కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచడానికి కుట్రలు చేస్తున్నదని, అదే జరిగితే తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతుందని మాజీ ఎంపీ వినోద్కుమార్ అన్నారు.
కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వాలకు చిత్తశుద్ధి ఉంటే ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే 42శాతం బీసీ రిజర్వేషన్ల బిల్లునుపెట్టి, 9వ షెడ్యూల్లో చేర్చేలా చర్యలు చేపట్టాలని మాజీ ఎంపీ, బీఆర్�
తెలుగు రాష్ట్రాల్లో నియోజకవర్గాల పునర్విభజనపై ఎలాంటి ఆందోళన అవసరం లేదని కరీంనగర్ మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. 2026 జనగణన తర్వాత అన్ని రాష్ట్రాల మాదిరిగానే నియోజకవర్గాల పునర్వ్యవస�
రాష్ర్టానికి దశ, దిశ చూపేలా బీఆర్ఎస్ రజతోత్సవ సభను నిర్వహిస్తామని బీఆర్ఎస్ నేత, మా జీ ఎంపీ వినోద్కుమార్ తెలిపారు. హైదరాబాద్లోని తెలంగాణ భవన్లో మాజీ ఎమ్మెల్యే పీ శశిధర్రెడ్డి, కార్పొరేషన్ మాజీ
సకల జనుల సంక్షేమాన్ని కాంక్షించేది గులాబీ జెండానేనని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పేర్కొన్నారు. ఆనాటి జలదృశ్యం నుంచి నేటి ఎల్కతుర్తిలో రజతోత్సవం దాకా గులాబీ జెండా పోరుబా�
B Vinod Kumar | హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి శివారులో ఈనెల 27 న నిర్వహించనున్న గులాబీ పార్టీ రజతోత్సవ భారీ బహిరంగ సభకు ప్రజల నుంచి అపూర్వ స్పందన లభిస్తోందని మాజీ ఎంపీ
బోయినపల్లి వినోద్ కుమార్ తెలిపారు. ఎల్కతుర్తి బహ
B Vinod Kumar | కరీంనగర్ కార్పొరేషన్ : దేశంలో త్వరలో చేపట్టబోయే పార్లమెంట్ స్థానాల పునర్వీభజనలో దక్షిణాది రాష్ట్రాలకు సీట్లు తగ్గకుండా.. 1971 నిష్పత్తి ప్రకారమే పూర్వ విభజన చేస్తారని తాను భావిస్తున్నట్లు మాజీ ఎ�
బీఆర్ఎస్ అధినేత, తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు దూరదృష్టి, ముందుచూపుతో రీజినల్ రింగు రోడ్డు (ట్రిపుల్ఆర్) ఆలోచన చేశామని మాజీ ఎంపీ బీ వినోద్కుమార్ తెలిపారు.
‘వరి ధాన్యా న్ని కొనుగోలు చేయకుండా కాంగ్రెస్ ప్రభు త్వం రైతులను నిలువునా ముంచుతున్నది. కేసీఆర్ హయాంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యాన్ని సేకరిస్తే.. పదేండ్ల తర్వాత గ్రామాల్లో మళ్లీ దళారీ వ్యవస్థ మొ�
కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తిట్ల పురాణం బంద్ చేయాల ని, రాష్ట్ర రహదారుల అభివృద్ధిపై దృష్టి సారించాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం మాజీ ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ సూచించారు.
‘మోసపూరిత వాగ్దానాలతో కాంగ్రెస్ గద్దెనెక్కింది. షరుతుల్లేకుండా ఏకకాలంలో 2లక్షల రుణమాఫీ చేయాలి. రైతుభరోసా ఎకరాకు 7,500ఇవ్వాలి. ఇప్పటివరకు ఎంత రుణమాఫీ చేశారో శ్వేతపత్రం విడుదల చేయాలి.
కేంద్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్ల కోసం సంక్షేమ చట్టం తేవాల్సిన అవసరం ఉన్నదని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. 52 శాతం మంది విద్యార్థులు ప్రైవేట్ విద్యాసంస్థల్లోనే చదువుతున్నట్టు గణాం
బీసీల పట్ల రేవంత్ సర్కారు తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నదని మాజీ మంత్రి శ్రీనివాస్గౌడ్, మాజీ ఎంపీ వినోద్కుమార్ విమర్శించారు. గాంధీ దవాఖానలో ఆమరణ దీక్ష కొనసాగిస్తున్న ఆజాది యువజన సంఘం రాష్ట్ర అ
కాంగ్రెస్ సర్కారు అనాలోచిత నిర్ణయంతో రైతాంగానికి తీవ్ర నష్టం వాటిల్లుతున్నదని మాజీ ఎంపీ వినోద్కుమార్ మండిపడ్డారు. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మించి రైతుల సాగునీటి క