KTR | ఇవాళ ప్రకటించిన ఎన్నికల తేదీలను చూస్తుంటే.. కేసీఆర్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అనిపిస్తుందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. పరకాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన ప్ర
మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ (Minister KTR) భూపాలపల్లి (Bhupalapally) జిల్లాలో పర్యటిస్తున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో నిర్మించిన సమీకృత కలెక్టరేట్ (Collectorate) కా�
ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ సోమవారం ఉమ్మడి వరంగల్ జిల్లాలో పర్యటించనున్నారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేసి, బహిరంగ సభల్లో పాల్గొననున్నారు. మొదట భూపాలపల్లిలో సమీకృత కల�
ఐటీ, పురపాలక శాఖల మంత్రి కేటీఆర్ పర్యటనకు సర్వం సిద్ధమైంది. నాలుగు జిల్లాల్లో రూ.383 కోట్లతో పూర్తయిన పలు అభివృద్ధి పనుల ప్రారంభోత్సవానికి సోమవారం రామన్న రానుండగా పండుగ వాతావరణంలో నిర్వహించేందుకు అధికా�
బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ ఎన్నికల ఇన్చార్జిగా వరంగల్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ పోచంపల్లి శ్రీనివాస్రెడ్డిని పార్టీ అధినేత, సీఎం కేసీఆర్ నియమించారు.
ఆటోనగర్ ఇసుక లారీల అడ్డాను తరలించడం వల్ల చుట్టుపక్కల కాలనీల ప్రజలకు సంపూర్ణమైన విముక్తి లభించిందని ఎంఆర్డీసీఎల్ చైర్మన్, ఎల్బీనగర్ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్రెడ్డి అన్నారు.
ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీలో నయాజోష్ కనిపిస్తున్నది. రాష్ట్ర మున్సిపల్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్, రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు వరుస పర్యటనలతో బీఆర్ఎస్ పార్టీ శ�
బోర్లాగ్ అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఈ నెల 22 నుంచి 29 వరకు మంత్రి నిరంజన్ రెడ్డి అమెరికాలో పర్యటించనున్నారు. తెలంగాణ ప్రభుత్వ వ్యవసాయ అనుకూల విధానాలు, వ్యవసాయంలో సాధించిన పురోగతిని గమనించి మంత్ర�
Borlaug Dialogue | తెలంగాణ మంత్రులు కల్వకుంట్ల తారకరామారావు, నిరంజన్రెడ్డికి అంతర్జాతీయ సదస్సులో పాల్గొనాలని ఆహ్వానం అందింది. ప్రపంచ హరిత విప్లవ పితాహహుడు నార్మన్ బోర్లాగ్ పేరు మీదుగా నిర్వహిస్తున్న బోర్లాగ్ ఇ�
Minister KTR | బీజేపీది మేకప్.. కాంగ్రెస్ది ప్యాకప్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తనదైన శైలిలో సెటైర్లు వేశారు.
పెట్టుబడులకు హైదరాబాద్ గమ్యస్థానమనే అంశం మరోసారి నిరూపితమైంది. అభివృద్ధిలో బెంగుళూరుసహా ఇతర నగరాలను హైదరాబాద్ ఎప్పుడో దాటేసిందని పలువురు దిగ్గజ పారిశ్రామికవేత్తలు ఇప్పటికే స్పష్టంచేశారు.
ఉద్యోగులకు పాలిట శాపంగా మారిన కంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీం (సీపీఎస్)ను రద్దుచేయాలని, తద్వారా రాష్ట్రంలోని 3 లక్షల ఉద్యోగ, ఉపాధ్యాయ కుటుంబాలకు లబ్ధి చేకూరుతుందని తెలంగాణ స్టేట్ సీపీఎస్ ఎంప్లాయీస్ యూ�
ఉమ్మడి రాష్ట్రంలో సూర్యాపేట నియోజకవర్గంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమంతో పోల్చితే.. నేడు మంత్రి గుంటకండ్ల జగదీశ్రెడ్డి నేతృత్వంలో ఏ స్థాయిలో అభివృద్ధి జరిగిందన్న విషయాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారు.
నిత్యం ప్రజాక్షేత్రంలో ఉంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థులకు మద్దతు పెరుగుతున్నది. సబ్బండవర్గాల ప్రజానీకం ఆశీర్వాదాలు అందిస్తున్నది. ‘మా ఓటు బీఆర్ఎస్కే’ అంటూ పలు చోట్ల తీర్మానాలు చేస్తున్నది.