ఈ ఏడాది చివరినాటికి 2 లక్షల కొత్త ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి.. కేవలం 60 పోస్టులకు నోటిఫికేషన్ ఇచ్చారని, ప్రభుత్వ శాఖల్లో ఖాళీలను వెంటనే గుర్తించి ఈ నెల చివరినాటికి మిగతా 1,99,940 ఉ ద్యోగాలకు షెడ్యూల్ విడ�
స్వాతంత్య్రానంతరం మన దేశాన్ని కాంగ్రెస్ పార్టీ ఎన్నో ఏండ్లు పాలించింది. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న భారతీయ జనతా పార్టీ (బీజేపీ) దేశాన్ని కొన్నేండ్లు పాలించింది. ఈ రెండు జాతీయ పార్టీలే భారతదేశాన�
తెలంగాణలో ఖాళీ అయిన రెండు ఎమ్మెల్సీ స్థానాలకు ఎన్నికల కమిషన్ ఒకే ఎన్నిక నిర్వహించకుండా రెండు ఎన్నికలు నిర్వహించడంలో ఆంతర్యమేమిటని బీఆర్ఎస్ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీ బో యినపల్లి వినోద్కుమార్ ప్�
తెలంగాణ నుంచి ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్లో విలీనం చేస్తూ రాజ్యాంగ స్ఫూర్తికి విరుద్ధంగా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరించిందని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్కుమార్ ఆగ్రహం వ్యక్తం చేశారు.
B Vinod Kumar | సైనికుల్లా పని చేసి బీఆర్ఎస్ పార్టీని గెలిపించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ పిలుపునిచ్చారు. రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట మండల బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ఆయన �
Vinod Kumar | మెదక్ ఎంపీ, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కొత్త ప్రభాకర్ రెడ్డిపై హత్యాయత్నం జరుగడంపై ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్ కుమార్ ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజ�
B Vinod Kumar | మూడు గంటలు కరెంటు కావాలా? 24 గంటల కరెంటు కావాలా..? అని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ప్రశ్నించారు. హుజూరాబాద్లో గురువారం ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు.
B Vinod Kumar | అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణ ప్రభుత్వాన్ని మరోసారి ప్రజలు ఆశీర్వదించాలని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ కోరారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గం కోనరావుపేట మండలంలోని
కరీంనగర్ అభివృద్ధి ఒక్కటే గంగుల కమలాకర్ను గెలిపిస్తుందని, ఆయన గెలుపు ఖాయమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ ధీమా వ్యక్తం చేశారు. చెప్పిన పనులు చేశామని, చెప్పనివి కూడా చ�
బీఆర్ఎస్ తొమ్మిదేండ్ల పాలనలో 1.3 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. మరో 85 వేల పైచిలుకు ఉద్యోగాలకు నోటిఫికేషన్లు జారీ చేశామని చెప్పార�
తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలు అధిక శాతం ఉన్నారని, చట్టసభల్లో రిజర్వేషన్లతోనే వారికి రాజ్యాధికారం సాధ్యమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు.
B Vinod Kumar | సీఎం కేసీఆర్ నాయకత్వంలోని తెలంగాణ ప్రభుత్వం మైనారిటీల విద్యాభివృద్ధి కృషి చేస్తుందని ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. సిరిసిల్ల నియోజకవర్గంలోని పలువురు మైనారిట�
కృష్ణా జలాల పునఃపంపిణీకి ట్రిబ్యునల్ను ఏర్పాటుచేయడంలో జాప్యానికి కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వమే కారణమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పేర్కొన్నారు. దీనిపై కేంద్ర మం�
మన గ్రామాలు అభివృద్ధిలో దేశానికే ఆదర్శంగా నిలిచాయని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్తో కలిసి రూ.12.65 కోట్లతో పర్వతగిరి మండలంలో పల�