ప్రజలతో మమేకమైన నాయకులకు కాకుండా డబ్బు సంచులతో వచ్చిన పారాషూట్ లీడర్లకే కాంగ్రెస్ టికెట్లు ఇస్తుందని కంఠారెడ్డి తిరుపతిరెడ్డి అన్నారు. మెదక్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు కంఠారెడ్డి తిరుపతిరెడ్డి
Minister KTR | కేసీఆర్ అంటేనే సంక్షేమమని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ అన్నారు. అదే ప్రతిపక్షాల పేరు చెబితే సంక్షోభమే గుర్తొస్తుందని విమర్శించారు. వరంగల్ తూర్పు నియోజకవర్గ�
KTR | సింగపూర్, జపాన్ మాదిరిగా మనం కూడా ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ ఆకాంక్షించారు. హనుమకొండ జిల్లాలోని మడికొండ ఐటీ పార్కులో రూ. 40 కోట్లతో అభివృ�
KTR | తెలంగాణ ఉద్యమ సమయంలో వరంగల్, హనుమకొండనే కదన రంగమైంది.. ఉద్యమానికి కేంద్ర బిందువైంది అని బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ గుర్తు చేశారు. పార్టీకి ఎప్పుడు బలం కావాలన్�
Minister KTR | తెలంగాణ రాష్ట్ర బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మున్సిపల్,ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) ఈ నెల 10వ తేదీన మిర్యాలగూడ నియోజకవర్గంలో పర్యటించనున్నారని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రా�
Telangana | తెలంగాణ రాష్ట్రానికి పెట్టుబడుల ప్రవాహం కొనసాగుతూనే ఉంది. తాజాగా ప్రపంచ స్థాయి కంపెనీ కేయిన్స్ తెలంగాణలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చింది. కేయిన్స్ నిర్ణయాన్ని రాష్ట్ర ఐటీ, పరిశ�
ముఖ్యమంత్రి అల్పాహార (CM Breakfast) పథకం రాష్ట్ర వ్యాప్తంగా లాంఛనంగా ప్రారంభమైంది. రంగారెడ్డి జిల్లా రావిర్యాల జిల్లాపరిషత్ స్కూల్లో విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో (Minister Sabitha Indra Reddy) కలిసి మంత్రి హరీశ్ రావ�
చక్కని చదువుకోసం ఉదయాన్నే విద్యార్థుల కడుపు నింపాలన్న గొప్ప సంకల్పంతో ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకొచ్చిన ‘సీఎం బ్రేక్ఫాస్ట్’ కార్యక్రమాన్ని మంత్రి కేటీఆర్ (Minister KTR) ప్రారంభించారు. సిక
అసెంబ్లీ ఎన్నికల్లో హ్యాట్రిక్ విజయం సాధించే లక్ష్యంతో గులాబీ శ్రేణులు కదనోత్సాహంతో ముందుకు సాగుతున్నాయి. ప్రతి నియోజకవర్గంలో బీఆర్ఎస్ శ్రేణుల సమరోత్సాహాన్ని చూసి కాంగ్రెస్, బీజేపీ బెంబేలెత్తిప�
‘వచ్చే ఎన్నికల్లో కాంగ్రెసోళ్లు గెలిచేది పదో, పన్నెండు మందో ఉంటారు. ఎన్నికలయ్యాక వారితో ఈ గాడ్సే (రేవంత్రెడ్డి) బీజేపీలోకి జంప్ అవటం ఖాయం’ అని మున్సిపల్శాఖ మంత్రి కే తారకరామారావు సంచలన వ్యాఖ్యలు చేశా
ప్రధాని మోదీ దేశంలోని ప్రభుత్వరంగ సంస్థలను అమ్ముతుంటే, సీఎం కేసీఆర్ మాత్రం వాటిని కాపాడుతూ అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తున్నారని ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్ అన్నారు. ఆర్టీసీని ప్రభుత్వంలో విల�
ప్రముఖ గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్, సెక్యూరిటీస్ సంస్థ గోల్డ్మన్ శాక్స్.. హైదరాబాద్లో మరో అత్యాధునిక కార్యాలయాన్ని తెరిచింది. ఈ కొత్త సెంటర్ ఆఫ్ ఎక్స్లెన్స్ (సీవోఈ)ను గురువారం రాష్ట�
ముఖ్యమంత్రి అల్పాహార పథకం’ ప్రభుత్వ పాఠశాలల్లో నేటి నుంచి అమలు కానుంది. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఈ పథకాన్ని శుక్రవారం వెస్ట్ మారేడుపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో మంత్రి కేటీఆర్ ప్రారంభిం