2014, 2018 ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్, సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చారు. ఉద్యమ సమయం నుంచి నాటి ఎన్నికల వరకు ఇచ్చిన ప్రతి హామీనీ వంద శాతం అమలు చేయడమే కాదు, మంత్రి కేటీఆర్ కృషితో ప్రగతి ఫలాల�
సిరిసిల్ల నవ్వుతున్నది. దశాబ్దాల కష్టాలు, కన్నీళ్లు, కరువుకాటకాలను దూరం చేసుకొని సరికొత్తగా కనిపిస్తున్నది. సమైక్య పాలనలో అప్పటి ప్రభుత్వాల ఆదరణలేక, నాయకుల పట్టింపులేక ఎక్కడో విసిరేసినట్టు ఉన్న, నియోజ�
Minister KTR | బీఆర్ఎస్ పార్టీ కోసం నాడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ స్థలం ఇచ్చారని, అప్పటి ప్రభుత్వానికి నచ్చకపోవడంతో తమను ఖాళీ చేయించిందని తెలంగాణ ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్ చెప్పారు. బీఆర్ఎస్ పార�
బీఆర్ఎస్ పార్టీ ప్రచారం ఇక జోరందుకోనున్నది. హుస్నాబాద్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల శంఖారావాన్ని పూరించడంతో నేటి నుంచి ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించేందుకు జిల్లాలోని వికారాబాద్, త
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండల వడ్డెర సంఘం నాయకులు మంత్రి కేటీఆర్కు మద్దతు ప్రకటించారు. ఆదివారం తంగళ్లపల్లి మండల కేంద్రంలోని ఇంపీరియల్ గార్డెన్లో సమావేశమైన వీరు అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర�
రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) రంగ ఉద్యోగులు నిర్ణయాత్మక పాత్ర పోషించనున్నారా? వారి ఓట్లు గెలుపు ఓటమిలను ప్రభావితం చేస్తాయా? ఇదే అంశం ఆసక్తికరంగా మారింది. తెలంగాణ రాష్ట్రం ఏర్ప
కాంగ్రెస్ పార్టీకి 40 ఏండ్లుగా సేవ చేసిన పీసీసీ మాజీ అధ్యక్షుడు పొన్నాల లక్ష్మయ్యను ఆ పార్టీ దారుణంగా అవమానించిందని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ విమర్శించారు.
అమెరికాలోని హార్వర్డ్ యూనివర్సిటీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 21వ సదస్సులో ఫైర్చాట్లో మాట్లాడేందుకు మంత్రి కే తారకరామారావుకు ఆహ్వానం అందింది.
సీఎం కేసీఆర్, రాష్ట్ర మున్సిపల్శాఖ మంత్రి కేటీఆర్ అండదండలతో ఖమ్మం నగరాన్ని అన్నిరంగాల్లో ముందంజలో నిలిపామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్ అన్నారు.
KTR | బోస్టన్లోని హార్వర్డ్ యూనివర్శిటీలో వచ్చే ఏడాది ఫిబ్రవరి 18న జరగనున్న ఇండియా కాన్ఫరెన్స్ 21వ సదస్సులో ఫైర్చాట్లో మాట్లాడేందుకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం పంపారు. ‘ఇండియా రైజింగ్-బిజినెస�
ముచ్చటగా మూడోసారి బీఆర్ఎస్ అధికారం చేపడుతుందని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు. 2018 ఎన్నికల్లో 88 సీట్లతో రెండోసారి అధికారాన్ని చేపట్టినట్టే, ఈసారి అంతకన్నా ఎక్కువ సీట్లతో అధికారాన్ని చేపడతామని తేల్చి చ
రైతులు, వ్యవసాయాన్ని బలోపేతం చేసేలా బీఆర్ఎస్ మ్యానిఫెస్టో ఉంటుందని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కే తారకరామారావు ప్రకటించారు. మ్యానిఫెస్టోలో రైతులకే పెద్ద పీట వేస్తామని, మహిళల బలోపేతానికి �
అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో తామంతా బీఆర్ఎస్ పార్టీ వెంటే ఉంటామంటూ పలు సంఘాల నాయకులు స్పష్టం చేస్తున్నారు. శుక్రవారం రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలో పాలిస్టర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మంత్రి కేటీఆర�