వనపర్తి జిల్లాలో మంత్రి కేటీఆర్ (Minister KTR) పర్యటిస్తున్నారు. కొత్తకోట మండలం సంకిరెడ్డిపల్లి వద్ద రూ.300 కోట్లతో చేపట్టే ఆయిల్పామ్ ఫ్యాక్టరీకి మంత్రి నిరంజన్రెడ్డితో (Minister Niranjan Reddy) కలిసి శంకుస్థాపన చేశారు.
పరిశ్రమ ఏదైనా పెట్టుబడులకు డెస్టినేషన్గా తెలంగాణ మారుతున్నది. రాష్ట్రంలో భారీగా పెట్టుబడులు పెట్టడానికి జాతీయ అంతర్జాతీయ కంపెనీలు క్యూకడుతున్నాయి. తాజాగా గ్లోబల్ ప్రైవేట్ ఈక్విటీ సంస్థ అయిన అడ్వె
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ శుక్రవారం వనపర్తిలో పర్యటించనున్నారు. దాదాపు రూ.666 కోట్ల విలువ గల పనులకు మంత్రి కేటీఆర్ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తారని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ర�
పారిశ్రామిక ప్రగతి షాబాద్కు సరికొత్త వన్నె తెస్తున్నదని రాష్ట్ర ఐటీశాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు అన్నారు. గురువారం షాబాద్ మండలంలోని చందనవెల్లి, సీతారాంపూర్ గ్రామాల్లోని పారిశ్రామిక వాడల్లో �
బీజేపీ రాష్ట్ర నాయకుడు, అఖిల భారత పద్మశాలీ సంఘం జాతీయ మాజీ అధ్యక్షుడు ఈగ మల్లేశం గురువారం మంత్రి కేటీఆర్ను కలిశారు. ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయభాసర్, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్ ఆ�
ఖమ్మం అభివృద్ధికి గుమ్మంగా మారింది. తెలంగాణ ప్రభుత్వం పారిస్తున్న నిధుల వరదతో ఏళ్లుగా జరగని అభివృద్ధి అనతి కాలంలోనే కళ్ల ముందు కనిపిస్తోంది. రాష్ట్ర ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ సహకారంతో మంత్రి పువ్
ప్రపంచానికి పాతబస్తీగా పరిచయం ఉన్న మలక్పేటకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ (ఐటీ) టవర్ రాకతో మహర్ధశ రానున్నది. అత్యంత వెనుకబడిన ప్రాంతంగా పేరొందిన మలక్పేట రూపురేఖలు త్వరలోనే మారనున్నాయి.
తొమ్మిదేండ్లల్లో పక్క ప్రణాళికాప్రకారం చరిత్రలో నిలిచిపోయే పనులను చేపట్టామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయం లో మంత్రి కేటీఆర్ పర్యట�
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ రంగం దూసుకుపోతున్నది. తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని ప్రతిబింబిస్తూ ఇక్కడి రియల్టీ ఇండస్ట్రీ పరుగులు పెడుతున్నది. ప్రముఖ రియల్ ఎస్టేట్ కన్సల్టెంట్ అనరాక్ తాజాగా విడుదల చే�
ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ గురువారం రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలంలో పర్యటించనున్నారు. చందనవెల్లి, సీతారాంపూర్లలో మంత్రి పర్యటించి రెండు పరిశ్రమల యూనిట్లకు శంకుస్థాపన చేయనున్నారు. వెల్స్పన్ గ్రూప్ �
తెలంగాణకు పెట్టుబడులు తీసుకురావటంలో మంత్రి కేటీఆర్ సంపూర్ణ అంకితభావంతో పనిచేస్తున్నారని లులు గ్రూప్ చైర్మన్ యూసుఫ్ అలీ అన్నారు. ఆయన అంకితభావానికి, చిత్తశుద్ధికి తాను ఫిదా అయ్యానని చెప్పారు. హైదరా�