లక్ష మట్టి విగ్రహాల పంపిణీ కార్యక్రమాన్ని గురువారం మంత్రులు కేటీఆర్, గంగుల కమలాకర్, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు వినోద్కుమార్, ఎమ్మెల్సీ శంభీపూర్ రాజు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో హెచ్ఎండీఏ కమిషనర్ అర్వింద్కుమార్, బల్దియా కమిషనర్ రోనాల్డ్ రోస్, హెచ్ఎండీఏ అర్బన్ ఫారెస్ట్రీ డైరెక్టర్ ప్రభాకర్, చీఫ్ ఇంజినీర్ బీఎల్ఎన్ రెడ్డి, సూపరింటెండెంట్ ఇంజినీర్ పరంజ్యోతి పాల్గొన్నారు.