కూకట్పల్లి నియోజకవర్గంలో గడిచిన పదేండ్ల కాలంలో కనీవిని ఎరుగని రీతిలో అభివృద్ధిని సాధించింది. విభిన్న దేశాలు, రాష్ర్టాల ప్రజలకు నిలయమైన కూకట్పల్లి అనతికాలంలో శరవేగంగా వృద్ధిని సాధించగా.. పెరిగిన జనాభ
రాష్ట్రంలో మరే ఇతర నియోజకవర్గంలో లేని విధంగా సుమారు రూ.10 వేల కోట్లతో బాన్సువాడ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసిన లక్ష్మీ పుత్రుడు పోచారం సీనన్నను లక్ష మెజారిటీతో గెలిపించాలని రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత�
అభివృద్ధి పనుల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బుధవారం కామారెడ్డి జిల్లా బాన్సువాడలో పర్యటించిన ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్కు ప్రజలు, బీఆర్ఎస్ నేతలు ఘన స్వాగతం పలికారు.
గత పదేళ్లలో ఊహించని రీతిలో జరిగిన అభివృద్ధి.. నిత్యం ప్రజలకు అందుబాటులో ఉండే గులాబీ పార్టీ బలగం.. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి తోడైన అదనపు బలం.. వెరసి మల్కాజిగిరి నియోజకవర్గంలో బీఆర్ఎస్ తిరుగులేని శక
డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పంపిణీ కార్యక్రమంలో భాగంగా 3వ విడతలో ఎంపికైన లబ్ధిదారులకు గురువారం (నేడు) ప్రజాప్రతినిధులు ఇండ్లను పంపిణీ చేయనున్నారు. పేద ప్రజలు ఎంతో గొప్పగా బతకాలి, సొంత ఇంటి కలను నెరవేర్చాలనే
KTR | కరెంట్ గురించి మాట్లాడడానికి కాంగ్రెస్ నాయకులకు ఇజ్జత్ ఉండాలె అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. దేశంలో రైతులకు 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్ అందిస్తు�
KTR | నిన్న ప్రధాని మోదీ.. గాలి మోటర్లో వచ్చి గాలి మాటలు మాట్లాడిండు అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ధ్వజమెత్తారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ ఒకటే ఆయన అంటడు. బీఆర్ఎస్ బీజేపీ ఒక్కటే అని
Minister KTR | ఒకప్పుడు సాగునీళ్ల కోసం రైతులు తన్నుకునే పరిస్థితి ఉండే.. కాల్వలపై పెట్టిన మోటార్లను కాంగ్రెస్ పాలనలో అధికారులు కాల్వలో తన్నిన పరిస్థితి.. విద్యుత్ వైర్లను కోసేసిన పరిస్థితి. ఇప్పుడు
కేటీఆర్ను ముఖ్యమంత్రి చేయాలంటే ప్రధాని మోదీ ఆశీర్వాదం అక్కర్లేదని తెలంగాణ శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి అన్నారు. కేటీఆర్ ఉన్నత చదువులు చదివిన గొప్ప విజన్ ఉన్న నాయకుడు అని .. ప్రజల్లో గొప
Minister KTR | రెండు దశాబ్దాల నిర్మల్వాసుల కల సీఎం కేసీఆర్ ప్రత్యేక చొరవతో సాకారమైంది. దిలావర్పూర్ మండలంలోని గుండంపెల్లి వద్ద నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు ప్యాకేజీ నంబర్ -27 ( శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఎత�
Minister KTR | తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ ఏ పార్టీతోనూ పొత్తు పెట్టుకోలేదని.. ఆ అవసరం కూడా లేదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. ఈ మేరకు ట్విట్టర్ (ఎక్స్) ద్వారా బ�
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ నేడు (బుధవారం) కామారెడ్డి జిల్లాలో పర్యటించనున్నారు. బాన్సువాడలో రూ.135 కోట్ల విలువైన అభివృద్ధి పనులను ఆయన ప్రారంభించనున్నారు. రామన్న రాక నేపథ్యంలో భారీ ఏర్పాట్లు చేస్తున్�
బంజారాహిల్స్ రోడ్ నంబర్ 10లో ఏర్పాటు చేసిన టీ - వీవ్స్ అండ్ క్రాఫ్ట్స్ను మంగళవారం ప్రారంభించిన మంత్రి కేటీఆర్, చిత్రంలో ఎమ్మెల్యే బాల్క సుమన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి తదితరులు.