లక్ష్మణచాంద మండలం తిర్ గ్రామానికి చెందిన 50 మంది నాయకులు, కార్యకర్తలు, యువకులు బీజేపీని వీడి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి సమక్షం లో బీఆర్ పార్టీలో చేరారు. వీరికి గులాబీ కం డువా కప్పి పార్టీలోకి స్వాగతించారు.
మాజీ డిప్యూటీ స్పీకర్, బీఆర్ఎస్ సీనియర్ నేత కొప్పుల హరీశ్వర్రెడ్డికి కన్నీటి వీ డ్కోలు పలికారు. ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు వికారాబాద్ జిల్లా పరిగి పట్టణంలో శనివారం హరీశ్వర్రెడ�
పరిగి మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి రాష్ట్రంలో అసెంబ్లీ మాజీ డిప్యూటీ స్పీకర్ కొప్పుల హరీశ్వర్ రెడ్డి (Koppula Harishwar reddy) మృతి పట్ల బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ (Minister KTR) సంతాపం వ్యక్తం చేశారు.
ఐటీ, పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ ఈ నెల 29న వనపర్తి పర్యటనకు వస్తున్నట్టు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్రెడ్డి తెలిపారు. శుక్రవారం వనపర్తిలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మంత్రి మీడియాతో మాట్ల
ఏపూరి సోమన్న.. తెలంగాణలో పరిచయం అక్కరలేని ప్రజాగాయకుడు. నల్లగొండ జిల్లా తుంగతుర్తి నియోజకవర్గానికి చెందిన ఏపూరి అటు రాజకీయాల్లో.. ఇటు సాంస్కృతిక కళారంగాల్లో తనకంటూ ప్రత్యేక ముద్ర వేసుకున్నారు. రాజకీయాల�
గ్రేటర్ బీజేపీ ఉక్కిరిబిక్కిరవుతున్నది. అసలే గ్రేటర్లో ఆ పార్టీ పరిస్థితి అంతంత మాత్రం... పైగా కీలక నేతలు ఒక్కొక్కరూ పార్టీని వీడుతుండటం ఒక వంతైతే... సొంతగూటిలోని అంతర్గత పోరుతో వచ్చే ఒకటీ, రెండూ చేరికల�
రాష్ర్టాన్ని అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలుపుతున్న కేసీఆర్ను హ్యాట్రిక్ సీఎం చేద్దామని, వేములవాడ బీఆర్ఎస్ అభ్యర్థి చల్మెడ లక్ష్మీనర్సింహారావు విజయానికి తమ వంతుగా కృషి చేద్దామని ఎమ్మెల్యే చెన్నమనే�
అసెంబ్లీ ఎన్నికలముందు బీఆర్ఎస్లో అసంతృప్తి పెరుగుతుందేమోనని ఆశగా ఎదురుచూస్తున్న విపక్షాలకు ఆశాభంగమే ఎదురవుతున్నది. బలమైన నాయకత్వానికి తోడు సుశిక్షితులైన క్యాడర్ ఉండటంతో పార్టీలో ఎలాంటి సమస్య వచ�
వనపర్తి నియోజకవర్గం అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, భావితరాల కోసం బలమైన పునాది వేస్తున్నట్లు వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.
హైదరాబాద్లో మరో అతిపెద్ద మాల్ అందుబాటులోకి రాబోతున్నది. అబుదాబీ కేంద్రంగా కార్యకలాపాలు కొనసాగిస్తున్న లులూ గ్రూపు నగరంలో అతిపెద్ద మాల్ను ప్రారంభించబోతున్నది.
బీఆర్ఎస్ హయాంలో మహిళలకు అధిక ప్రాధాన్యమిచ్చిందని, మహిళాబిల్లు రావడానికి కూడా తమ పార్టీనే కారణమని రాష్ట్ర అటవీ, పర్యావరణ, న్యాయ, దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు. నిర్మల్ పట్టణ
ఆదిలాబాద్ పట్టణాన్ని మరింత అభివృద్థి చేయడానికి రూ.50 కోట్ల నిధులను మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈమేరకు శుక్రవారం క్యాంపుకార్యాలయంలో బీఆర్ఎస్ పట్టణ నాయకులు, వార్డు కౌన్సిలర్లు సంబ�
సీతాఫల్మండి డివిజన్ కార్పొరేటర్ సామల హేమ పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం ప్రగతి భవన్లో బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ను కలిసి ఆశీస్సులు అందుకున్నారు.
బీజేపీ ఎంపీ ప్రవర్తన లోక్సభలోనే ఇలా అసభ్యంగా, దారుణంగా ఉంటే బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి ఎట్లా ఉంటుందో ఉహించుకుంటేనే వణుకుపుడుతున్నదని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్
Epuri Somanna | ప్రజా గాయకుడు ఏపూరి సోమన్న త్వరలోనే బీఆర్ఎస్లో చేరబోతున్నారు. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, రాష్ట్ర మంత్రి కేటీఆర్ను ఆయన శుక్రవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ప్రభుత్వ విప్ బాల్క సుమన్, ఎమ్మెల్�