాసంగా జరిగింది. జిల్లా మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి, స్థానిక ఎమ్మెల్యే కంచర్ల భూపాల్రెడ్డి, కలెక్టర్ ఆ
‘దేశంలో ఐటీ మంత్రి అంటే ప్రపంచ వ్యాప్తంగా కేటీఆర్ పేరే సుపరిచితం. కేంద్ర ఐటీ శాఖ మంత్రి అంటే నాతోపాటు ఎవరికీ పెద్దగా తెల్వదు. అంత గొప్ప తెలివి తేటలున్న కేటీఆర్ ఐటీ హబ్ను అమెరికా నుంచి నల్లగొండకు తీసుక�
ఐటీ, పురపాలక, పారిశ్రామిక శాఖ మంత్రి కేటీఆర్ బుధవారం నిర్మల్ జిల్లా లో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో అధికార యంత్రాంగం, బీఆర్ఎస్ శ్రేణులు ఏర్పాట్లు ముమ్మరం చేశాయి. ఇందులో భాగంగా దిలావర్పూర్ మండలంలో
నల్లగొండ జిల్లా కేంద్రంలో అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవం, ప్రగతి నివేదన సభకు హాజరైన రాష్ట్ర ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్కు జిల్లా వ్యాప్తంగా ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు హాజరై ఘన స్వా�
రైతులకు సాగు నీరు అందించి ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కేసీఆర్ ప్రభుత్వం ప్రాజెక్టులను నిర్మించి పూర్తి చేస్తున్నదని అటవీ, పర్యావరణ, దేవాదాయ, న్యాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అన్నారు.
మంత్రి కే తారక రామారావు కృషితో పారిశ్రామిక, వ్యాపార రంగాలతో పాటుగా ఐటీ, ఫార్మా, ఎలక్ట్రానిక్స్, యానిమేషన్, రియల్ ఎస్టేట్ రంగాల్లో ఘనమైన అభివృద్ధిని సాధించింది. కేటీఆర్ కృషి ఫలితంగా సామాజిక, ఆర్థిక, వ�
టికెట్ వస్తుందో.? రాదో తెలియని అయోమయ పరిస్థితి ప్రతిపక్ష పార్టీలైన బీజేపీ, కాంగ్రెస్లో ఉంటే.. అధికార పార్టీలో మాత్రం గడిచిన నెలన్నర రోజులకు పైగా అభ్యర్థులంతా నిత్యం ప్రజలతో మమేకమై పనిచేస్తున్నారు.
స్వాతంత్య్రం వచ్చిన 76 ఏండ్లలో దళితుల ఉద్ధరణకు, అభ్యున్నతికి పాటుపడిన ఒకే ఒక్క నాయకుడు సీఎం కేసీఆర్ అని ఐటీ, పురపాలక శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు.
KTR | కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి వెంకట్రెడ్డి కోతల రాయుడని.. ఆయన చేయలేని పనులను బీఆర్ఎస్ ఎమ్మెల్యే భూపాల్రెడ్డి చేసి చూపించాడని మంత్రి కేటీఆర్ అన్నారు. నల్గొండ జిల్లా పర్యటనలో కేటీఆర్ పలు అభివృద్ధి �
గత ప్రభుత్వాల పాలనలో జరిగిన అవమానాల గాయాలు రక్తాన్ని మరిగిస్తుంటే... గూడు చెదిరిన ఆ జీవితాలకు తోడై నిలిచింది సీఎం కేసీఆర్ సర్కారు. సూర్యాపేట సభలో మంత్రి కేటీఆర్ సమక్షంలో నాటి పాలకుల నిర్లక్ష్యాన్ని ఎండగ�