మలి దశ ఉద్యమంలో చావు నోట్లో తల పెట్టి కేసీఆర్ చేసిన పోరాటాన్ని, రాష్ట్ర ఏర్పాటు అనంతరం ఆయన సారథ్యంలో జరిగిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను నాగర్కర్నూల్కు చెందిన కొందరు జానపదులు ‘గులాబీల జెండలే రామక్క’ అన
రాష్ట్రంలో ఓటర్లను కొనేందుకు కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి రూ.వందల కోట్లు తెలంగాణకు పంపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ఆరోపించారు. ఓటుకు నోటు కుంభకోణంలో లంచం ఇస్త
‘ఎవరెక్కువ రేటు ఇస్తారు? ఎవరెక్కువ డబ్బు ఇస్తారు? ఇలా పద్ధతి ప్రకారం డబ్బులు తీసుకుంటూ కాంగ్రెస్లో టికెట్లు అమ్ముకుంటున్నారు’ అని మంత్రి కేటీఆర్ ఆరోపించారు. శుక్రవారం ప్రగతిభవన్లో మీడియాతో చిట్చా�
KTR | రాష్ట్రంలో ఓట్లను కొనుగోలు చేయడానికి కాంగ్రెస్ పార్టీ కర్ణాటక నుంచి వందల కోట్లను తెలంగాణకు పంపిస్తుందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఆరోపించారు. ఇలాంటివి ముందే ఊహించామని ఆయన ట�
KTR | తెలంగాణలో 40 చోట్ల అభ్యర్థులే లేని కాంగ్రెస్.. 70 చోట్ల గెలుస్తామని ఆ పార్టీ నాయకులు ఎలా చెబుతారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రశ్నించారు. మంత్రి కేటీఆర్ శుక్రవారం మీడియాతో చిట్చాట�
చెన్నూర్ ప్రగతికి కేరాఫ్గా నిలుస్తున్నది. ఇప్పటికే వేలాది కోట్లతో అనేక కార్యక్రమాలు చేపట్టగా ఆదర్శంగా నిలుస్తుండగా, ఇటీవల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర పురపాలక, ఐటీశాఖ మంత్రి కేట
Telangana Ministers | సమన్వయం.. సమరతత్వం రెండూ కలగలిసిన నేతలు వారు. గులాబీ శ్రేణుల్లో ఉత్సాహాన్ని నింపడం.. జనంతో మమేకం కావడం ఆ ఇద్దరికి ఉద్యమం నుంచి అబ్బిన విద్య. రాష్ట్రంలో మరేపార్టీకి లేని ఆయుధాలు వాళ్లు. యూత్ ఐకాన్,
టేకుమట్ల మండలం వెల్లంపల్లికి చెందిన సినీగేయ రచయిత మిట్టపల్లి సురేందర్కు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ హాజరయ్యే ఎన్నికల ప్రచార సభల్లో పాటలు పాడే బాధ్యతలను మంత్రి కేటీఆర్ హైదరాబాద్లోని తన నివాసంలో ఎ
అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా బీఆర్ఎస్ పలు నియోజకవర్గాలకు ఇన్చార్జిలను నియమించింది. తొలి విడతతో జనగామ, వరంగల్ తూర్పు, మహబూబాబాద్, నర్సంపేట, భూపాలపల్లి, ములుగు నియోజకవర్గాలకు ఇన్చార్జిలు న�
రాష్ట్రంలో మున్నూరుకాపు కార్పొరేషన్ను ఏర్పాటుచేయాలని, ఏటా రూ.5,000 కోట్లు కేటాయించాలని మున్నూరుకాపు సంఘం ప్రతినిధులు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు విజ్ఞప్
బీఆర్ఎస్ పార్టీ జిల్లాలోని అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలను నియమించింది. జిల్లాలోని సీనియర్ నాయకులను ఆయా అసెంబ్లీ స్థానాలకు ఇన్చార్జిలుగా పార్టీ అధినేత సీఎం కేసీఆర్ ప్రకటించారు. ఈ జాబితాను పార్�
KTR | తెలంగాణ రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు అద్భుతమైన సానుకూల వాతావరణం ఉన్నదని కేటీఆర్ స్పష్టం చేశారు. గత పది సంవత్సరాలలో తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని రంగాల్లో అగ్రస్ధానంలో నిలిపేలా అభివ
BRS Party | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో 54 అసెంబ్లీ నియోజకవర్గాలకు బీఆర్ఎస్ పార్టీ ఇంఛార్జిలను నియమించింది. ఈ సందర్భంగా నియోజకవర్గ ఇంఛార్జిలతో మంత్రులు కేటీఆర్, హరీశ్రావు వర్చువల్గా
KTR | రోడ్లు, భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి మాతృమూర్తి వేముల మంజులమ్మ మృతిపట్ల బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ సంతాపం ప్రకటించారు.