రైతన్న కోసం బీఆర్ఎస్ మరోసారి పోరుబాట పట్టింది. రుణమాఫీ విషయంలో కాంగ్రెస్ సర్కారు ధోఖాపై భగ్గుమన్నది. ఈ నెల 15లోగా ఏకకాలంలో రైతులందరికీ రూ. 2లక్షల రుణమాఫీ చేస్తామని ఆశచూపి, తీరా అనేక కొర్రీలతో వేలాది మంద�
B Vinod Kumar | ప్రైవేటు స్కూల్స్ ఉపాధ్యాయులపై ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలు ఉపసంహరించుకోవాలని బీఆర్ఎస్ నేత, మాజీ ఎంపీ వినోద్ కుమార్ డిమాండ్ చేశారు. తెలంగాణ భవన్లో ఆదివారం ఆయన మీడియా సమావేశం
కేంద్ర బడ్జెట్లో తెలంగాణకు తీవ్ర అన్యాయం జరిగిందని బీఆర్ఎస్ నాయకుడు, మాజీ ఎంపీ వినోద్ కుమార్ ఆవేదన వ్యక్తంచేశారు. రాష్ట్ర పునర్విభజన చట్టం ప్రకారం ఏపీకి భారీగా నిధులు కేటాయించినా, తెలంగాణ పదాన్ని �
వరంగల్-నల్లగొండ-ఖమ్మం పట్టభద్రుల ఎమ్మెల్సీ ఉప ఎన్నికలో ప్రతి పట్టభద్రుడు రాకేశ్రెడ్డికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి భారీ మెజార్టీతో గెలిపించాలని మాజీ ఎంపీ వినోద్ కుమార్ విజ్ఞప్తి చేశారు. హనుమకొండ కా
KCR | కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో ఎంపీ బండి సంజయ్తో పైసా అభివృద్ధి పని జరిగిందా? అని బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ప్రశ్నించారు. కరీంనగర్ జిల్లా కేంద్రంలో జరిగిన కార్నర్ మీటింగ్లో మాట్లాడారు.
‘గత పదేండ్లలో మోదీ సర్కారు దేశానికి ఒరగబెట్టిందేమీ లేదు. అంతకుముందు ఉన్న ప్రభుత్వాల పునాదులమీదే ప్రభుత్వాన్ని నడుపుతున్నది. ఇక రాష్ట్రంలో ఆచరణ సాధ్యంకాని హామీలు ఇచ్చి, అబద్ధాల పునాదిపై కాంగ్రెస్ గద్ద
రైతులకు గత డిసెంబర్ 9న రూ.2 లక్షల రుణమాఫీ చేస్తానని చెప్పిన కాంగ్రెస్.. అధికారంలోకి రాగానే విస్మరించిందని, మళ్లీ ఇప్పుడు పార్లమెంట్ ఎన్నికల కోడ్ నెపంతో ఆగస్టు 15న చేస్తామని సీఎం రేవంత్రెడ్డి చేసిన ప్ర�
బీజేపీకి ఎన్నికల సమయంలో హామీలు ఇవ్వటం ఎంత సులభమో, వాటిని మరచిపోవడం కూడా అంతే సులభమని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఎద్దేవా చేశారు. బీజేపీ కొత్త మ్యానిఫెస్టో గురించి మాట్లాడే ముందు ఆ పార్టీకి ధైర్య
ఓ వైఫు సాగునీళ్లు లేక చేతికందే దశలో పంటలు ఎండిపోయి.. మరోవైపు అకాల వర్షంతో ఉన్న కాసి న్ని పంటలు దెబ్బతిని రైతులు అవస్థలు పడుతుంటే బ్యాంకు అధికారులు రుణాలు చెల్లించాలని రైతులను వేధిస్తున్నారని బీఆర్ఎస్
ఆది నుంచీ బీఆర్ఎస్ వెంటే నడుస్తున్న కరీంనగర్ పార్లమెంట్ మరోసారి అధినేత కేసీఆర్కు జైకొట్టింది. రాబోయే లోక్సభ నియోజకవరం ఎన్నికలకు ఎస్సారార్ కళాశాల మైదానం వేదికగా శంఖారావం పూరించగా, ప్రజానీకం మద్�
బోరులో నీరు అడుగంటిపోవడంతో మరిన్ని పైపులు దించుతుండగా నలుగురు కూలీలు విద్యుత్ షాక్కు గురయ్యారు. అందులో ఒకరు అక్కడికక్కడే మృతి చెందగా మరో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. రాజన్నసిరిసిల్ల జిల్లా కోనరావు�
‘ఎంపీ సంజయ్కు కరీంనగర్ ఏమైనా పునరావాస కేంద్రమా..? అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయి పార్లమెంటుకు పోటీ చేసే ఆయనకు మళ్లీ ఎందుకు ఓటేయాలి?’ అని మాజీ ఎంపీ, కరీంనగర్ పార్లమెంట్ బీఆర్ఎస్ అభ్యర్థి బోయినపల్లి వి�