KTR | స్వతంత్ర భారతదేశంలో ప్రతి ఇంటికి తాగునీటి కనెక్షన్ను అందించేందుకు మిషన్ భగీరథ పథకాన్ని తీసుకొచ్చిన ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమే అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ స్ప
‘నేను గత 15 రోజులుగా 33 నియోజకవర్గాల్లో పర్యటించాను. మందమర్రి నుంచి వనపర్తి దాకా.. సత్తుపల్లి నుంచి బాన్సువాడ దాకా రాష్ట్రంలో ఏమూల చూసినా కేసీఆరే మళ్లీ సీఎం కావాలని ప్రజలు కోరుకుంటున్నారు. తొమ్మిదిన్నరేండ�
అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బీఆర్ఎస్ పార్టీ దూసుకుపోతోంది. ఇప్పటికే ఉమ్మడి జిల్లాలో నిర్మల్, మంచిర్యాల, చెన్నూర్ నియోజకవర్గాల్లో మంత్రులు హరీశ్రావు, కేటీఆర్ పర్యటించారు. గడిచిన 45 రోజుల్లో ఎమ్మెల్�
ఎన్నికల రణక్షేత్రంలో భారీ మెజార్టీతో గెలుపే లక్ష్యంగా గులాబీ పార్టీ వ్యూహాలకు పదును పెడుతున్నది. ప్రత్యర్థి పార్టీలను చిత్తు చేయడమే ధ్యేయంగా ప్రచారంలో దూకుడు పెంచింది.
ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ‘పది’కి పది సీట్ల గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ వ్యూహాత్మకంగా ముందుకెళ్తున్నది. నాలుగున్నరేళ్లలో ప్రభుత్వ సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా కొనసాగించి.. అభివృద్ధి పనులకు రూ.వేల కోట్ల ని
అంసతృప్తులు.. రాజీనామాలు.. ఆందోళనలతో మెదక్ జిల్లా కాంగ్రెస్ పార్టీలో రాజకీయ అనిశ్చితి నెలకొన్నది. పార్టీలో తమకు ప్రాధాన్యం, గౌరవం లేదంటూ గ్రామ, మండలం, జిల్లాస్థాయి నాయకులు, కార్యకర్తలు రాజీనామాలు చేస్త�
Minister KTR | అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా ఉన్న మంత్రి కేటీఆర్ అమెరికాకు వెళ్లిన తన కొడుకు హిమాన్షును గుర్తు చేసుకున్నారు. ఈ మేరకు ట్విటర్ (X) లో హిమాన్షుతో జాగింగ్ చేస్తూ దిగిన పాత ఫొటో ఒకదాన్ని షేర్
పార్టీ అధ్యక్షుడి నుంచి కింది స్థాయి కార్యకర్త వరకు అద్భుతమైన సమన్వయంతో ముందుకు సాగుతున్నాం కనుకే బీఆర్ఎస్ పార్టీ జైత్రయాత్రను కొనసాగిస్తున్నదని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐట�
ఆలేరు నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీకి బిగ్ షాక్ తగిలింది. ప్రభుత్వ విప్ గొంగిడి సునీతామహేందరెడ్డి ఆధ్వర్యంలో ఎన్ఎస్యూఐ మాజీ జిల్లా అధ్యక్షుడు చామల ఉదయ్చందర్రెడ్డి ప్రగతి భవన్లో మంత్రులు కే
Minister KTR | కేంద్ర హోంమంత్రి అమిత్షా ఎన్ని అబద్ధాలు చెప్పినా బీజేపీకి తెలంగాణ ప్రజల చేతిలో గుణపాఠం తప్పదని బీఆర్ఎస్ వరింగ్ ప్రెసిడెంట్, పురపాలకశాఖ మంత్రి కే తారకరామారావు హెచ్చరించారు. డబుల్ ఇంజిన్ ప్�
ముఖ్యనేతల మధ్య ఆధిపత్య పోరుతోవిపక్షాలకు అభ్యర్థుల ఎంపిక సవాలుగా మారగా
బీఆర్ఎస్ మాత్రం దూకుడును మరింత పెంచింది. ఇతర పార్టీల్లోని ముఖ్య నేతలు సైతం కేసీఆర్ సర్కార్ విధానాలతో ఆకర్షితులు అవుతుండడంతో వ
సిరిసిల్లకు మంత్రి కేటీఆర్ ఇచ్చిన హామీలన్నీ దాదాపుగా నెరవేర్చారు. 2018లో ఇచ్చిన 15 ముఖ్యమైన హామీల్లో 13 హామీలను నెరవేర్చి, మాటనిలుపుకొన్నారు. ఎన్నికల సందర్భంగా ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను నెరవేర్చి సిరిసిల�
ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయం ఖాయమని కంటోన్మెంట్, మల్కాజిగిరి పార్లమెంట్ ఇన్చార్జి మర్రి రాజశేఖర్ రెడ్డి అన్నారు. మంగళవారం మల్కాజిగిరి నియోజకవర్గ నాయకులు మంత్రి కేటీఆర్తో సమావేశమయ్యారు.