KTR | ప్రగతి భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ను మర్రి ప్రవళిక కుటుంబ సభ్యులు బుధవారం ఉదయం కలిశారు. ఈ సందర్భంగా ప్రవళిక కుటుంబ సభ్యులకు మంత్రి కేటీఆర్ ధైర్యం చెప్పార�
CM KCR Public Meeting | తెలంగాణ ఉద్యమానికి, బంగారు తెలంగాణ నిర్మాణానికి పురిటిగడ్డ సిద్దిపేట. సంక్షుభిత తెలంగాణకు, కల్లోల గీతాలకు చరమగీతం పాడి ‘ఉరి’సిల్ల నుంచి సిరులఖిల్లాగా మారింది సిరిసిల్ల. రాష్ట్రంలో ఈ రెండూ వేట�
పచ్చటి పల్లెటూళ్లో పంచాయితీలు పెట్టే భూతగాదాలను నివారించేందుకే ధరణిని అమలు చేస్తున్నామని అందువల్లే గ్రామాలు ప్రస్తుతం ప్రశాంతంగా ఉన్నాయని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు.
మళ్లీ మనమే గెలుస్తున్నామని, మీ ఆశీస్సులతో తప్పకుండా విజయం సాధిస్తామని బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు. చేనేత కార్మికులు ఈ రోజు చల్లగా బతికేటట్లు చేసిన మంత్రి కేటీఆర్ను మరోస�
నాడు నెత్తురు పారిన నేలలో నేడు సాగునీళ్లు పరవళ్లు తొక్కుతున్నాయని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, సిరిసిల్ల అభ్యర్థి, మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా గోదావరి జలాలను తీసుక�
ఎన్నికల ప్రచారంలో భాగంగా సిరిసిల్ల నియోజకవర్గ ఆశీర్వాద సభ మంగళవారం సిరిసిల్ల మొదటి బైపాస్ రోడ్డు పరిధిలో జరిగింది. సభ నాలుగు గంటలకు జరుగుతుందని తెలిసినా..
ఉత్తర తెలంగాణకు గుండెకాయలాంటి కరీంనగర్ నగరాన్ని గత పాలకులెవరూ పట్టించుకోలేదు. ఏండ్ల తరబడి పాలించిన ఆంధ్రా పార్టీల నాయకులు ఇక్కడి అభివృద్ధి అంటేనే నిర్లక్ష్యం చేశారు. మున్సిపాలిటీ పన్నులతో చేపట్టిన అ�
విద్య, ఉద్యోగం, ఉపాధి, వ్యాపార అవసరాల నిమిత్తం ఏపీకి చెందిన లక్షలాది మంది తెలంగాణ రాష్ట్రంలో అనేక దశాబ్దాల కిందట స్థిరపడ్డారు. ఒక్క గ్రేటర్ హైదరాబాద్ నగర పాలక సంస్థ పరిధిలోనే ఇరవై లక్షలకు పైగా జనాభా ఉన్
సిరిసిల్ల పట్టణంలోని మొదటి బైపాస్రోడ్డులో మంగళవారం నిర్వహించిన సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభకు జిల్లా వ్యాప్తంగా ప్రజలు పెద్దఎత్తున తరలివెళ్లారు. బస్సులు, ఆటోలు, ద్విచక్రవాహనాల ర్యాలీలతో ప్రతి ఊరూ
మాతృవియోగంతో బాధలో ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డిని (Minister Prashanth Reddy) బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) పరామర్శించారు.
బీఆర్ఎస్ మ్యానిఫెస్టో చూసి బీజేపీ, కాంగ్రెస్ల మైండ్ బ్లాంక్ అయ్యిందని పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ ఎద్దేవా చేశారు. ‘బీజేపీ, కాంగ్రెస్ బాస్లు ఢిల్లీ లో ఉంటారు.
సిరిసిల్లలో నేత కార్మికుల ఆత్మహత్యలు ఆగినయి. అయితే ఇంకా వారికి చేయాల్సింది చాలా ఉన్నది. ప్రతి కార్మికుడుకి 15వేల నుంచి 25వేల వరకు సంపాదన సమకూరేలా చర్యలు తీసుకుంట. ఏండ్ల కొద్ది కరువుతో తండ్లాడిన సిరిసిల్ల, వ
సిరిసిల్ల అంటే మెట్ట ప్రాంతం.. పడావుపడ్డ భూములు.. ఇంకిపోయే బోర్లు.. సాగునీటి కోసం తండ్లాడే రైతాంగం.. మరోవైపు వస్త్ర పరిశ్రమ సంక్షోభంతో సిరిసిల్ల నేతన్నల ఆత్మహత్యలు.. ఇది సమైక్య పాలకులు మిగిల్చిన విషాదం.. అన్�
2014, 2018 ఎన్నికల సమయంలో చెప్పినట్టుగానే సీఎం కేసీఆర్, సిరిసిల్లను సిరుల ఖిల్లాగా మార్చారు. ఉద్యమ సమయం నుంచి నాటి ఎన్నికల వరకు ఇచ్చిన ప్రతి హామీని వంద శాతం అమలు చేయడమే కాదు, మంత్రి కేటీఆర్ కృషితో ప్రగతి ఫలాల�