సహకార సంఘాల బలోపేతంతోనే కార్పొరేట్ శక్తులకు అడ్డుకట్ట వేయవచ్చని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అభిప్రాయపడ్డా రు. రైతు సంఘాలే యజమానులుగా ఉండే సొ సైటీలను ప్రధాని మోదీ రై�
కరీంనగర్ జిల్లా ఎల్ఎండీ రిజర్వాయర్ నుంచి కాకతీయ కాలువ ద్వారా 2 వేల క్యూసెక్కుల నీటిని మంత్రి గంగుల కమలాకర్.. రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్తో కలిసి బుధవారం విడుదల చేశారు. ఈ సంద�
భారీ వరదలతో నష్టపోయిన బాధితులు అధైర్యపడొద్దని, ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర ప్రణాళికాసంఘం ఉపాధ్యక్షుడు బీ వినోద్కుమార్ భరోసా ఇచ్చారు. వర్షాలకు దెబ్బతిన్న మోతె వంతెనతో పాటు వాగు ధాటికి కొట్టుకుప�
వారం రోజులుగా గెరువు లేకుండా ఏకధాటిగా వర్షాలతో ఉమ్మడి కరీంనగర్ జిల్లా అతలాకుతలమైంది. వరద పోటెత్తి లోతట్టు ప్రాంతాలు జలమయం కాగా, నష్టం భారీగానే జరిగింది. పలువురి ఇండ్లు కూలిపోయాయి. పంటలూ దెబ్బతిన్నాయి.
‘రైతులు, మత్స్యకారులు ఆందోళన చెందవద్దు. మీ ప్రాంత వరప్రదాయిని అయిన కల్వల ప్రాజెక్టును రీడిజైన్ చేస్తాం. ఇలాంటి ప్రాజెక్టు తెలంగాణలో ఎక్కడా లేదు. అంతగొప్ప జల భాండాగారం ఇది. 55 ఏండ్ల కింద 400 ఎకరాల విస్తీర్ణం�
మంత్రి కేటీఆర్, రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ పట్టినరోజును పురస్కరించుకుని రాజన్న సిరిసిల్ల జిల్లా చీర్లవంచలో 120 మంది సీనియర్ సిటిజన్లకు ట్రస్మా ఆధ్వర్యంలో జియో స్మా
కొండగట్టును యాదాద్రి తరహాలో తీర్చిదిద్దాలని కంకణం కట్టుకున్న సర్కారు మౌలిక వసతులకు పెద్దపీట వేస్తున్నది. అందులో భాగంగా ఆలయానికి నిరంతరం నీరందించేందుకు చర్యలు చేపట్టింది. అధికారుల ప్రతిపాదనల మేరకు వర�
B Vinode Kumar | ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రాజెక్టుల రీడిజైనింగ్ కింద చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం ఫలితాలు నేడు ప్రజల కళ్లెదుటే సాక్షాత్కరిస్తోందని రాష్ట్ర ప్రణాళికా సంఘం వైస్ చైర్మన్ బోయినపల్లి వినోద
‘తెలంగాణ ఇస్తే వీళ్లతో పాలన చేతగాదని.. కరెంట్లేక చీకట్లో మగ్గాల్సి వస్తుందని నాటి ఆంధ్రాపాలకులు వెక్కిరించారు..కానీ సీఎం కేసీఆర్ పక్క రాష్ట్రం నుంచి కరెంట్ తెచ్చి వీళ్ల నోర్లు మూయించారు’ అని రాష్ట్ర
ప్రధాని మోదీ ఇటీవల కాజీపేట శివారులో శంకుస్థాపన చేసిన రైల్వే వ్యాగన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ను రైల్వే కోచ్ ఫ్యాక్టరీగా విస్తరించాలని రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార�
తెలంగాణలో విద్యకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నామని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ తెలిపారు. సింగపూర్లో నాన్యాంగ్ టెక్నలాజికల్ వర్సిటీ (ఎన్టీయూ)ని శుక్రవారం ఆయన సందర్శి
దక్షిణ కొరియాలోని యోసు పట్టణంలో ఉన్న ప్రపంచ ప్రసిద్ధ ‘బిగ్ వో షో’ మ్యూజికల్ ఫౌంటెయిన్ తరహా రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్టు మంత్రుల బృందం పేర్కొన్నది.
రాష్ట్ర విభజన చట్టం ఇచ్చిన హామీ ప్రకారం కాజీపేటలో రైల్వేకోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటుపై ప్రకటన చేసిన తరువాతే ప్రధాని మోదీ రాష్ర్టానికి రావాలని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్
తెలంగాణ పథకాలు దేశానికే ఆదర్శమని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు బోయినపల్లి వినోద్కుమార్ అన్నారు. బీఆర్ఎస్ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందిన తరుణంలో దశాబ్ది ఉత్సవాలను ఘనంగా జరు�
B Vinod Kumar | తెలంగాణ ప్రజలు రాష్ట్రం నుంచి నలుగురు బీజేపీ ఎంపీలను గెలిపిస్తే ఇన్నేండ్లలో వారు చేసింది శూన్యమని, అభివృద్ధి, విద్యకు సంబంధించి ఏ ఒక్క ప్రాజెక్టునూ సాధించలేకపోయారని రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య